Extraordinary Kid | ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పదేళ్ల బాలుడు అయాన్ గుప్తా పదేళ్లకే పదో తరగతి పాసై చరిత్ర సృష్టించాడు. అయాన్కు మొత్తం 76.6 శాతం మార్కులు వచ్చాయి. హిందీలో 73 మార్కులు, ఇంగ్లిష్లో 74 మార్కులు, మ్యాథ�
Crime news | కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. రాత్రి 11 గంటల సమయంలో తన గమ్య స్థానానికి చేరేందుకు బైక్ బుక్ చేసుకున్న మహిళను ర్యాపిడో రైడర్ లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. దాంతో ఆమె రన్నింగ�
Jairam Ramesh | ప్రధాని నరేంద్రమోదీ ప్రతి నెలాఖరులో నిర్వహించే మన్ కీ బాత్పై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేశ్ చురకలు వేశారు. ఈ నెల 30న నిర్వహించేది మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ కావడంతో.. దానికి �
Fire in Train | మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లామ్ పట్టణంలో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. రత్లామ్-అంబేద్కర్ నగర్ డెమూ మార్గంలో వెళ్తున్న ఓ లోకల్ రైలు ప్రీతమ్ నగర్ స్టేషన్కు చేరుకోగానే ఆ రైల్లో మంటలు చెలర�
Road accident | మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు-పుణె జాతీయ రహదారిపై పుణె సమీపంలోని నర్హె ఏరియాలో ఎదురురెదురుగా వస్తున్న లారీ, ప్రైవేటు బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మర�
Covid 19 | దేశంలో కరోనా మహమ్మారి గత రెండు మూడు రోజుల నుంచి కాస్త తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభించింది. గడిచిన 24 గంటల్లో భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి.
Kulwant Singh | జమ్ముకశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో వీర మరణం పొందిన వారిలో లాన్స్ నాయక్ కుల్వంత్ సింగ్ కూడా ఒకరు. ఆయన మరణం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
Aadhar | దేశ పౌరుల విశిష్ట గుర్తింపు కార్డు ఆధార్ వివరాలను వాడుకొనే అధికారం ఇప్పటివరకూ ప్రభుత్వశాఖలకు మాత్రమే ఉంది. అయితే, ఆ పరిధిని విస్తృతం చేస్తూ ప్రైవేటు సంస్థలు కూడా ఆధార్ను వాడుకొనేందుకు అవకాశం కల్ప�
ప్రపంచంలోనే అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారుగా ఉన్న భారత్లో పత్తి ఉత్పత్తి ఈ ఏడాది బాగా తగ్గిపోయే అవకాశం ఉన్నది. దేశీయ అవసరాలకూ మన ఉత్పత్తి సరిపోయేలా కనిపించడం లేదు. 2022-23లో దేశంలో పత్తి ఉత్పత్తి 14 ఏండ్ల కనిష్�
Trilochan Kanungo | బిజూ జనతా దళ్ (BJD) పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ త్రిలోచన్ కనుంగో (82) ఇకలేరు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత కొన్ని రోజులుగా ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని ఓ ప్రైవేట్ ఆ
Accident | రైలు సమీపించి ఆవును బలంగా ఢీకొట్టింది. దాంతో ఆవు ఎగిరిపోయి ట్రాక్ పక్కన మూత్ర విసర్జన చేస్తున్న వృద్ధుడిపై పడింది. ప్రమాదంలో ఆవుతోపాటు వృద్ధుడు కూడా దుర్మరణం పాలయ్యాడు.
Parkash Singh Badal | శిరోమణి అకాలీదళ్ మూల పురుషుడు, ఐదు పర్యాయాలు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ ఉద్ధండుడు ప్రకాశ్ సింగ్ బాదల్ (Parkash Singh Badal) ఇవాళ అస్వస్థతకు గురయ్యారు. దాంతో కుటుంబసభ్యులు ఆయనను మొహాలీలోని ఓ ప�
Amitabh Bachchan | సబ్స్క్రిప్షన్ సేవలకు సంబంధించిన రుసుములు చెల్లించలేదన్న కారణంతో ట్విటర్ ఇవాళ పలువురు సినీ, రాజకీయ, క్రీడా రంగ ప్రముఖుల పేర్ల ముందు బ్లూ టిక్ మార్కును తొలగించింది. బ్లూ టిక్ మార్క్ కోల్పోయ�
Supreme Court | 2002 నాటి గోద్రా రైలు దహనం కేసులో దోషులుగా ఉన్న 8 మందికి సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. వాళ్లు జైలు జీవితం గడిపిన సమయం, నేరంలో వారి పాత్ర తీవ్రతలను పరిగణలోకి తీసుకుని దేశ సర్వోన్నత న్య
Aadhaar authentication | ఆధార్ అనేది 12 అంకెల వ్యక్తిగత గుర్తింపు సంఖ్య. భారతీయులకు నివాస ధృవీకరణ, చిరునామా ధృవీకరణ పత్రంగా ఇది పనిచేస్తుంది. ఆధార్ కార్డులను జారీచేసే సంస్థ UIDAI 2022, నవంబర్ 30 నాటికి 135.10 కోట్ల మంది భారతీయులకు ఆధ