ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13న మణిపూర్, మిజోరాం రాష్ర్టాల్లో పర్యటిస్తారని అధికారులు వెల్లడించారు. 2023లో మణిపూర్ అల్లర్లు ప్రారంభమైన తర్వాత మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించడం ఇదే మొదటిసారి.
PM Modi | భారత్ (India) పై అమెరికా విధిస్తున్న సుంకాల (Tariffs) ను ఉద్దేశిస్తూ ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతరుల ఆర్థికస్వార్థం వల్ల ఎన్ని సవాళ్లు ఎదురైనా భారత్ 7.8 శాతం వృద్ధిరేటు సాధించిందన
అమెరికా-భారత్ల మధ్య వాణిజ్యం ఒక పక్షానికి విపత్తుగా పరిణమించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం వ్యాఖ్యానించారు. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులపై ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్లపై ఆగ�
సాధ్యమైనంత త్వరితంగా ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించాలని మానవాళి కోరుతోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి తెలియచేశారు. షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) వార్షిక శి�
PM Modi | ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) లో భారీ భూకంపం (Earthquake) సంభవించి 800 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విపత్తులో కుటుంబసభ్యులను, సన్నిహితులను కోల్ప�
డ్రాగన్, ఏనుగు ఒక్కటవ్వాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అభిప్రాయపడ్డారు. బీజింగ్కు న్యూఢిల్లీ ఒక ముఖ్యమైన మిత్రుడని పేర్కొన్నారు. ఈ రెండు దేశాలు తమ బంధాన్ని వ్యూహాత్మకంగా, సుదీర్ఘకాల దృక్పథంతో ముందు
India - China : షాంఘై కో-ఆపరేషన్ సమావేశం(SCO)లో భారత ప్రధాని నరేంద్ర మోడీ దౌత్యం ఫలిస్తోంది. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి చైనా మద్దతు తెలిపింది. అన్నివిధాలుగా తాము సహకరిస్తామని ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ (X
దేశవ్యాప్తంగా వాహనాలకు ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. డ్రైవర్లు, కార్ల తయారీదారులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. 20 శాతం ఇథనాల్ కలిపి
Vladimir Putin : అమెరికా సుంకాల భారం మోపుతున్న నేపథ్యంలో భారత్ మిత్రదేశాలైన రష్యా, చైనాతో ఆర్దిక సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) భే
త్రివిధ దళాల ప్రక్షాళనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను భారత వాయు సేన (ఐఏఎఫ్) చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఏపీ సింగ్ ప్రశ్నించారు. మధ్య ప్రదేశ్లోని మహౌలో మంగళవారం జరిగిన ఓ సెమినా�
గత 11 ఏండ్ల ప్రధాని మోదీ పాలనలో అతి పెద్ద వైఫల్యం నిరుద్యోగమని ఇండియా టుడే-సీ ఓటర్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే తెలిపింది. ఈ 11 ఏండ్ల కాలంలో నిరుద్యోగాన్ని నిర్మూలించడంలో మోదీ ఘోరంగా విఫలమయ్యారంటూ
అమెరికా విధించిన అదనపు టారిఫ్ల అమలు మన దేశంలో బుధవారం నుంచి ప్రారంభమైంది. రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం ద్వారా రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ ఆర్థిక సహాయం అందిస్తున్నదని ఆరోపించిన శ్వేత సౌధం �
తెలంగాణలో యూరియా కొరత మంత్రులు, దళారుల సృష్టేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆరోపించారు. వారంతా కలిసి సృష్టించిన కృతిమ కొరతగా ఇది అని విమర్శించారు.
Sanjay Raut | ఆసియా కప్ (Asia Cup) లో భాగంగా భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య క్రికెట్ (Cricket) మ్యాచ్ల నిర్వహణకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ (Sports ministry) అనుమతి ఇవ్వడంపై శివసేన (యూబీటీ) ఎంపీ (Shiv Sena (UBT) MP) సంజయ్ రౌత్ (Sanjay Raut) తీవ్రంగా స్