న్యూఢిల్లీ, మే 16: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నూతన చైర్మన్గా మనోజ్ సోనీ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
28 జూన్ 2017లో సభ్యుడిగా కమిషన్లో చేరిన ఆయన.. 5 ఏప్రిల్ 2022 నుంచి యూపీఎస్సీ చైర్మన్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు పూర్తిస్థాయి చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు.