Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ అనంత్రావు పవార్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.
India-EU : ఇండియా-ఈయూ మధ్య సోమవారం చారిత్రక ట్రేడ్ డీల్ కుదిరిన సంగతి తెలిసిందే. ఇది స్వేచ్ఛాయుత ఎగుమతులు, దిగుమతులు దోహదపడుతుంది. ఈ డీల్ వల్ల అటు యూరప్లో, ఇటు ఇండియాలో అనేక ఉత్పత్తులు, సేవల ధరలు తగ్గే అవకాశం ఉం�
PM Modi | ప్రజాస్వామ్య ప్రక్రియల్లో యువత భాగం కావాలని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) పిలుపునిచ్చారు. ఓటు హక్కును వినియోగించుకోవడం కేవలం దేశ ప్రజల హక్కు మాత్రమే కాదని, దేశ భవిష్యత్తును రూపొందించడంలో మనకు ఉన
భారత దేశంపై విధించిన 50 శాతం సుంకాల్లో 25 శాతం మేరకు తగ్గించే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ(ఆర్థిక మంత్రి) స్కాట్ బెస్సెంట్ వెల్లడిచారు. అమెరికన్ న్యూస్ ఔట్లెట్ పొలిటికోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో
YS Sharmila | ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక సహాయం చేయడంలోనూ, అమరావతి రాజధాని హోదా కల్పించడంలో కేంద్రం తాత్సరం చేస్తుందని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ అనాలోచిత విధానాలతో దేశ ఆర్థికం కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నది.
PM Modi | కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రతికూల రాజకీయాలను దేశ ప్రజలు తిరస్కరిస్తున్నారని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రజల్లో మద్దతు పెరుగుతోందని చెప్పారు. ప్రజల మొదటి ఎంపి�
ఫ్రెంచ్ విమాన నిర్మాణ సంస్థ డసాల్ట్ నుంచి 114 రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదనకు డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డు శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన ఇక రక్షణ మంత్రి రాజ్నాథ్ నేతృత్వంలో
PM Modi | ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) సంక్రాంతి సంబురాలు జరుపుకున్నారు. దేశ రాజధాని డిల్లీలో కేంద్ర మంత్రి (Union Minister) మురుగన్ (Murugan) నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల (Pongal celebrations) లో ఆయన పాల్గొన్నారు.
US-India : ఇటీవల ఇండియాపై వరుస ఆంక్షలు విధిస్తూ, హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్న అగ్రదేశం అమెరికా తాజాగా సానుకూల ప్రకటన చేసింది. అమెరికాకు ఇండియాకన్నా ఆవశ్యకమైన దేశం మరోటి లేదంటూ ప్రకటించింది.
PM Modi | ప్రసిద్ధ సోమ్నాథ్ ఆలయ (Somnath Temple) చరిత్రను తుడిచిపెట్టేందుకు గత ప్రభుత్వాలు ప్రయత్నించాయని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. గత పాలకులు బానిస మనస్తత్వంతో సోమ్నాథ్ ఆలయ ప్రాముఖ్యతను విస్మరించ
PM Modi | గుజరాత్ (Gujarat) లోని సోమ్నాథ్ (Somnath) లో శోభాయమానంగా కొనసాగిన ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ‘శౌర్య యాత్ర (Shaurya Yatra)’ ముగిసింది. అనంతరం ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజా కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు.
West Bengal : కేంద్ర ప్రభుత్వం త్వరలో 11 కొత్త ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టబోతుంది. అయితే, వాటిలో ఎక్కువగా ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలకే కేటాయించడం విశేషం
పెండింగ్ రక్షణ కొనుగోళ్లు, వాణిజ్య అంశాలకు సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ‘సర్.. ప్లీజ్ మిమ్మల్ని కలవొచ్చా’ అంటూ తనను ప్రాధేయపడ్డారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశార