దేశాభివృద్ధికి గ్రామాల ప్రగతి కీలకమని తరచూ మాటలు చెప్పే ప్రధాని మోదీ గడిచిన ఎనిమిదేండ్లలో తాను దత్తత తీసుకొన్న పల్లెల స్థితిగతులపై మాత్రం దృష్టి పెట్టలేదు.
గుండె జబ్బులతో బాధపడుతున్నవారికి ఐఐటీ కాన్పూర్ చల్లని కబురు చెప్పింది. తాము కృత్రిమ గుండెను తయారుచేసినట్టు ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ అభయ్ కరందికర్ ఆదివారం ప్రకటించారు
ఖమ్మం నగరానికి చెందిన ఓ బాలిక నేషనల్ లెవల్ డ్యాన్స్ ఫెస్టివల్లో సత్తా చాటింది. బహమతులూ గెలుచుకుంది. ఆ బాలికే.. మమత డెంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీ.వెంకటేశ్వరరావు కుమార్తె మాన్వి. తెలంగాణ ప్ర�
మధ్యప్రదేశ్లో వచ్చే ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్లో తిరుగుబావుటా ఎగురవేయించి అడ్డదారిలో అధికారం చేజిక్కించుకున్న బీజేపీకి ఓటమి భయం పట్టుకున్నది.
ఆల్ఇండియా సీనియర్ టెన్నిస్ అసోసియేషన్(ఏఐఎస్టీఏ) ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం వేదికగా 26వ జీవీకే జాతీయ సీనియర్ టెన్నిస్ టోర్నీ సోమవారం ప్రారంభమైంది.
న్యాయాన్ని వెతుక్కుంటూ పౌరులు కోర్టులకు రావడానికి బదులుగా న్యాయస్థానాలే పౌరుల వద్దకు వెళ్లేలా మార్పులు జరుగాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆకాంక్షించారు.