ధరల పెంపుతో ప్రధాని మోదీ ప్రజలను లూటీ చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. దేశం కోసం, ధర్మం కోసం పేరిట కేంద్రంలోని బీజేపీ.. సామాన్యులు, రైతుల జేబులు గుల్లచేస్�
K Annamalai : తమిళనాడు రాజకీయ నేత కే అన్నామలై బీజేపీకి రాజీనామా చేశారు. ఈ అంశంపై ఆయన శుక్రవారం స్పందించారు. తాను కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. తాను స్వతంత్ర రాజకీయ ప్రయాణాన్ని ప్రా
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేస్తున్నదని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి కెచ్చల రంగారెడ్డి అన్నారు. సంయుక్త కిషాన్ మోర్చా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆది
Telangana BJP : తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఈసారి ఈటెల రాజేందర్ (Etela Rajender)ను లక్ష్యంగా చేసుకొని అతడికి వ్యతిరేకంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ వర్గం పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.
Kharge | అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ఇటీవల కీలక సూచనలు చేశారు. మంచి నీళ్లు బాగా తాగాలని, మధ్యాహ్నం సమయంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, వడదెబ్బ తగిలినట్లుగా భావిస�
Amit Shah : దేశంలో జనాభాలో వస్తున్న అనవసర మార్పులు, అక్రమ వలసలపై అధ్యయనం చేసేందుకు ఒక హైలెవల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.
PM Modi | నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి (US foreign Secretory) మార్కో రూబియో (Marco Rubio).. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తో సమావేశమయ్యారు. సేవా తీర్థ్ (PM office) లో సుమారు గంటకుపైగా వీరి సమావేశం కొనస�
ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనికి ఒక ప్యాక్ మెలోడీ టాఫీలను బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆన్లైన్లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో.. నీలిరంగు బంద్గాలా సూట్లో ఉన్న ప
‘సంవత్సరం వరకు బంగారం కొనొద్దు, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి, వంట నూనెల వాడకాన్ని తగ్గించండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, మెట్రోలు, కార్పూల్ను వినియోగించండి..’ అంటూ హైదరాబాద్ సభలో ప్రధాని నరేంద్ర
PM Modi | భారతదేశంలో 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) చెప్పారు. 2024 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 64 కోట్ల మంది ఓటు వేశారని.. యూరప్ దేశాల (Europe Countries) జనాభా మొత్తం కలిపినా 64 కోట్ల మంది కూడా లేరని వ
BRICS | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) వేదికగా బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం (BRICS foreign ministers meet) కొనసాగుతోంది. ఇవాళ, రేపు (గురువారం, శుక్రవారం) రెండు రోజులపాటు ఈ సమావేశం జరగుతుంది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ (S
ఒకప్పుడు గంభీరంగా సాగిన మన కరెన్సీ ప్రయాణం నేడు డాలర్ ముందు మోకాళ్లపై నిలబడే పరిస్థితికి చేరింది. రూపాయి విలువ మరో 20 పైసలు క్షీణించిందని తెలుసుకున్నప్పుడు అది కేవలం ఒక అంకె అని అనుకుంటాం. కానీ, ఆ అంకె వెన