జాతీయ, అంతర్జాతీయ పోలీస్ క్రీడల్లో తెలంగాణ సత్తా చాటుతున్నదని, అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరిన్ని పతకాలు సాధించాలని డీజీపీ అంజనీకుమార్ ఆకాంక్షించారు.
Lithium | జమ్ముకశ్మీర్లోని రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో 500 పీపీఎం నాణ్యత ఉన్న 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు గుర్తించినట్టు గత నెలలో కేంద్రప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఇంత భారీ స్థాయిలో నిల్వల�
విద్యను అభ్యసిస్తూనే వివిధ రంగాల్లో రాణించాలన్నదే ఆ చిన్నారి విద్యార్థి గోల్. తన లక్ష్యాన్ని చేరుకునేందుకు నిరంతర సాధన చేస్తున్నాడు. తనకు అత్యంత ఇష్టమైన బ్యాల్ బ్యాడ్మింటన్ క్రీడను ఎంచుకొన్నాడు. ఆ �
కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. దేశంలో 113 రోజుల తర్వాత ఒక్కరోజే ఆదివారం 524 కొవిడ్ కేసులు నమోదు కావడం కలవరపెడుతున్నది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 3,809కు చేరుకొన్నది. తాజాగా, కొవిడ్-19తో కేరళ, తమిళనా�
సెప్టెంబర్ 2014కు ముందు రిటైర్ అయిన అర్హులైన పెన్షనర్లు అధిక పెన్షన్ కోరుతూ దరఖాస్తు చేసుకునేందుకు గడువును మే 3 వరకూ పొడిగించినట్టు కేంద్ర కార్మిక శాఖ సోమవారం తెలిపింది.
ఇప్పటివరకు అడిగిన ప్రశ్నలకు అక్షర రూపంలో జవాబులు ఇవ్వడం, కావాల్సిన ఈమెయిళ్లు, ఉత్తరాలు రాసిపెట్టడం వంటివి చేస్తూ సంచలనాలు సృష్టిస్తున్న చాట్జీపీటీలో త్వరలోనే మరిన్ని ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతలు ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ పేరు ఎత్తితే చెప్పులతో కొట్టాలని శ్రీరాంసేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ ప్రజలకు పిలుపునిచ్చారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్లోని (పీఓకే) కోఎడ్యుకేషన్ విద్యాసంస్థల్లో విద్యార్థినులు, మహిళా టీచర్లు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలని కొత్త నిబంధనను స్థానిక ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది.