కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించి రెండేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో శనివారం దేశవ్యాప్తంగా అన్నదాతలు రాజ్భవన్లకు మార్చ్ చేపట్టనున్నారు.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన 15 ఏండ్లు దాటిన వాహనాలను వినియోగం నుంచి ఉపసంహరించుకొని, స్క్రాప్(తుక్కు)కు పంపిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు మళ్లీ క్షీణించాయి. నవంబర్ 4తో ముగిసిన వారంలో ఇవి 1.087 బిలియన్ డాలర్ల మేర తగ్గి 529.994 బిలియన్ డాలర్ల వద్ద నిలిచినట్టు శుక్రవారం రిజర్వ్బ్యాంక్ తెలిపింది. ఎన్నో వారాలుగా �
చదువుల్లో సత్తా చాటుతూ ఆటల్లో అదరగొడుతున్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహాపురుషులవుతారు అన్న నానుడి నిజం చేస్తున్నారు గిరిజన కుటుంబానికి చెందిన అక్కాచెల్లెలు కడావత్ ప్రియాంక, కడావత్ సుప్రియ. వ�
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశ ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. యావత్ తెలంగాణ ఆయన వెంట నడుస్తుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలంతా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తారు’ అని రాష్ట్ర విద్యుత్
అవసరమైతే సింహాలు కరుస్తాయి: అనుపమ్ ఖేర్ న్యూఢిల్లీ, జూలై 13: కొత్త పార్లమెంటు భవనంపై ఏర్పాటు చేయనున్న జాతీయ చిహ్నం విషయంలో రాజుకున్న వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జ�
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్గా ఎదిగిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రవాస భారతీయులు కృషిచేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్�
రాజీమే రాజమార్గమని మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నా రు. ఆదివారం జిల్లా న్యాయస్థానముల సముదాయం లో ఆమె అధ్యక్షతన జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర�
1969లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రోత్సాహంతో, అధికారిక కాంగ్రెస్ అభ్యర్థి నీలం సంజీవరెడ్డిని ఓడించి రాష్ట్రపతిగా వరాహగిరి వేంకటగిరి నెగ్గారు. ఈ సందర్భం మినహాయించి, ఇంత ప్రతిష్ఠాత్మకంగా దేశంలోని అత్యు
ఎవరు అధికారంలో ఉన్నా ప్రశ్నించే ప్రతిపక్షం గట్టిగా ఉండాలి. మోదీ ఒక నిరంకుశ రాజులా పాలిస్తున్నారు. ప్రతిపక్షం ఉండొద్దనే కోణంలోనే బీజేపీ ఏదో రకంగా నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నది. దేశంలో బీజేపీకి వ్యతి�