COVID-19 cases | దేశంలో కరోనా మహమ్మారి విస్తృతి ఉధృతమైంది. రాష్ట్రాల వారీగా చూస్తే కేరళలోనే అత్యధికంగా 9,422 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళతోపాటు మరో ఏడు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 1000 మార్కును దాటింది.
Supreme Court | ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నందుకు భద్రతా కారణాలు చూపుతూ మలయాళ న్యూస్ చానల్ ‘మీడియా వన్'ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Viral News | కోరాపుట్ (ఒడిశా): పొట్టచేతపట్టుకుని ఉపాధి కోసం బెంగళూరు వెళ్లిన ముగ్గురు కార్మికులు చేతిలో చిల్లిగవ్వ లేక, వెయ్యి కిలోమీటర్లు కాలినడకన ఒడిశాలోని కొరాపుట్కు చేరుకున్న హృదయ విదారక సంఘటన ఇది.
కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై ఆ పార్టీని వీడిన సీనియర్ నేత, డెముక్రటిక్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇందిరా గాంధీ హయాంతో పోలిస్తే ప్రస్తుత పార్టీ నాయకత్�
Crime news | వారిది ప్రేమ వివాహం. ఒకరినొకరు ప్రేమించుకుని నాలుగేండ్ల క్రితం వివాహం చేసుకున్నారు. నాలుగేళ్లుగా వారి కాపురం సజావుగానే సాగింది. ఇటీవలే ఆమె గర్భం దాల్చింది. ఇంతలో ఏమైందో ఏమోగానీ భర్తలో ఊహించని మార్ప
Crime news | ఓ తాగుబోతు వేధింపులు భరించలేక వచ్చిన భార్య వచ్చినట్టే వదిలి వెళ్లిపోయింది. అలా మొత్తం 11 మందిని పెళ్లి చేసుకోగా ఆ పదకొండు మంది అతడిని విడిచిపెట్టి పోయారు. పేరుకు 11 పెళ్లిళ్లు చేసుకున్నా ఏ భార్యా ఎక్కు
Insurance | రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి భార్య వేరే వ్యక్తిని పెండ్లి చేసుకొన్నప్పటికీ, బీమా కంపెనీ ఆమెకు పరిహారం చెల్లించాల్సిందేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. రెండో పెండ్లిని సాకుగా చూపుతూ పరిహార�
PM Modi |గాయపడిన కొంగను రక్షించిన ఒక సామాన్యుడిపై యూపీ అధికారులు చట్టాన్ని ప్రయోగించి కేసు పెట్టారు. అది కూడా ఆ కొంగను సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సందర్శించిన తర్వాతే. కానీ ప్రధాని మోదీ తన నివాసం
Jharsuguda by election | ఒడిశాలో నబా కిషోర్ దాస్ మరణంతో ఖాళీ అయిన ఝార్సుగూడ (Jharsuguda) అసెంబ్లీ స్థానానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతోపాటే ఉప ఎన్నికలు (by elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీజేడీ (BJD).. హత్యకు గురైన మాజీ మంత్రి �
Delhi tragedy | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఇవాళ తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. శాస్త్రి పార్క్ (Shastri Park) ఏరియాలోని ఓ ఇంట్లో రాత్రి భోజనం తర్వాత సంతోషంగా నిద్రపోయిన ఎనిమిది మంది కుటుంబసభ్యుల్లో తెల్లవారేసరికి ఆర
PM Modi | కేంద్రంలోని బీజేపీ సర్కారు హయాంలో భారత్ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.15.4 లక్షల కోట్ల అప్పులు చేయడానికి నిర్ణయించిన కేంద్రం.. తొలి ఆరు నెలల్లో రూ.8.88 లక్షల కోట్ల రుణ సమీకరణకు నిర
DK Shivakumar | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలు ప్రచారానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. మరోవైపు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ మూడూ గెలుపు తమదంటే తమదేనని ధీమ�
HD Kumaraswamy | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని జనతాదళ్ (ఎస్) (JD(S)) నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. ఈసారి ప్రాంతీయ పార్టీకే విజయాన్ని కట్టబెట్టాలని కన్నడిగులు నిర్ణయించుకున్నారని, అందుకోసం ఇప�
Arvind Kejriwal | కేంద్రంలోని బీజేపీ సర్కారుపైన, ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) పైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ (Arvind Kejriwal) తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly) లో విశ్వాస తీర్మానాన్ని ప్�