BJP Party | సెప్టెంబర్ 17 తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు 15 రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని
PM Modi | ప్రధాని (Prime minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆదివారం అస్సాం (Assam) లో పర్యటించారు. దరంగ్ జిల్లాలో బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ (Congress) పై తీవ్ర వ
PM Modi | ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) మణిపూర్ (Manipur) సహా ఐదు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఆ ఐదు రాష్ట్రాల్లో మిజోరం (Mizoram), అస్సాం (Assam), పశ్చిమబెంగాల్ (West Bengal), బీహార్ (Bihar) రాష్ట్రాలు ఉన్నాయి.
PM Modi | ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) రేపు (గురువారం) ఉత్తరాఖండ్ (Uttarakhand) లో పర్యటించనున్నారు. ఉత్తరాఖండ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్లో తిరుగుతూ ఆయన ఏరియల్ సర్వే (Aerial survey) చేయనున్నారు.
PM Modi | భారీ వర్షాలు (Heavy rains), వరదల (Flood) తో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రానికి తక్షణ సాయం కింద ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) రూ.1500 కోట్లు ప్రకటించారు.
Donald Trump | భారత్ (India) పై అమెరికా (USA) భారీ సుంకాలు విధించడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు ఇటీవల బలహీనపడ్డాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు.
జీఎస్టీ కౌన్సిల్ తాజాగా ప్రకటించిన రేట్ల కోతను కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఇది పాక్షిక కోత మాత్రమేనని, దీన్ని జీఎస్టీ 1.5గా అభివర్ణించింది. పూర్తి స్థాయి జీఎస్టీ 2.0 కోసం నిరీక్షణ కొనసాగుతోందని కాంగ్రెస�
Top 10 | సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎవరో ఒకరిపై చర్చలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, క్రికెటర్లకు సంబంధించిన డిస్కషన్లు ఎక్కువగా దర్శనమిస్తుంటాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహితంగా మెలగడం సిగ్గుచేటని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో వ్యా�
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13న మణిపూర్, మిజోరాం రాష్ర్టాల్లో పర్యటిస్తారని అధికారులు వెల్లడించారు. 2023లో మణిపూర్ అల్లర్లు ప్రారంభమైన తర్వాత మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించడం ఇదే మొదటిసారి.
PM Modi | భారత్ (India) పై అమెరికా విధిస్తున్న సుంకాల (Tariffs) ను ఉద్దేశిస్తూ ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతరుల ఆర్థికస్వార్థం వల్ల ఎన్ని సవాళ్లు ఎదురైనా భారత్ 7.8 శాతం వృద్ధిరేటు సాధించిందన
అమెరికా-భారత్ల మధ్య వాణిజ్యం ఒక పక్షానికి విపత్తుగా పరిణమించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం వ్యాఖ్యానించారు. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులపై ట్రంప్ విధించిన 50 శాతం టారిఫ్లపై ఆగ�
సాధ్యమైనంత త్వరితంగా ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించాలని మానవాళి కోరుతోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి తెలియచేశారు. షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) వార్షిక శి�
PM Modi | ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) లో భారీ భూకంపం (Earthquake) సంభవించి 800 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విపత్తులో కుటుంబసభ్యులను, సన్నిహితులను కోల్ప�
డ్రాగన్, ఏనుగు ఒక్కటవ్వాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అభిప్రాయపడ్డారు. బీజింగ్కు న్యూఢిల్లీ ఒక ముఖ్యమైన మిత్రుడని పేర్కొన్నారు. ఈ రెండు దేశాలు తమ బంధాన్ని వ్యూహాత్మకంగా, సుదీర్ఘకాల దృక్పథంతో ముందు