పాన్ కార్డు -ఆధార్ లింక్ చేసుకునేందుకు గడువును మూడు నెలల పాటు పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 31తో ముగియాల్సిన తుది గడువును జూన్ 30 వరకు పొడిగించింది.
ఇంట్లో గుట్టలుగా అక్రమ నగదు దొరికినా 25 రోజులుగా బయట యథేచ్ఛగా తిరుగుతున్న బీజేపీ ఎమ్మెల్యే మండల్ విరూపాక్షప్పను ఎట్టకేలకు సోమవారం కర్ణాటక లోకాయుక్త పోలీసులు అరెస్టు చేశారు. ఆయన బెయిల్ పిటిషన్ను కర్ణ�
డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న హర్యానాలో మరో అవినీతి కుంభకోణం బయటపడింది. సరైన గుర్తింపు లేకుండా, సరిగ్గా వెరిఫికేషన్ చేయకుండా అనర్హులకు రూ.42 కోట్ల కిసాన్ సమ్మాన్ నిధులు కట్టబెట్టారు. ఈ విషయాన్ని స్వయంగ�
న్యాయవ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పిలుపునిచ్చారు. న్యాయవ్యవస్థలో మహిళలకు సమాన అవకాశాలు దక్కటం లేదని, కుటుంబ బాధ్యతలు సాకుగా చూపి మహి�
నీటి పన్ను కట్టలేదని బర్రెను తీసుకెళ్లారు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ కార్పొరేషన్ అధికారులు. నగరంలో మున్సిపల్ అధికారులు పన్ను వసూలుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.
దేశంలో కరోనా వైరస్ మళ్లీ కలవరపెడుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,590 కొవిడ్ కేసులు వెలుగు చూశాయని, ఆరుగురు మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ శనివా
ఉపాధి హామీ కూలీలు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద చేపట్టిన నిరసన శనివారంతో 30వ రోజుకు చేరుకున్నది. ఈ సందర్భంగా ఢిల్లీ యూనివర్సిటీలో నిర్వహించాలనుకున్న విద్యార్థుల సదస్సును పోలీసులు భగ్నం చేశారు.
సీబీఐ హోదా, దాని అధికారాలు, విధులను నిర్వచించేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. సీబీఐ తమ రాష్ట్రంలో అడుగుపెట్టకుండా చాలా రాష్ర్టాలు జనరల్ కన్సెంట్ను ఉప
CJI Chandrachud | నకిలీ వార్తలు సమాజానికి చాలా ప్రమాకరమైనవని, వీటి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ ఫేక్ న్యూస్ సమాజంలో మతాల మధ్�
కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మంగళవారం మూడు బెదిరింపు కాల్స్ వచ్చాయి. రూ.10 కోట్లు ఇవ్వాలని లేదంటే మంత్రికి ప్రాణహాని తప్పదని నిందితుడు బెదిరించాడు. ఈ నేపథ్యంలో గడ్కరీ భద్రతను కేంద్రం మరింత కట�
దేశంలో కొత్త ఉద్యోగాల కల్పన ఈ ఏడాది జనవరిలో 20 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. 2022 డిసెంబర్తో పోలిస్తే 2023 జనవరిలో ఈపీఎఫ్వో కొత్త సబ్స్ర్కైబర్ల సంఖ్య 7.5% తగ్గింది.
Baba Ramdev | హరిద్వార్, మార్చి 20: అల్లోపతి వైద్య విధానంపై యోగా గురు రాందేవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అల్లోపతి (ఇంగ్లిష్) వైద్య విధానంలో క్యాన్సర్, మధుమేహం, అధిక రక్తపోటు లాంటి మొండి వ్యాధులు నయం కా�
జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన యువ అథ్లెట్ జివాంజి దీప్తి పసిడి పతకంతో మెరిసింది. పుణే వేదికగా జరిగిన టోర్నీ మహిళల 400 మీటర్ల విభాగంలో దీప్తి స్వర్ణం కైవసం చేసుకుంది.
మాజీ అగ్నివీరులకు సీఐఎస్ఎఫ్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు కేంద్ర హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గరిష్ఠ వయో పరిమితిలో కూడా సడలింపు ఇచ్చినట్టు పేర్కొంది.