పరీక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన ఓ బాలుడు.. ఒకేసారి 500 మంది బాలికలను చూసి భయంతో సొమ్మసిల్లి కింద పడిపోయాడు. జ్వరంలో గజగజ వణికిపోయాడు. బీహార్కు చెందిన 17 ఏండ్ల మనీశ్ శంకర్ ప్రసాద్ 12వ తరగతి చదువుతున్నాడు.
దేశంలో సాంకేతిక మౌలిక సదుపాయాలను ప్రోత్సహించే పలు నిర్ణయాలను కేంద్ర బడ్జెట్ ఆవిష్కరించింది. ఇందుకోసం డాటా గవర్నెన్స్ పాలసీ, ఎంటీటీ డిజి లాకర్ ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది.
అధర్మం పెచ్చరిల్లినప్పుడు, దౌర్జన్యం రాజ్యమేలుతున్నప్పుడు కాలం కారణ జన్ములను కంటుంది. భారత దేశ రాజకీయాల్లో అలాంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. జయప్రకాశ్ నారాయణ, చరణ్ సింగ్, ఎన్టీఆర్ అలాంటి వారే. ఇప్పుడ
బుధవారం (ఈ నెల 18) ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరుగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఖమ్మం వైరా హైవేలో రాకపోకలు సాగించే సాధారణ వాహనాలను ఉదయం 6 గంట�
జాతీయస్థాయి టీ - 20 క్రికెట్ పోటీల నిర్వహణ ఖమ్మానికే గర్వకారణమని ఏడీసీపీ బోస్, ఐఎంఏ ఖమ్మం అధ్యక్షుడు బాగం కిషన్రావు పేర్కొన్నారు. నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతున్న టోర్నీలో శుక్రవారం రెం�
రైతులకు మేలు చేసేలా వ్యవసాయ సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు అఖిల భారత రైతు సంఘం ప్రతిష్ఠాత్మకమైన సర్ చోటూరామ్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును సీఎం కేసీఆర్ తరఫున వ
నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో గురువారం నుంచి ఈ నెల 13 వరకు ఐటీసీఎఫ్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా టీ 20 క్రికెట్ (మెన్స్) పోటీలు నిర్వహిస్తున్నట్లు కేపీఎల్ చైర్మన్ డాక్టర్ కూరపాటి ప్�
భారత జాతీయ డిజిటల్ లైబ్రరీ ఎన్నో భాషల్లోని విలువైన విజ్ఞానాన్ని ఉచితంగా అందిస్తున్నది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారాంతో ప్రాథమిక విద్య నుంచి పీజీ స్థాయి వరకు అవసరమైన విలువైన విజ్ఞా�
దేశాభివృద్ధికి గ్రామాల ప్రగతి కీలకమని తరచూ మాటలు చెప్పే ప్రధాని మోదీ గడిచిన ఎనిమిదేండ్లలో తాను దత్తత తీసుకొన్న పల్లెల స్థితిగతులపై మాత్రం దృష్టి పెట్టలేదు.
గుండె జబ్బులతో బాధపడుతున్నవారికి ఐఐటీ కాన్పూర్ చల్లని కబురు చెప్పింది. తాము కృత్రిమ గుండెను తయారుచేసినట్టు ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ అభయ్ కరందికర్ ఆదివారం ప్రకటించారు