BRICS | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) వేదికగా బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం (BRICS foreign ministers meet) కొనసాగుతోంది. ఇవాళ, రేపు (గురువారం, శుక్రవారం) రెండు రోజులపాటు ఈ సమావేశం జరగుతుంది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ (S
ఒకప్పుడు గంభీరంగా సాగిన మన కరెన్సీ ప్రయాణం నేడు డాలర్ ముందు మోకాళ్లపై నిలబడే పరిస్థితికి చేరింది. రూపాయి విలువ మరో 20 పైసలు క్షీణించిందని తెలుసుకున్నప్పుడు అది కేవలం ఒక అంకె అని అనుకుంటాం. కానీ, ఆ అంకె వెన
బంగారం మీద భారతీయులకు ఉండే మోజు అంతా ఇంతా కాదు. ధగధగలాడే పసుపువన్నె లోహం మీద మోజుపడని భారతీయుడు, విశేషించి భారతీయ మహిళ ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ పసిడి వినిమయంలో చైనా తర్వాత భారత్ రెండోస్థానంలో ఉండ�
Union Cabinet | ప్రధాని (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi) అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ (Union Cabinet) భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఒకటి దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి తీపి కబురు అని చెప్పవచ్చు. రాబోయే ఖర�
న్యూఢిల్లీ, మే 12: ఒక సంవత్సరంపాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలంటూ దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో నగల మార్కెట్లో ఒకింత అలజడి కనిపిస్తున్నది.
PM Modi | ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) పై తీవ్ర విమర్శలు చేశారు. స్వాతంత్య్రానంతరం గుజరాత్ (Gujarat) లోని సోమనాథ్ ఆలయ (Somnath Temple) పునర్నిర్మాణాన్ని నెహ్రూ వ్యతిరేక�
Anna Lezhneva | ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యణ్ ఇటీవల సైనస్ శస్త్రచికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్ పర్యటనలో భా�
BJP | ‘నేను అవినీతి చేయను.. ఇంకొకరిని చేయనివ్వను’.. ఇదీ ప్రధాని మోదీ తరచూ చెప్పే మాట. అయితే ఆయన చేతలు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. గతంలో తాము అవినీతి నేతలుగా ఆరోపణలు చేసిన వారిని పార్టీలోకి చేర్చుక�
Lal Bahadur Shastri | దేశ ప్రజలు ఏడాది పాటు బంగారం కొనొద్దని, పెట్రోల్, డీజిల్, గ్యాస్, వంటనూనె తక్కువగా వాడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్ వేదికగా ప్రకటించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింద�
తెలంగాణలో రూ. 9,500 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వాటిలో రూ.3,180 కోట్లతో చేపట్టే ర
జ్ఞానాన్ని, శాంతిని, ఆశను మానవాళికి అందించే భారతదేశపు సంప్రదాయానికి గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ఒక సజీవ ప్రతిరూపంగా నిలుస్తున్నారని ప్రధాని మోదీ కొనియాడారు. దేశవిదేశాల్లో అనేక సేవా కార్యక్రమాలను నిర�
హైదరాబాద్, మే 10 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న ద్వంద్వ నీతిని, సిద్ధాంత విరుద్ధమైన పోకడలను ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు (MLC Dasoju Sravan) తీవ్రంగా దుయ్యబట్టారు.