Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని మంత్రివర్గంలో కీలక మార్పులు జరగబోతున్నట్లు సమాచారం. ఈ వారమే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ అంశంపై వివరించేందుకు రాష్ట్రపతి
PM Modi | ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon).. భారత్లో తన వ్యాపార కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు సిద్ధమైంది. ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) తో కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ (Andy Jessy) సమావేశమైన అనంతరం ఈ కీలక ప్రక
ప్రపంచంలో అమెరికా ప్రభావం క్రమంగా తగ్గుతున్నదనే భావన స్పష్టంగా కనిపిస్తున్నది. ఒకప్పుడు ఏకైక మహాశక్తిగా ఉన్న అమెరికా, ఇపుడు చైనా వంటి దేశాల ఎదుగుదలతో పాటు బహుళధ్రువ ప్రపంచంలో సవాళ్లను ఎదుర్కొంటున్నది.
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై జోరుగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్లో కలుసుకున్నారు. ఈ భేటీకి సంబంధించిన చిత్రాలను రాష్
India ships | భారత నౌకాదళ (Indian Navy) శక్తిని, రక్షణ రంగంలో దేశ స్వావలంబనను చాటిచెబుతూ ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) కీలక ముందడుగు వేశారు. కోల్కతా (Kolkata) లోని శ్యామప్రసాద్ ముఖర్జీ (Shyama Prasad Mukherji) పోర్టులో ఈరోజు జరిగిన �
కుట్ర‘దారు‘ల్లోకి తెలంగాణను మళ్లించగలమని మళ్లీ మునుపటి శత్రు మూకలు భ్రమ పడుతున్నాయి. పెట్టుబడిదారులు పన్నాగంతోనే పవన్ కల్యాణ్ పాత్రను ప్రవేశపెడుతున్నారు. కాకపోతే నరేంద్రమోదీ, చంద్రబాబు, రేవంత్రెడ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదానికి తెరతీశారు. ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశంలో తనతో ఫొటో తీసుకోవాలంటూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వేడుకున్నారని ట్రంప్ పేర్కొన్నారు. అ�
‘ప్రియమైన నరేంద్రమోదీ గారికి, 1964 మే 27న నేను ఈ లోకానికి వచ్చిన తర్వాత సాధారణంగా లేఖలు రాయడం మానేశాను. అయితే పాత అలవాట్లు అంత సులభంగా పోవు. నా కుమార్తె, మనవళ్లు ఇక్కడే ఉన్నారు. మాలో ఎవరికీ మీతో వ్యక్తిగత పరిచయ�
ప్రపంచం దాత-గ్రహీత విధానం నుండి సంఘీభావం, సమానత్వంపై ఆధారపడిన భాగస్వామ్యాల వైపు మరలాలని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జీ7 నాయకులకు పిలుపునిచ్చారు. నూతన భాగస్వామ్యాలను ఏర్పరుచుకోవడం,
బీజేపీ పాలిట ఛత్తీస్గఢ్లోని ఉదంతి- సీతానది టైగర్ రిజర్వ్ పరిధిలోని ఎనిమిది గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలు ప్రధాన లైన్ల ద్వారా సంప్రదాయ విద్యుత్తును డిమాండ్ చేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీకి తమ రక్తం�
NDA meeting : కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి 12 ఏళ్లు అధికారం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బుధ, గురు వారాల్లో ఎన్డీయే పక్షాల కీలక భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. 12 ఏళ్లు పూర్తైన సందర్భాన్ని సెలబ్రేట