Lal Bahadur Shastri | దేశ ప్రజలు ఏడాది పాటు బంగారం కొనొద్దని, పెట్రోల్, డీజిల్, గ్యాస్, వంటనూనె తక్కువగా వాడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్ వేదికగా ప్రకటించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింద�
తెలంగాణలో రూ. 9,500 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వాటిలో రూ.3,180 కోట్లతో చేపట్టే ర
జ్ఞానాన్ని, శాంతిని, ఆశను మానవాళికి అందించే భారతదేశపు సంప్రదాయానికి గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ఒక సజీవ ప్రతిరూపంగా నిలుస్తున్నారని ప్రధాని మోదీ కొనియాడారు. దేశవిదేశాల్లో అనేక సేవా కార్యక్రమాలను నిర�
హైదరాబాద్, మే 10 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న ద్వంద్వ నీతిని, సిద్ధాంత విరుద్ధమైన పోకడలను ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు (MLC Dasoju Sravan) తీవ్రంగా దుయ్యబట్టారు.
PM Modi | కాంగ్రెస్ పార్టీ (Congress Party) పై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీవి అవకాశవాద రాజకీయాలని దుయ్యబట్టారు. 30 ఏళ్లుగా డీఎంకే (DMK) తో కాంగ్రెస్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, డీఎంకేత�
Himanta Biswa Sarma : ప్రస్తుత మాజీ సీఎం హిమంత బిశ్వశర్మ మరోసారి అసోం సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. హిమంతను బీజేపీ ఎల్పీ లీడర్గానే కాకుండా, ఎన్డీయే కూటమి లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఆదివారం ఎన్నుకున్నారు.
PM Modi | తమిళనాడు (Tamil Nadu) నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (Joseph Vijay) కి ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల జీవన ప్రమాణాలను మరింతగా మెరుగుపర్చడం కోసం తాము రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచ�
ప్రధాన మంత్రి నరేంద్ర తెలంగాణ టూర్ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ని తప్పించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇండియన్ పెట్రోలియం మల్కాపూర్ టెర్మినల్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమ ఆహ్వాన పత్రిక �
KTR : కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కొడుకుపైన నమోదైన ఫోక్సో కేసుపై భారత రాష్ట్ర సమితి కేటీఆర్ (KTR) తీవ్రస్వరంతో స్పందించారు. బాధితురాలపై ఉల్టా కేసు పెట్టడంపై మండిపడిన ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi)తో పా�
Bandi Sanjay : కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే సభకు బండి దూరమయ్యారు.
కాజీపేట రైల్వే సబ్ డివిజన్ పరిధిలోని మూడో లైన్, కోమటిపల్లి భూగర్భ రైల్వే సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్రమోదీ హైదబాదాద్ నుంచి వర్చువల్గా ఆదివారం ప్రారంభించనున్నట్లు శుక్రవారం రాత్రి రైల్వే అధిక�
దేశంలో గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు ప్రతి చోటా కమలం వికసించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సంప్రదాయ బెంగాలీ తరహా ధోతి ధరించి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఉత్సాహంగా హాజరైన పార్టీ కార�
BJP's mission Bengal : ఈసారి ఐదు అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్నే. మిషన్ బెంగాల్ అంటూ అధికారం చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ పని చేసింది.