ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో తెలంగాణ స్పోర్ట్స్ హబ్గా మారిందని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ వేదికగా జరుగనున్న జాతీయ థాయ్ బాక్సింగ్ పోటీలకు సంబంధించిన పోస్టర్ను శ�
బీఈడీ కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 11 నుంచి 18 వరకు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.
ఎడిట్ బటన్, హైడింగ్, హైడింగ్ ప్రొఫైల్ పిక్చర్, చాట్ లాక్, మల్టీఫోన్ సపోర్ట్..ఇలా కొత్త కొత్త ఫీచర్స్ను ప్రవేశపెట్టిన వాట్సాప్.. మరో సంచలన ప్రకటన చేసింది. వీడి యో రూపంలో సందేశాన్ని పంపే సరికొత్త
భారత సంతతి శాస్త్రవేత్త జోయితా గుప్తా ప్రతిష్ఠాత్మక స్పినోజా పురస్కారానికి ఎంపికయ్యారు. డచ్కు సంబంధించి శాస్త్ర విభాగంలో అత్యున్నతమైన ఈ అవార్డును డచ్ నోబెల్ పురస్కారంగా పిలుస్తారు.
గంగా నదిపై నిర్మాణంలో ఉన్న తీగల బ్రిడ్జి పాక్షికంగా కూలిన సంఘటన బీహార్లో జరిగింది. 3.1 కిలోమీటర్ల పొడవున నాలుగు లేన్లతో ఖగారియా, భాగల్పూర్ జిల్లాలను కలుపుతూ రూ.1,710 కోట్లతో అగువాని సుల్తాన్గంజ్ పేరుతో �
ఐదు, పది కాదు 33 ఏండ్ల క్రితం తప్పిపోయిన ఇంటి పెద్ద హఠాత్తుగా తిరిగి వస్తే ఎలాగుంటుంది? చనిపోయాడనుకుని శ్రాద్ధకర్మలు కూడా చేసిన ఆ కుటుంబ సభ్యుల మానసిక స్థితి ఏంటి? ఇలాంటివి మనం సినిమాల్లో, సీరియళ్లలో చూస్త�
‘హైదరాబాద్ నగరం గడిచిన ఎనిమిదేండ్లలో ఎంతో అభివృద్ధి చెందింది. నేను గతంలో వేరే కంపెనీలో పనిచేస్తున్నప్పటి నుంచి ఇక్కడికి తరచూ వస్తున్నాను. ఈ మధ్య కాలంలో అనేక జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఇక్కడ ఏర్ప
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలోని రోడ్లను జాతీయ రహదారులుగా మార్చాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రధాన రోడ్లను గుర్తించి వాటిని జాతీయ రహదార�