ఆస్తి పన్ను వసూళ్లలో హుజూరాబాద్ బల్దియా దూసుకెళ్తున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను శతశాతం పన్నుల వసూళ్లే లక్ష్యంగా పురపాలక అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే (సోమవారం) వరకు 69.24శాతం పన్ను వ
నీటి పన్ను కట్టలేదని బర్రెను తీసుకెళ్లారు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ కార్పొరేషన్ అధికారులు. నగరంలో మున్సిపల్ అధికారులు పన్ను వసూలుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.
తాజ్మహల్కు సంబంధించి రూ.1.94 కోట్ల నీటి బిల్లు, రూ.1.40 కోట్ల ఆస్తి పన్ను చెల్లించాలంటూ భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ)కు మున్సిపల్ అధికారులు నోటీసులు పంపారు. 15 రోజుల్లోగా బకాయిలు చెల్లించాలని ఆదేశించారు
475 గ్రామపంచాయతీల్లో 92 శాతానికిపైగా వసూలు 5 మున్సిపాల్టీల్లో 74 శాతమే.. నెలాఖరుకు నూరు శాతం చేరుకునేందుకు అధికారుల చర్యలు సూర్యాపేట జిల్లాలో స్పష్టం చేస్తున్న గణాంకాలు సూర్యాపేట, మార్చి 21 : అభివృద్ధి విషయంలో