‘హైదరాబాద్ నగరం గడిచిన ఎనిమిదేండ్లలో ఎంతో అభివృద్ధి చెందింది. నేను గతంలో వేరే కంపెనీలో పనిచేస్తున్నప్పటి నుంచి ఇక్కడికి తరచూ వస్తున్నాను. ఈ మధ్య కాలంలో అనేక జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఇక్కడ ఏర్ప
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలోని రోడ్లను జాతీయ రహదారులుగా మార్చాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రధాన రోడ్లను గుర్తించి వాటిని జాతీయ రహదార�
సంతాన సామర్థ్యం లేని దంపతులు సరోగసీ పద్ధతిని వినియోగించుకోకుండా కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం విచారించింది.
ఐఏఎస్ అధికారి జీ కృష్ణయ్య హత్య కేసులో దోషి అయిన మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ను విడుదల చేయడంపై తమ ప్రతిస్పందన తెలియజేయాలని బీహార్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశించింది.
ఒడిశాలోని బరిపడలో మహరాజ శ్రీరామ్ చంద్ర భం దేవ్ యూనివర్సిటీలో శనివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తుండగా.. హఠాత్తుగా కరెంట్ పోయింది.
త్వరలో 3,500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు కాగ్నిజంట్ సీఈవో రవి కుమార్ తెలిపారు. దీంతో పాటు 110 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ను కూడా తగ్గించనున్నట్టు పేర్కొన్నారు. దీంతో పలు కాగ్నిజెంట్ కార్యాలయాల
ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రమే ఉన్న కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. తన పాలనలో మొత్తం 385 క్రిమినల్ కేసులను ఎత్తివేసిన విషయం బయటపడింది. ఇందు�
స్వలింగ వివాహాలకు వ్యతిరేకంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) తీర్మానం చేసింది. అన్ని రాష్ర్టాలకు చెందిన బార్ కౌన్సిల్ సభ్యులు ఆదివారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.