వేల కోట్ల రూపాయల్లో ఎడాపెడా అప్పులిచ్చేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు.. ఆపై వాటిని వసూలు చేసుకోలేక వదిలించుకుంటున్నాయి. ఇలా గత 5 ఆర్థిక సంవత్సరాల్లో దాదాపు రూ.6 లక్షల కోట్ల మొండి బకాయి (నిరర్థక ఆస్తులు లేద�
Trump - Putin : భారత్పై సుంకాల బాదుడుకు తెరతీసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఉక్రెయిన్ యుద్ధంపై మరోసారి దృష్టి సారించారు. సంధి కుదిర్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్.. రష్యా అధినేత వ్లాదిమ
Putin - Dhoval : డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న ఆంక్షలు, సుంకాలను లెక్కచేయకుండా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ (Ajit Doval) రష్యా పర్యటన వెళ్లారు. గురువారం ఆయన ఆ దేశ అధ్య క్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin)తో భేటి అయ్యారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే సుంకాల హెచ్చరికలు జారీచేసినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ దీటుగా తిప్పికొట్టలేకపోవడానికి కారణం అదానీపై ఉన్న అవినీతి ఆరోపణలేనని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గ�
ప్రధాని నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు ఈ నెలాఖరులో చైనాలో పర్యటించనున్నారు. గల్వాన్లో 2020లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన తర్వాత ఆయన చైనాను సందర్శించనుండటం ఇదే తొలిసారి. ఈ �
PM Modi | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో ఉమ్మడి కేంద్ర సచివాలయ (Combined Centrel Secretariat) ప్రాజెక్టు కింద మొత్తం 10 కార్యాలయ భవనాల నిర్మాణాన్ని 22 నెలల్లో పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వం (Union Govt) నిర్ణయించింది.
ఉక్రెయిన్తో యుద్ధం సాగిస్తున్న రష్యా నుంచి భారీ మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై సుంకాలు పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం హెచ్చరించారు. రష్యా నుంచి భారీ మొత్తం�
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంట వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కావడంతో జమ్ము కశ్మీరుకు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించే విషయమై వీరు సమావేశం అయి ఉంటారంటూ సోషల్ మీడియాల�
Omar Abdullah : జమ్ముకశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదా రానుందనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి. ఆర్టికల్ 370ను రద్దు చేసి ఆరేళ్లు పూర్తి అవుతున్నందున కేంద్రం కీలక ప్రకటన చేయనుందనే వార్తలు వైరలవుతున్నాయి. ఈ �
అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తు న్న మోదీ సర్కారు.. ఒకవేళ విఫలమైతే టారిఫ్ల మోత మోగనున్నది. ఇదే జరిగితే అన్ని రంగాల ఇండస్ట్రీలు కుదేలేనన్న అభిప్రాయాలు వినిపిస్తుం�
అబద్ధాలు చెప్పడంలో ప్రధాని నరేంద్రమోదీ దిట్ట అని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. అబద్ధాలు చెప్పేవారిలో గోబెల్స్ను మనం చూడకపోయినా మోదీని చూస్తున్నామని ఎద్దేవా చేశారు. బుధవారం ఢిల్లీలో న
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నంత పని చేశారు. రష్యాతో వాణిజ్యం చేస్తున్న దేశాలపై ఆంక్షలు, జరిమానా భారం తప్పదని హెచ్చరించిన ట్రంప్.. భారత్పై 25శాతం టారిఫ్ ప్రకటించారు.
భారత్, బ్రిటన్ దేశాల మధ్య ఇరుదేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, కీర్ స్టార్మర్ సమక్షంలో సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పదం (సెటా)పై గత గురువారం సంతకాలు జరిగాయి. దీనినే ‘ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్' అని కూడా అంటున్నా�