PM Modi | ప్రసిద్ధ సోమ్నాథ్ ఆలయ (Somnath Temple) చరిత్రను తుడిచిపెట్టేందుకు గత ప్రభుత్వాలు ప్రయత్నించాయని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. గత పాలకులు బానిస మనస్తత్వంతో సోమ్నాథ్ ఆలయ ప్రాముఖ్యతను విస్మరించ
PM Modi | గుజరాత్ (Gujarat) లోని సోమ్నాథ్ (Somnath) లో శోభాయమానంగా కొనసాగిన ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ‘శౌర్య యాత్ర (Shaurya Yatra)’ ముగిసింది. అనంతరం ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజా కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు.
West Bengal : కేంద్ర ప్రభుత్వం త్వరలో 11 కొత్త ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టబోతుంది. అయితే, వాటిలో ఎక్కువగా ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలకే కేటాయించడం విశేషం
పెండింగ్ రక్షణ కొనుగోళ్లు, వాణిజ్య అంశాలకు సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ‘సర్.. ప్లీజ్ మిమ్మల్ని కలవొచ్చా’ అంటూ తనను ప్రాధేయపడ్డారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశార
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న, ఆదివారం లోక్సభలో ప్రవేశపెట్టనుంది. అలాగే ఆర్థిక సర్వేను జనవరి 29న సభలో ఉంచుతారు.
Boyalapalli Rekha : అత్యాచారం కేసులో దోషి, హత్య కేసులో నిందితుడైన డేరా బాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ బాబా(Gurmeet Ram Rahim Singh Baba)కు పెరోల్ ఇవ్వడాన్ని మహిళా కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.
PM Modi | ‘ఒలింపిక్స్-2036 (Olympics-2036)’ క్రీడల నిర్వహణకు భారత్ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోందని ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. గత పదేళ్లలో అంతర్జాతీయ క్రీడలకు భారత్ వేదికగా నిలిచిందని చెప్పారు.
Boyalapalli Rekha : ఇటీవల బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, ఖోకన్ చంద్ర దాస్ను సజీవ దహనం చేయడం దారుణమని తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు బోయలపల్లి రేఖ (Boyalapa
కేంద్ర బడ్జెట్ అనగానే.. సామాన్య, మధ్యతరగతి ప్రజలు గంపెడాశలు పెట్టుకుంటారు. ఇక వేతన జీవుల సంగతి సరేసరి. ముఖ్యంగా సగటు ఉద్యోగి చూపంతా ఆదాయ పన్ను (ఐటీ)పైనే. స్లాబులు, డిడక్షన్లు.. ఇలా ఏ రూపంలోనైనా ఊరట దక్కుతుంద
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాస గృహం లక్ష్యంగా దాడులు జరపడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా-ఉక్రెయిన్ దేశాలు రెండూ శత్రుత్వాలను విడనాడి దౌత్య మార్గంలో సమస్య పరిష్కారాని
ఎన్డీయే ప్రభుత్వ పాలనలో సామాన్యుడి సంపాదన ఆశించినంతగా పెరుగకపోయినప్పటికీ.. పన్నుబాదుడు మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ కేంద్రం ప్రజల నుంచి వసూ�
PM Modi | భారత్ 2025లో ఎన్నో విజయాలు సాధించిందని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. ‘మన్కీ బాత్ (Mann Ki Baat)’ 129వ ఎసిపోడ్లో ప్రధాని ప్రసంగించారు. ఇందులో భాగంగా 2025లో భారతదేశం సాధించిన విజయాలను గుర్తు చేసుకున్న�
ప్రధాని మోదీ ఇటీవల లక్నో సభలో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు సమోసాల కోసం గొడవ పడటం చర్చనీయాంశమైంది. సభకు వచ్చిన వారికి పంచిన సమోసాలు అందరికీ అందకపోవటం బీజేపీ కార్యకర్తల్ని ఆగ్రహానికి గురిచేసింది.
PM Modi | ఆటగాళ్ల ఎంపికలో బంధుప్రీతి 2014 లోనే అంతమైందని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు. ఇప్పుడు కష్టపడేతత్వం, నైపుణ్యం ఉన్న పేద పిల్లలు కూడా ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారని అన్నారు. యువతలో క్రీడా సం