రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోవాలనుకొనే జంటల వ్యక్తిగత వివరాలను 30 రోజుల ముందు అధికారులు నోటీసు ద్వారా బహిరంగపర్చే విధానంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
మహారాష్ట్ర భూషణ్-2022 అవార్డు ప్రదానోత్సవంలో అపశృతి చోటుచేసుకొన్నది. నవీ ముంబైలో కేంద్ర హోంమంత్రి అమిత్షా పాల్గొన్న సభలో ఎండ వేడిమి భరించలేక ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రమైన ఎండ కారణంగా వడదెబ�
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు కమలానికి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరిపోగా, తాజాగ�
భార్యాభర్తల వయస్సు నలభై కూడా దాటలేదు. ఇద్దరు పిల్లలు. హాయిగా సాగాల్సిన జీవితం. కానీ, మూఢనమ్మకం ఆ కుటుంబాన్ని చిదిమేసింది. బలిపీఠాన్ని వారే తయారు చేసుకొని ఆ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ భీతావహ సంఘటన గు�
Whatsapp | యూజర్ల భద్రత, గోప్యతను మరింత మెరుగుపర్చేందుకు వాట్సాప్ మరో మూడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. అకౌంట్ ప్రొటెక్ట్, డివైజ్ వెరిఫికేషన్, ఆటోమెటిక్ సెక్యూరిటీ కోడ్స్ అనే మూడు ఫీచర్లను వ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్హెచ్-363 నాలుగు వరుసల రహదారి పనులు నాసిరకంగా కొనసాగుతున్నాయి. ఈ రహదారి మంచిర్యాల టూ వాంకిడి వరకు దాదాపు 95 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇందులో ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం రెబ్బ
Dropouts | ప్రఖ్యాత విద్యా సంస్థలు ఐఐటీ, ఐఐఎం, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో గత ఐదేండ్లలో దాదాపు 19 వేల మంది విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేశారు. స్వయంగా కేంద్రమే తాజాగా గణాంకాలను విడుదల చేసింది.
సాధారణంగా వృద్ధుల్లో కనిపించే పార్కిన్సన్స్ వ్యాధి (వణుకుడు) పర్యావరణ మార్పుల ప్రభావం వల్ల యువతనూ పట్టిపీడిస్తున్నదని వైద్యులు వెల్లడించారు. పార్కిన్సన్స్ వ్యాధి నాడీ వ్యవస్థకు సంబంధించిన దీర్ఘకాల
ట్విట్టర్పై ఆ సంస్థ మాజీ ఉద్యోగులు రూ.8 కోట్ల దావా వేశారు. చట్టపరంగా తమకు రావాల్సిన డబ్బులను చెల్లించాలని ట్విట్టర్ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్, మరో ఇద్దరు మాజీ ఉద్యోగులు కోరారు.
పెగాసెస్ స్థానంలో కొత్త నిఘా సాఫ్ట్వేర్ ‘కాగ్నైట్'ను కొనుగోలు చేశారా? లేదా? అన్నదానిపై కేంద్రం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రూ.986 కోట్లతో నిఘా సాఫ్ట్వేర్ను కొనడానికి కేంద్రం సిద్�
బాలుడి పట్ల అనుచితంగా ప్రవర్తించి తీవ్ర విమర్శలపాలైన బౌద్ధమత గురువు దలైలామా.. బాలుడికి, అతడి కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్లో సందేశం విడుదల చేశారు. దలైలామా వద్దకు వెళ్లిన ఓ బాలుడు ‘మి�
ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఆప్ ప్రభుత్వం మధ్య మరో కొత్త వివాదం మొదలైంది. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు లెఫ్ట్నెంట్ గవర్నర్ క్రెడిట్ తీసుకుంటున్నారని ఢిల్లీ మంత్రి, ఆప్ �