జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారుణులు ఎంపికైనట్లు ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు పాశం శ్రీనివాస్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు
గత కొన్ని నెలలుగా దేశంలో చోటు చేసుకొం టున్న పరిణామాల మీద టీఆర్ఎస్ ప్రముఖులు శుక్రవారం సాయం త్రం విస్తృత స్థాయి ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు, ఎంపీలు,
సింగరేణిలో అసత్యపు ప్రచారాలు చేస్తూ జాతీయ సంఘాలు పబ్బం గడుపుకుంటున్నాయని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి విమర్శించారు. ఆర్జీ-2 ఏరియా ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ అధ్యక్షతన శుక్రవార�
టీఎస్ఆర్టీసీకి అరుదైన గౌరవం దకింది. రోడ్డు రవాణా సంస్థలలో ముఖ్య భూమిక పోషించే ఏఎస్ఆర్టీయూ (అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా టీఎస్ఆర్టీ�
ఈ రోజు భారతదేశ లక్ష్యమేంటి? ఎవరికైనా తెలుసా? ఈ దేశం ఏ లక్ష్యం వైపు పయనిస్తున్నది? దేశం తన లక్ష్యాన్ని కోల్పోయింది. దేశం, సిద్ధాంతం అంటే ఒక వ్యక్తి, పార్టీ చెప్పే నాలుగు మాటలు కాదు. కన్యాకుమారి నుంచి కశ్మీర్�
జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ కొత్త చరిత్ర లిఖించింది. మహిళల సింగిల్స్ విజేతగా గెలిచిన శ్రీజ.. మొదటి సారి జాతీయ టైటిల్ను ఖాతాలో వేసుకుంది. తద్వారా సీన
పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తేనే బంగారు భవిష్యత్తు ఉంటుందని సీఆర్పీఎఫ్ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రాజశేఖర్ అన్నారు.మంగళవారం సీఆర్పీఫ్ పాఠశాల నుంచి జాతీయస్థాయి బాస్�
జాతీయ సీనియర్ మహిళల హ్యాండ్బాల్ టోర్నీ హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ మహిళల సీనియర్ హ్యాండ్బాల్ టోర్నీలో ఆతిథ్య తెలంగాణ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం సరూర్నగర్ స్టేడియంలో జరిగిన క్వ�
జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ యువత పతకాల పంట రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయడమే లక్ష్యంగా మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. గన్ను గురిపెట్టినా.. విల్లు ఎక్కుపెట్టినా.. కత్తి దూసినా.. పంచ్ విసిర�
దేశ ప్రజలపై త్వరలో పెట్రో ధరల పిడుగు పడనుంది. రెండు మూడు నెలలుగా స్థిరంగా ఉన్న పెట్రో ధరలు ఒక్కసారిగా లీటర్కు రూ.10కి పైగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గిపోతున్నా.. దే�
దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ వేదికగా నదుల పునరుజ్జీవం అంశంపై జాతీయసదస్సుకు శనివారం అంకురార్పణ జరుగనున్నది. ఈ సదస్సు హైదరాబాద్లో ప్రారంభమై ఆరునెలల పాటు దేశవ్యాప్తంగా కొనసాగి తిరిగి ఇక్కడే ముగియనున
ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ (ఐఎంఐ) 4.0ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వర్చువల్గా ఫిబ్రవరి 7న ప్రారంభించారు. 33 రాష్ర్టాల్లోని 416 జిల్లాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్లో ఈనెల 31 నుంచి 43వ జాతీయ జూనియర్ బాలికల హ్యాండ్బాల్ చాంపియన్షిప్ జరుగనుంది. నగరంలోని సరూర్నగర్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 4వ తేదీ వరకు టోర్నీ నిర్వహణకు ఏర్పాట్ల�