Kalraj Mishra | రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఒంట్లో కొంచెం నలతగా ఉండటంతో ఇవాళ ఆయన కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. దాంతో ఆయనకు కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఈ విషయాన్న
Rahul Gandhi | లోక్సభ సభ్యుడిగా ఎంపికైన సమయంలో రాహుల్గాంధీకి కేంద్ర ప్రభుత్వం 12 తుగ్లక్ లేన్లో ఒక బంగ్లాను కేటాయించింది. ఇప్పుడు ఎంపీ పదవిని కోల్పోవడంతో బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించింది. దాంతో ఆయన ఇవాళ తన బ�
BR Ambedkar | డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ అసాధారణ వ్యక్తి. వ్యక్తి అనడం కంటే ఆయనను ఒక శక్తిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన భారత దేశపు న్యాయవేత్త.. ఆర్థికవేత్త.. సంఘ సంస్కర్త.. రాజకీయవేత్త.. అన్నింటికి మించి భారత రా�
Covid-19 in Maharastra | మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాలుస్తోంది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,115 కొత్త కేసులు నమోదయ్యాయి.
Bomb threat | బీహార్ రాజధాని పట్నాలోని ఎయిర్పోర్టులో (Patna Airport) బాంబుపెట్టినట్లు ఇవాళ మధ్యాహ్నం అక్కడి పోలీసులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. దాంతో అప్రమత్తమైన పోలీసులు, ఎయిర్పోర్టు అధికారులు వెంటనే బాంబ్ స్క్వాడ్
Meat in veg biryani | స్విగ్గీలో వెజ్ బిర్యానీ (Veg Biryani) ఆర్డర్ చేసిన నటషా భరద్వాజ్ (Natasha Bharadwaj) అనే మహిళ.. డెలివరీ బాయ్ ఇచ్చి వెళ్లిన పార్సిల్ను తెరిచి చూసి కంగుతున్నది. ఎందుకంటే ఆ వెజ్ బిర్యానీలో ఆలుగడ్డలతోపాటే ఒక నాన్
IMD report | ఇవాళ భారత వాతావరణ కేంద్రం ఇచ్చిన నివేదిక (IMD report) భయం పుట్టిస్తున్నది. రాబోయే ఐదు రోజులపాటు దేశంలో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని IMD తెలిపింది.
Internet Shutdown Policies | భారత్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత(షట్డౌన్ల)పై అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. షట్డౌన్లకు సంబంధించిన నియంత్రణ విధానాలను సమీక్షించాలని 105 దేశాలకు చెందిన 300కుపైగా సంస్థలు కేంద్రాన్
Sukesh Chandrasekhar | సుకేశ్ చంద్రశేఖర్.. రూ.200 కోట్ల దోపిడీ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నాడు. మాయ మాటలతో కోట్ల రూపాయల దోపిడీ చేయడం, అక్రమాలకు పాల్పడడం, జైలు అధికారులకు ముడుపులు అప్పగించడం వంటి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
COVID-19 cases | దేశంలో కరోనా మహమ్మారి విస్తృతి ఉధృతమైంది. రాష్ట్రాల వారీగా చూస్తే కేరళలోనే అత్యధికంగా 9,422 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళతోపాటు మరో ఏడు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 1000 మార్కును దాటింది.
Supreme Court | ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నందుకు భద్రతా కారణాలు చూపుతూ మలయాళ న్యూస్ చానల్ ‘మీడియా వన్'ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Viral News | కోరాపుట్ (ఒడిశా): పొట్టచేతపట్టుకుని ఉపాధి కోసం బెంగళూరు వెళ్లిన ముగ్గురు కార్మికులు చేతిలో చిల్లిగవ్వ లేక, వెయ్యి కిలోమీటర్లు కాలినడకన ఒడిశాలోని కొరాపుట్కు చేరుకున్న హృదయ విదారక సంఘటన ఇది.
కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై ఆ పార్టీని వీడిన సీనియర్ నేత, డెముక్రటిక్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇందిరా గాంధీ హయాంతో పోలిస్తే ప్రస్తుత పార్టీ నాయకత్�
Crime news | వారిది ప్రేమ వివాహం. ఒకరినొకరు ప్రేమించుకుని నాలుగేండ్ల క్రితం వివాహం చేసుకున్నారు. నాలుగేళ్లుగా వారి కాపురం సజావుగానే సాగింది. ఇటీవలే ఆమె గర్భం దాల్చింది. ఇంతలో ఏమైందో ఏమోగానీ భర్తలో ఊహించని మార్ప