Farooq Abdullah | పహల్గాం (Pahalgam) సమీపంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు (Terrorists) కాల్పులు జరిపి 26 మందిని దారుణంగా చంపేశారు. మృతుల్లో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ ఉన్నారు. ఈ నెల 22న జరిగిన ఈ క్రూర దాడితో దేశం యావత్తు దిగ్భ్రాం�
పహల్గాం ఉగ్రవాద దాడి బాధితులకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులకు, వారి వెనుక ఉన్న కుట్రదారులకు కఠినాతి కఠినమైన శిక్షలు పడత
PM Modi | ఈ నెల 22న పహల్గామ్ (Pahalgam) లో ఉగ్రవాదులు (Terrorists) జరిపిన నరమేథం యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. ఆ హేయమైన దాడితో ఇప్పుడు ప్రతి భారతీయుడి రక్తం మరుగుతో�
Terror Attacks | బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉగ్రదాడులు తగ్గాయని, ముష్కర మూకలకు మోదీ ప్రభుత్వం ముకుతాడు వేసిందంటూ ప్రచారం జరుగుతున్నది. తమ హయాంలో ఉగ్రవాదాన్ని అంతమొందించామంటూ అధికార పార్టీ నేతలు ప్రగల్భాలు పలికారు క�
PM Modi | ఇస్రో మాజీ ఛైర్మన్ (ISRO former chairman) కస్తూరీ రంగన్ (Kasturi Rangan) మృతిపై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి చాలా బాధాకరమని అన్నారు.
Terror attack | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఇవాళ పర్యటకులపై జరిగిన ఉగ్ర దాడిని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్రంగా ఖండించారు. సౌదీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) అటవీ భూముల్లోని చెట్లను రేవంత్ ప్రభుత్వం బుల్డోజర్లు పెట్టి పెకిలించడాన్ని యావత్తూ దేశమంతా ముక్తకంఠంతో వ్యతిరేకించింది. కాంగ్రెస్ సర్కారు చర్యలపై హైకోర
కంచ గచ్చిబౌలిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతిని ధ్వంసం చేసి, వన్యప్రాణులను చంపుతున్నదన్న ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తప్పుబట్టారు. తెలంగాణ గురించి మోదీ ఎందుకు అలా మాట�
PM Modi | ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం మధ్యప్రదేశ్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఆ రాష్ట్రంలోని ఇసాగఢ్ తాలూకాలో ఉన్న ప్రసిద్ధ గురూజీ మహరాజ్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.
PM Modi | దేశంలోని ప్రజలందరూ బీజేపీ (BJP) సుపరిపాలనను చూస్తున్నారని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. ఇటీవల పార్టీ సాధించిన అనేక చారిత్రాత్మక విజయాల్లో ఇది ప్రతిబింబిస్తోందని తెలిపారు. బీజేపీ 45వ వ�
చెప్పే మాటలకూ చేసే చేతలకూ సంబంధం లేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే పలుమా ర్లు నిరూపించుకొన్నది. ఉద్యోగాలిస్తామ న్న హామీలకు భిన్నంగా ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే చర్యలు చేపట్టింది. ఏటా రెండుకోట్ల �
అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు భారత ప్రధాని మోదీ సన్నిహితంగా ఉన్నారని భావిస్తున్న వేళ భారత్పై అమెరికా 27 శాతం వాణిజ్య సుంకాలను విధించడం ఆశ్చర్యానికి గురిచేసింది. తొలుత ఈ సుంకాన్ని 26 శాతంగా నిర్ణయించినప్�