ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దేశంలోని అన్ని రాష్ర్టాలు, యూటీల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 6. 30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ దారా ఆయన పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, తద్వారా భారత్పై ద
PM Modi | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మర్కాపురం జిల్లాలోని రాయవరం వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతిచెందిన ఘటన తనను తీవ్ర దిగ్భ్�
Narendra Modi : పశ్చిమాసియా యుద్ధం తీవ్రతతో దేశంలో నెలకొన్న గ్యాస్ సంక్షోభం, ముడి చమురు కొరత వంటి అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
PM Modi | పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇరాన్ అధ్యక్షుడు (Iran President) పెజెష్కియాన్ (Pezeshkian) తో ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా రంజాన్ (Ramadan), పర్షియన్ నూతన సంవత్స నౌ�
ప్రధాని నరేంద్రమోదీ విదేశాంగ విధానాల వైఫల్యం కారణంగా భారతదేశం మూల్యం చెల్లించుకుంటున్నది. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న తరుణంలో మోదీ అనుసరించిన వైఖరి ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తున్న
Uttar Pradesh : ఒక మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, నాలుగేళ్లు సహజీవనం చేసిన కానిస్టేబుల్ చివరకు ఆమెను మోసం చేశాడు. మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యాడు.
FDI rules : విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత సరిహద్దును పంచుకునే దేశాలకు సంబంధించి పెట్టుబడుల్ని ఆకర్షించేలా నిబంధనల్లో సవరణలు చేసింది.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయడంపై జేడీయూ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీని వెనుక ప్రధాని నరేంద్ర మోదీ కుట్ర ఉందని వారు ఆరోపిస్తూ జేడీయూ కార్యాలయం వ�
PM Modi: ప్రధాని మోదీ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు. తాజాగా ఆ ఫ్లాట్ఫామ్లో కొత్త మైలురాయి చేరుకున్నారు. యూట్యూబ్లో ప్రధాని మోదీని ఫాలోఅవుతున్న వారి సంఖ్య ఇప్పుడు మూడు కోట్లు దాట
PM Modi | ఇరాన్ (Iran) తో ఇజ్రాయెల్-అమెరికా (Israel-US) చేస్తున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియా (West Asia) లో నెలకొన్న ఉద్రిక్తతలపై భారత ప్రభుత్వం (Indian Govt) తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ప్రస్తుత పరిస్థితులపై ఇజ్రాయెల్ ప్రధాని (Israel PM)
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కొత్త ఏటీఎంలా మారింది అన్నరు 2024 మార్చి 5న సంగారెడ్డి సభలో ప్రధాని నరేంద్రమోదీ. అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్పై సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్స్ట్రైక్స్ ఉంటయని హెచ్చరించ
PM Modi | ఇవాళ దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) ని కట్టిడిచేసే వ్యాక్సినేషన్ (HPV vaccination) కార్యక్రమం ప్రారంభమైంది . ప్రధాని నరేంద్రమోదీ శనివారం రాజస్థాన్ (Rajasthan) లోని అజ్మేర్లో నగరంలో ఈ కార్యక్రమాన్ని ప్రా
గర్భాశయ క్యాన్సర్ నివారణకు కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన హెచ్పీవీ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం శనివారం ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా కౌమార బాలికలకు వేసే ఈ టీకాల పంపిణీని ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థ�
హైదరాబాద్, ఫిబ్రవరి 26 : అంతర్జాతీయ న్యాయ సంస్థలు గాజాలోని హింసాత్మక ఘటనలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయేల్ పర్యటనను తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక�