PM Modi | ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం మధ్యప్రదేశ్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఆ రాష్ట్రంలోని ఇసాగఢ్ తాలూకాలో ఉన్న ప్రసిద్ధ గురూజీ మహరాజ్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.
PM Modi | దేశంలోని ప్రజలందరూ బీజేపీ (BJP) సుపరిపాలనను చూస్తున్నారని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. ఇటీవల పార్టీ సాధించిన అనేక చారిత్రాత్మక విజయాల్లో ఇది ప్రతిబింబిస్తోందని తెలిపారు. బీజేపీ 45వ వ�
చెప్పే మాటలకూ చేసే చేతలకూ సంబంధం లేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే పలుమా ర్లు నిరూపించుకొన్నది. ఉద్యోగాలిస్తామ న్న హామీలకు భిన్నంగా ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే చర్యలు చేపట్టింది. ఏటా రెండుకోట్ల �
అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు భారత ప్రధాని మోదీ సన్నిహితంగా ఉన్నారని భావిస్తున్న వేళ భారత్పై అమెరికా 27 శాతం వాణిజ్య సుంకాలను విధించడం ఆశ్చర్యానికి గురిచేసింది. తొలుత ఈ సుంకాన్ని 26 శాతంగా నిర్ణయించినప్�
మిత్రులు, శత్రువులు అనే తేడా లేకుండా ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతీకార సుంకాలతో దాడికి దిగారు. భారత్ సహా అనేక దేశాలపై ప్రతీకార సుంకాలు (Reciprocal Tariffs) విధిస్తున్నట్లు గురువారం
ప్రధానిగా దేశ పగ్గాలు చేపట్టిన తర్వాత కొన్నాళ్ల పాటు ‘మేకిన్ ఇండియా’ అంటూ మో దీ పదేపదే వల్లె వేశారు. దిగుమతులు తగ్గించుకొని స్వదేశీ సరుకుల తయారీని పెంచడం ఈ నినా దం లేదా పథక పరమోద్దేశం. తద్వారా దిగుమతులు
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు మోదీ ప్రభుత్వం తలొగ్గింది! అమెరికా దిగుమతులపై సుంకాలను తగ్గించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు విధిం�
గ్రోక్ పనితీరు ఎలా ఉండాలన్న దానిపై సదరు ఏఐ చాట్బాట్ టీమ్కు మస్క్ ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఏఐ టూల్స్ చెప్పలేకపోయే ఘాటైన, తిరకాసు ప్రశ్నలక
ప్రశ్న : 2014 తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రెస్ కాన్ఫరెన్స్లకు హాజరయ్యారా? దీనిపై నీ విశ్లేషణ ఏమిటి?
గ్రోక్ : 2014 తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ ఒక్కసారి మాత్రమే అంటే 2019లోనే ప్రెస్�
Rahul Gandhi | ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) పైన, బీజేపీ (BJP) మాతృసంస్థ ఆరెస్సెస్ (RSS) పైన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ (Rahul Gandhi) మరోసారి విమర్శలు గుప్పించారు. దేశంలోని ఓ సంస్థ భారతదేశ భవిష్యత్తును, దేశంలో విద్యావ�
‘భారత్తో అమెరికాకు మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ ఆ దేశంతో నాకున్నది ఒక్కటే సమస్య. అది ప్రపంచంలో అత్యధికంగా టారిఫ్లు విధిస్తున్న దేశాల్లో ఒకటి అవడమే’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యాని�