Parliament | కాంగ్రెస్ పార్టీ (Congress Party) పై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీకి ఒక ఆలోచనా విధానంగానీ, దూరదృష్టి గానీ, ఎలాంటి ప్రణాళిక గానీ లేవని మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగ
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 7,8 తేదీల్లో రెండు రోజుల పాటు మలేషియాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన వాణిజ్యం, శక్తి, సముద్ర భద్రత, పెట్టుబడులు తదితర అంశాలపై ఆ దేశంతో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు.
PM Modi | అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఒత్తిళ్లకు ప్రధానమంత్రి మోదీ తలొగ్గారా? ఆప్తమిత్రుడు అదానీపై అమెరికాలో కేసులు కొనసాగుతుండటం, వివాదాస్పద ఎప్స్టీన్ ఫైల�
చైనాతో యుద్ధం సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మోదీ ప్రభుత్వం చేతులెత్తేసిందా? డ్రాగన్ మూకలు విరుచుకుపడుతూ ముందుకు ఉరికివస్తుంటే, సైనికుల భద్రతను పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిం�
భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే అముద్రిత పుస్తకం ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీని ఉటంకిస్తూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం సోమవారం లోక్సభలో తీవ్ర రభసకు దారితీసింది. భారత సరిహద్దు డోక్లాం స
అమెరికాతో ఎంతోకాలంగా వాయిదా పడుతూ వస్తున్న వాణిజ్య ఒప్పందంపై కీలకమైన ముందడుగు పడింది. వాణిజ్య ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
బడ్జెట్ దెబ్బకు కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. బ్లూచిప్ సంస్థల షేర్ల అండతోపాటు బ్యాంకింగ్, వాహన రంగ షేర్లకు లభించిన మద్దతుతో ఇరు సూచీలు ఒక్క శాతానికి పైగా బలపడ్డాయి. తీవ్ర ఒ
Epstein Files : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎప్స్టీన్ ఫైల్స్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. లైంగిక నేరాలకు పాల్పడ్డ నిందితుడు, అమెరికన్ వ్యాపారవేత్త జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన ఫైల్స్ తాజాగా విడు
యూజీసీ సమానత్వ నిబంధనల వివాదం నేపథ్యంలో రాజ్యసభ స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ శనివారం నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎవరినీ సంప్రదించకపోవడం అనే ప్రభుత్వ మొండితనం అన్ని నిర్ణయాలలో ప్రతిబ�
హైదరాబాద్, జనవరి 30 : కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రశ్నించే యువ గొంతులను అణిచివేసే ప్రమాదకర ధోరణిని అవలంబిస్తోందని తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు డా. రేఖ బోయలపల్లి (Boyalapall
హైదరాబాద్, జనవరి 29 : గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్సభ ప్రతిపక్ష నేతకు ముందు వరుస సీటు కేటాయించే సంస్కృతికి ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) తూట్లు పొడిచారని కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు డా. రేఖ బోయలపల్లి (Boyalapalli Rekha
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ అనంత్రావు పవార్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.
India-EU : ఇండియా-ఈయూ మధ్య సోమవారం చారిత్రక ట్రేడ్ డీల్ కుదిరిన సంగతి తెలిసిందే. ఇది స్వేచ్ఛాయుత ఎగుమతులు, దిగుమతులు దోహదపడుతుంది. ఈ డీల్ వల్ల అటు యూరప్లో, ఇటు ఇండియాలో అనేక ఉత్పత్తులు, సేవల ధరలు తగ్గే అవకాశం ఉం�
PM Modi | ప్రజాస్వామ్య ప్రక్రియల్లో యువత భాగం కావాలని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) పిలుపునిచ్చారు. ఓటు హక్కును వినియోగించుకోవడం కేవలం దేశ ప్రజల హక్కు మాత్రమే కాదని, దేశ భవిష్యత్తును రూపొందించడంలో మనకు ఉన
భారత దేశంపై విధించిన 50 శాతం సుంకాల్లో 25 శాతం మేరకు తగ్గించే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ(ఆర్థిక మంత్రి) స్కాట్ బెస్సెంట్ వెల్లడిచారు. అమెరికన్ న్యూస్ ఔట్లెట్ పొలిటికోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో