ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్తో ప్రజలు భారీగా నష్టపోతున్నారు. ప్రతీయేటా 45 కోట్ల మంది భారతీయులు సుమారు రూ.20 వేల కోట్ల మేర నష్టపోవచ్చునని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్�
Lok Sabha : జమ్ము కశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదాను కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. వర్షాకాల సమావేశాల్లో(Monsoon Session)నే ఈ అంశాన్ని తేల్చాలనుకుంటున్న ప్రధాని మోడీ అందుకు రంగం సిద్దం చేశారు.
Narendra Modi : షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశాల్లో పాల్గొనాలంటూ చైనా నుంచి పిలుపు అందుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశ ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. మంగళవారం ఢిల్లీలో మోడీ చైనా విదేశాంగ శాఖ మంత్రి వ�
Rajinikanth | సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మల్టీ స్టారర్ మూవీ 'కూలీ' బాక్సాఫీస్ వద్ద విజయవిహారం కొనసాగిస్తోంది. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్, ఆగస్ట్ 14న ప్రపం�
Kishtvar Floods : జమ్ముకశ్మీర్లోని కిష్త్వర్లో బీభత్సం సృష్టించిన వర్షం భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఆ రాష్ట్ర మంత్రి జావేద్ దార్ మృతుల సంఖ్య 60 దాటిందని వెల్లడించ�
భారతదేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా న్యఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ (PM Modi) జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
వేల కోట్ల రూపాయల్లో ఎడాపెడా అప్పులిచ్చేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు.. ఆపై వాటిని వసూలు చేసుకోలేక వదిలించుకుంటున్నాయి. ఇలా గత 5 ఆర్థిక సంవత్సరాల్లో దాదాపు రూ.6 లక్షల కోట్ల మొండి బకాయి (నిరర్థక ఆస్తులు లేద�
Trump - Putin : భారత్పై సుంకాల బాదుడుకు తెరతీసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఉక్రెయిన్ యుద్ధంపై మరోసారి దృష్టి సారించారు. సంధి కుదిర్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్.. రష్యా అధినేత వ్లాదిమ
Putin - Dhoval : డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న ఆంక్షలు, సుంకాలను లెక్కచేయకుండా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ (Ajit Doval) రష్యా పర్యటన వెళ్లారు. గురువారం ఆయన ఆ దేశ అధ్య క్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin)తో భేటి అయ్యారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే సుంకాల హెచ్చరికలు జారీచేసినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ దీటుగా తిప్పికొట్టలేకపోవడానికి కారణం అదానీపై ఉన్న అవినీతి ఆరోపణలేనని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గ�
ప్రధాని నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు ఈ నెలాఖరులో చైనాలో పర్యటించనున్నారు. గల్వాన్లో 2020లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన తర్వాత ఆయన చైనాను సందర్శించనుండటం ఇదే తొలిసారి. ఈ �
PM Modi | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో ఉమ్మడి కేంద్ర సచివాలయ (Combined Centrel Secretariat) ప్రాజెక్టు కింద మొత్తం 10 కార్యాలయ భవనాల నిర్మాణాన్ని 22 నెలల్లో పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వం (Union Govt) నిర్ణయించింది.
ఉక్రెయిన్తో యుద్ధం సాగిస్తున్న రష్యా నుంచి భారీ మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై సుంకాలు పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం హెచ్చరించారు. రష్యా నుంచి భారీ మొత్తం�