గ్వాలియర్: నీటి పన్ను కట్టలేదని బర్రెను తీసుకెళ్లారు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ కార్పొరేషన్ అధికారులు. నగరంలో మున్సిపల్ అధికారులు పన్ను వసూలుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.
దలియావాలా ప్రాంతంలో బాల్కిషన్ పాల్ అనే వ్యక్తి రూ.1.29 లక్షల నల్లా పన్ను చెల్లించాల్సి ఉన్నది. ఆ మొత్తాన్ని చెల్లించటం లేదని ఇంట్లో కట్టేసిన బర్రెను తీసుకెళ్లారు.