భావ్నగర్: పంజాబ్లోని ఖలిస్థాన్ మద్దతుదారులకు పాకిస్థాన్, ఇతర దేశాల నుంచి నిధులు అందుతున్నాయని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ సింగ్ తెలిపారు. ఆదివారం గుజరాత్కు వచ్చిన ఆయన మీడియాతో పైవిషయాన్ని వెల్లడించారు.