ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మరోమారు నిరాశే ఎదురైంది. తన బర్త్డే వేళ అధిష్ఠానం నుంచి విషెస్ వస్తాయని పొద్దంతా ఎదురుచూసిన రేవంత్రెడ్డికి నిరాశే ఎదురైంది. వరుసగా రెండో ఏడాది కూడా అధిష్టానం ఆశీస్సులు అ
ఓవైపు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కాంగ్రెస్ అధిష్ఠానం యుద్ధం చేస్తుంటే, మరోవైపు అదే పార్టీకి చెందిన సీఎం రేవంత్రెడ్డి మాత్రం బడే భాయ్ అంటూ మోదీతో రాసుకుపూసుకు తిరుగుతున్నారు. మోదీతో తన బంధా
ఫలానా పార్టీ గెలుస్తుందని ప్రీ-పోల్ సర్వేలన్నీ మూకుమ్మడిగా కుండబద్దలు కొట్టి చెప్తాయి. ఆ ఫలానా పార్టీదే విజయమంటూ ప్రజా క్షేత్రంలో పెద్దయెత్తున చర్చ కూడా జరుగుతుంది. తమ బాగోగులు చూసుకొన్న ఆ ఫలానా పార్ట�
నరేంద్ర మోదీ పాలనలో పేద, మధ్యతరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారు. పెరిగిన ధరలు, ఉపాధి అవకాశాల లేమి వెరసి సామాన్యులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. భారతీయ కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ �
నటి, మాజీ ఎంపీ, బీజేపీ నేత నవనీత్ రాణాకు మరోసారి హత్య, సామూహిక లైంగికదాడి బెదిరింపులు వచ్చాయి. మహారాష్ట్ర, అమరావతిలోని ఆమె కార్యాలయానికి స్పీడ్ పోస్ట్లో ఈసారి బెదిరింపులు వచ్చాయి.
భారతీయ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. వ్యవసాయం, ఫార్మా రంగాలపై ఆంక్షలను ఎత్తివేయాలని మొదటి నుంచీ ఒత్తిడి చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం రష్య�
PM Modi | జపాన్ (Japan) నూతన ప్రధాని (New Prime Minister) గా ఎన్నికై తొలి మహిళా ప్రధాని (First female PM) గా గుర్తింపు దక్కించుకున్న సనే తకాయిచి (Sanae Takaichi) కి ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) శుభాకాంక్షలు తెలిపారు.
Modi Hai Toh Mumkin Hai Song Troll | భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా మోదీని కీర్తిస్తూ ఒక పాట విడుదల కాగా.. ఆ పాటకు దాదాపు 3 లక్షలకు పైగా డిస్లైక్లు (వ్యతిరేకంగా) వచ్చాయ�
Modi Hai Toh Mumkin Hai Song Troll | భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాజకీయ రంగంలో కీలక పదవుల్లో సేవలందిస్తూ ఇటీవల 25 ఏళ్ల మైలురాయిని అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
Dhirendra Shastri | ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) మంచి మనసున్న వ్యక్తి అని, ఆయన తనకు సోదర సమానులని ఆధ్యాత్మికవేత్త (Spiritual leader) ధీరేంద్ర శాస్త్రి (Dhirendra Shastri) అన్నారు.
Bus Caught Fire | రాజస్థాన్లో మంగళవారం ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగిన ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరింది. ప్రయాణికులు సజీవదహనమైన ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.