BJP | చెన్నై: బీహారీ వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయన్న నకిలీ వార్తలను, వీడియోలను చూసి భయపడిన ఆ రాష్ట్ర కార్మికులు తమిళనాడు వ్యాప్తంగా శనివారం విధులకు దూరంగా ఉన్నారు. దీంతో చిన్న తరహా పరిశ్రమలు, హోటళ్లు
Nirmala Sitharaman | | కనిపించిన ప్రతీదాన్నీ ప్రభుత్వమేమీ అమ్మబోదని.. నాలుగు వ్యూహాత్మక రంగాల్లో సర్కారీ సంస్థలు కొనసాగుతాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం అన్నారు.
జాతీయ పింఛన్ విధానం(ఎన్పీఎస్) ప్రకటన వచ్చిన 2003 డిసెంబరు 22వ తేదీ కంటే ముందు విడుదలైన నియామక ప్రకటనల ద్వారా నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ విధానానికి(ఓపీఎస్) అర్హత లభించింది.
Supreme Court | ఎక్కువ సంపాదించాలన్న దురాశే అవినీతి పెరుగడానికి కారణమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సమాజంలో అవినీతి అనేది క్యాన్సర్గా వృద్ధి చెందుతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయస్థానాలు అవినీతిని ఏ
Kashmiri Pandit | జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన కశ్మీరీ పండిట్ సంజయ్ శర్మ కుటుంబానికి ఇరుగుపొరుగు ముస్లింలు అండగా నిలిచారు. తీవ్రవాదులకు భయపడకుండా సంజయ్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆయన పాడె మో�
Supreme Court |‘హిందూ మతం అనేది ఒక మతం కాదు ఒక జీవన విధానం. ఇందులో ఎలాంటి మత దురభిమానానికి తావు లేదు. గతానికి సంబంధించిన కొన్ని విషయాలను తవ్వుకోవడం వల్ల అది దేశంలోకి అసమ్మతిని తెస్తుంది. అలాంటి చర్యలతో దేశాన్ని నిత
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హాల్) తీసుకొస్తున్న 19 సీట్ల సామర్థ్యం గల పౌర విమానానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆమోదం తెలిపింది.
వేలిముద్ర ద్వారా చేసే ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియకు మరింత భద్రతను జోడించే కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) సోమవారం ప్రకటించింది.
Karnataka | బెంగళూరు, ఫిబ్రవరి 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకొన్నది. రాష్ట్ర పోలీసుశాఖ సిబ్బంది ఫోన్లలో ప్రస్తుతం ఉన్న బీఎస్ఎన్ఎల్ ( BSNL )సిమ్లను ప్రైవేటు ట�
గుజరాత్లోని ఒక గ్రామంలో నోట్ల వర్షం కురిసింది. మాజీ సర్పంచ్ ఒకరు తన మేనల్లుడి వివాహం సందర్భంగా పెద్దయెత్తున నోట్లను వెదజల్లడంతో వాటిని ఏరుకోవడానికి జనం పెద్ద సంఖ్యలో ఎగబడ్డారు.