Aadhaar authentication | ఆధార్ అనేది 12 అంకెల వ్యక్తిగత గుర్తింపు సంఖ్య. భారతీయులకు నివాస ధృవీకరణ, చిరునామా ధృవీకరణ పత్రంగా ఇది పనిచేస్తుంది. ఆధార్ కార్డులను జారీచేసే సంస్థ UIDAI 2022, నవంబర్ 30 నాటికి 135.10 కోట్ల మంది భారతీయులకు ఆధ
Crime news | దేశ రాజధాని ఢిల్లీలోని సాకేత్ కోర్టులో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. న్యాయవాది వేషధారణలో వచ్చిన దుండగుడు కోర్టుకు వచ్చిన ఓ మహిళే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డాడు. మహిళపై ఏకంగా నాలుగు రౌండ్ల కాల్పుల�
Karnataka Elections | అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి కర్ణాటక బీజేపీ అతలాకుతలం అవుతున్నది. పార్టీలోకి వచ్చేందుకు కాకుండా.. బీజేపీ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రధానంగా లింగాయత్ నేతలు క్యూ కడుతున్నారు. ఈ �
Karnataka Elections | కర్ణాటకలో బీజేపీకి నేతల గుడ్బై పర్వం కొనసాగుతున్నది. ఈ జాబితాలో మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవది వంటి నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ రాష్ట్ర బీజేపీలో నెలకొన్�
Amarnath Yatra 2023 | మ్ముకశ్మీర్లో ప్రతి ఏటా నిర్వహించే అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది కూడా జూలైలో ప్రారంభం కానుంది. జూలై 1వ తేదీ నుంచి శ్రీ అమర్నాథ్ యాత్ర నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 62 రోజులపాటు యాత్ర
Jagadish Shettar | అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో బీజేపీకి షాక్ తగిలింది. తనకు టికెట్ ఇవ్వలేదనే అసంతృప్తితో రగిలిపోతున్న మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కాషాయ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తనకు టికెట్ �
Mamun Khan | రాంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న మామున్ ఖాన్ (45) రాంపూర్ నగర్ వార్డు నుంచి మరోసారి పోటీ చేయాలని భావించాడు. దాదాపు 30 ఏళ్లుగా ఆ వార్డులో అతనే కీలక నాయకుడిగా ఉన్నాడు. క�
Crime news | అతను ఒక ఉన్నత విద్యావంతుడు. ఎంబీఏ చదివాడు. ఓ మల్టీ నేషనల్ కంపెనీలో హెచ్ఆర్ ఫ్రొఫెషనల్గా ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత ఉద్యోగం మానేసి సొంతంగా ఓ రెస్టారెంట్ పెట్టాడు. కానీ వ్యాపారం సరిగా నడవకపోవడంతో
Sanjay Raut | వేల కోట్ల రూపాయల ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాను దేశానికి రప్పించడం బీజేపీ సర్కారుకు చేతకావడంలేదని, అలాంటి వాళ్లు విదేశీ బ్యాంకుల్లో మగ్గుతున్న నల్లధనాన్ని ఎలా తిరిగి �
Kapil Sibal | కేంద్ర ప్రభుత్వ తీరుపై సీనియర్ రాజకీయ నాయకుడు, ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం గత ఏడాది కాలంగా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని ఆయన మండి�
Crime news | గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తుపాకీతో బెదిరించి ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లారు. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రోడ్డు ప�