కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) షాక్ ఇచ్చింది. పలు అనుమానాలు, అభ్యంతరాల మధ్య అండమాన్ నికోబార్ దీవుల్లో కేంద్రం రూ.72 వేల కోట్లతో చేపట్టదలచుకొన్న భారీ ప్రాజెక్టుపై స్టే విధి�
జైళ్లపై భారం తగ్గించడానికి కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. కేంద్ర బడ్జెట్లో పేర్కొన్నట్టు జరిమానా లేదా బెయిల్ సొమ్ము చెల్లించలేని పేద ఖైదీలకు ఆర్థిక సాయం అందించనుంది.
తమ సమస్యలను కంపెనీ పట్టించుకోవడం లేదని సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఈ నెల 4న లండన్లోని గూగుల్ కార్యాలయ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.
ఆప్ జాతీయ పార్టీ హోదా అంశాన్ని ఏప్రిల్ 13లోగా తేల్చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. హోదా ఇవ్వకుండా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కావాలనే తాత్సారం చేస్తున్నదని ఆప్ బుధవారం కర్ణాట�
సహజవాయు ఇంధన ధరలను నిర్ణయించటంలో కేంద్రం కొత్త విధానానికి ఆమోదముద్ర వేసింది. సహజవాయు క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేస్తున్న ఇంధనం ధరల్ని ఇక నుంచి ముడిచమురు ధరలతో అనుసంధానం చేసింది.
ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా అధికార దాహం కోసం బీజేపీ ఆరాట పడుతున్నదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని తండాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.16కోట్ల 83లక్షలు మం
అస్సాం రాజధాని గువాహటిలో 2021, నవంబర్ 4న సీఎం హిమంత బిశ్వ శర్మ 1.2 కిలోమీటర్ల మేర నిర్మించిన ఓ రెండు లైన్ల ఫ్లైఓవర్ను ప్రారంభించారు. భారీ ఎత్తున హంగుఆర్బాటలతో ఈ కార్యక్రమం జరిగింది.
గత నెల 30న బ్యాంకాక్ నుంచి ముంబై వస్తున్న ఇండిగో విమానంలో స్వీడన్ దేశస్థుడు ఎరిక్ జొనాస్(63) ఎయిర్ హోస్టెస్తో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి కథనం ప్రకారం భోజనం చేసిన తర్వాత, డబ్బులు చెల్లించేందు�
రుణాల సమీకరణ విషయంలో రాష్ర్టాలకు నీతులు చెప్తూ అడుగడుగునా కొర్రీలు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ సుద్దులను తాను మాత్రం పాటించడం లేదు. ఎక్కడ దొరికితే అక్కడ అందినకాడికి రుణాలను తెచ్చి దేశాన్ని ఊబిలోకి నె�
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించాలంటూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఈ తీర్మానాన్ని ప్రతిపక్ష డీఎంకే సభ్యులు ప్రవేశపెట్టారు. పుదుచ్చేరికి ర�
వార్షిక పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్ స్థానం మరింత దిగజారింది. మొత్తం 199 దేశాల జాబితాలో గత ఏడాది 138 స్థానంలో ఉన్న భారత్ ఈసారి 144వ స్థానంలో నిలిచింది.
విదేశీ విలేకరుల క్లబ్ (ఎఫ్సీసీ) దక్షిణాసియా అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు ఎస్ వెంకట్నారాయణ్ ఎన్నికయ్యారు. ఆయన ఈ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇది మూడోసారి. సోమవారం ఢిల్లీలో జరిగిన వార్షిక సర్వ�
తమిళనాడులో దశాబ్దాల చరిత్ర కలిగిన అన్నాడీఎంకే పార్టీ పగ్గాలను మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి పూర్తిస్థాయిలో అందుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.