ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. భగవాన్ మహావీర్ వనస్థలి పార్క్లో ఆయన ఓ మొక్కను నాటారు.
పహల్గాం ఉగ్రదాడికి కారణమై, ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్థాన్ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెడతామని మోదీ ప్రభుత్వం ప్రతినబూనింది. అయితే, ఆ వాగ్దానాలు మాటలకే పరిమితమయ్యాయి గానీ, కార్యరూపం దాల్చ
ఆపరేషన్ సిందూర్ తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రచార వ్యూహాన్ని జియోస్ట్రాటజిస్ట్ బ్రహ్మ చెల్లానీ తప్పుపట్టారు. పాకిస్థాన్తో ఇటీవల జరిగిన సైనిక ఘర్షణలో భారతీయ యుద్ధ విమానాలకు నష్టం జరి�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాటలోనే సీఎం రేవంత్రెడ్డి పయనిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా రేవంత్రెడ్డి లక్ష్యాలు కూడా మారుతున్నాయి. ఇందులో భాగంగానే ‘రైజింగ్ తెలంగాణ’ నినాదంలో మార్పులు చేశారు. నిన్న మొన�
పారిశ్రామిక రంగం డీలా పడింది. మోదీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు తీసుకుంటున్న చర్యలు ఉత్తవేనని తేలిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్న�
తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సహకరించాలని, ఆర్థిక చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తిచేశారు. హైదరాబాద్లో మెట్రోరైల్ ఫేజ్-2కు అనుమతు�
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకట్టుకోవడంలో నరేంద్ర మోదీ సర్కార్ విఫలమవుతున్నది. గడిచిన కొన్నేండ్లుగా తగ్గుముఖం పట్టిన ఎఫ్డీఐలు..గడిచిన ఆర్థిక సంవత్సరంలోనూ భారీగా పడిపోయాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భార
సాయుధ దళాలకు వ్యతిరేకంగా ఇద్దరు సీనియర్ బీజేపీ మంత్రుల వ్యాఖ్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మాజీ సైనికులు, పౌర ప్రముఖులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఓ లేఖ రాశారు. కర్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్
ఈ యుద్ధం ద్వారా పాకిస్థాన్ను మోకాళ్లపై కూర్చోబెట్టామని, సిందూరం గన్పౌడర్గా మారినప్పుడు ఏం జరుగుతుందో దేశ శత్రువులు తెలుసుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వ్యాఖ్యానించారు. పహల్గాం దాడి క్రమ�
పాక్తో జరిగిన యుద్ధంలో ఎవరు, ఎంత మేరకు నష్టపోయారనే చర్చ జరుగుతున్న వేళ దాయాదిని భారత్ తీవ్రంగా నష్టపరిచినట్టు స్పష్టమైంది. భారత దళాలు సాంకేతికతలో, వైమానిక శక్తిలో ఆధిక్యతను చాటాయి. భవిష్యత్తులో తమపై ఉ
Ruchi Gujjar | కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో అందాల ముద్దుగుమ్మలు వెరైటీ డ్రెస్సులలో కనిపిస్తూ తెగ సందడి చేస్తున్నారు. డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ధరించి అందరి దృష్టిపై తమపై ఉండేలా చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్
ఖేలో ఇండియా గేమ్స్.. దేశంలో ప్రతిభ కల్గిన క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2017లో తీసుకొచ్చిన పథకం. ఒలింపిక్స్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ చాంపియన�
ఓ వైపు పెద్ద స్క్రీన్. అందులో స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మరో వైపు ప్రజాప్రతినిధులు, అధికారులు. భువనగిరి అభివృద్ధి పనులకు వర్చువల్గా శంకుస్థాపన. అప్పుడే ఏదో జరిగిపోయిందన్న విధంగా అట్టహాసం. కట్