ఈ యుద్ధం ద్వారా పాకిస్థాన్ను మోకాళ్లపై కూర్చోబెట్టామని, సిందూరం గన్పౌడర్గా మారినప్పుడు ఏం జరుగుతుందో దేశ శత్రువులు తెలుసుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వ్యాఖ్యానించారు. పహల్గాం దాడి క్రమ�
పాక్తో జరిగిన యుద్ధంలో ఎవరు, ఎంత మేరకు నష్టపోయారనే చర్చ జరుగుతున్న వేళ దాయాదిని భారత్ తీవ్రంగా నష్టపరిచినట్టు స్పష్టమైంది. భారత దళాలు సాంకేతికతలో, వైమానిక శక్తిలో ఆధిక్యతను చాటాయి. భవిష్యత్తులో తమపై ఉ
Ruchi Gujjar | కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో అందాల ముద్దుగుమ్మలు వెరైటీ డ్రెస్సులలో కనిపిస్తూ తెగ సందడి చేస్తున్నారు. డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ధరించి అందరి దృష్టిపై తమపై ఉండేలా చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్
ఖేలో ఇండియా గేమ్స్.. దేశంలో ప్రతిభ కల్గిన క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2017లో తీసుకొచ్చిన పథకం. ఒలింపిక్స్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ చాంపియన�
ఓ వైపు పెద్ద స్క్రీన్. అందులో స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మరో వైపు ప్రజాప్రతినిధులు, అధికారులు. భువనగిరి అభివృద్ధి పనులకు వర్చువల్గా శంకుస్థాపన. అప్పుడే ఏదో జరిగిపోయిందన్న విధంగా అట్టహాసం. కట్
పాకిస్థాన్పై భారత్ పైచేయి సాధించినప్పటికీ, ‘కాల్పుల విరమణ’పై మోదీ ప్రభుత్వం అంగీకారం తెలుపడం యావత్ జాతి జనులను విస్మయానికి గురి చేసింది. మోదీ ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, మేధావ�
మోదీ సర్కారు పాక్తో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రముఖ కార్టూనిస్ట్ మంజుల్ సెటైర్లు వేశారు. కాల్పుల విరమణ అవగాహన కుదుర్చుకున్న 3 గంటలకే దాయాది దేశం దాన్ని ఉల్లంఘించడాన్ని చూస్తుంటే 14 ఏండ్ల కిం�
Neha Singh Rathore |మోదీ సర్కారు 140 కోట్ల మంది గౌరవప్రతిష్టలతో ఆటలాడిందని భోజ్పురి ఫోక్ సింగర్ నేహా సింగ్ రాథోడ్ మండిపడ్డారు. యుద్ధం చేయాలని ప్రభుత్వానికి ఎవరు చెప్పారని, యుద్ధ వాతావరణ సృష్టించి మధ్యలో కాడి వది
PM Modi | కాల్పుల విరమణ విషయమై మోదీ సర్కారు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా ద్వైపాక్షిక అంశమైన కశ్మీర్ విషయంలో మూడో వర్గానికి అవకాశం ఇవ్వడం, కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయ
Operation Sindoor | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్పై భారత్ చేపట్టిన సమరం దేశ ప్రజానీకం ఆశించినవేవీ సాధించకుండానే అర్ధాంతరంగా ముగిసింది. పాక్పై మన బలగాలు పైచేయి సాధించినప్పటికీ అమెరికా ఒత్తిడితో మో�
పహల్గాం దాడికి ప్రతికారంగా భారత ప్రభుత్వం చేపడుతున్న ఆపరేషన్ సిందూర్పై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు సంబురాలు నిర్వహిస్తున్నారు. సైన్యం పనితీరు, పరాక్రమాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక భారత సైన�
పహల్గాం ఉగ్రదాడికి సమాధానంగా పాకిస్థాన్పై భారత్ సైనిక దాడి జరపవచ్చని జోరుగా ఊహాగానాలు సాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీతో జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ ధోవల్ మంగళవారం సమావేశమయ్యారు. గడచి
PM Modi | ప్రముఖ యోగా గురు స్వామి శివానంద (Swami Sivananda) మృతిపట్ల ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) సంతాపం ప్రకటించారు. స్వామి శివానంద మృతి తనను చాలా దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కర్ణాటక మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సూసైడ్ బాంబు ఇస్తే, తాను పాకిస్థాన్కు వెళ్లి, యుద్ధం చేస్తానని చెప్పారు.
PM Modi | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) తో దేశం యావత్తు ఉలిక్కిపడింది. ప్రపంచ దేశాలు ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ (Pakistan) మాత్రం ఇప్పటికీ ఈ దాడిని ఖండ�