PM Modi | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) 100వ రాకెట్ ప్రయోగం పూర్తి చేయడం గర్వకారణంగా ఉందని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. అంతరిక్ష రంగం (Space Sector) లో దేశం ఏటా పురోగతి సాధిస్తోందని చెప్పారు.
భారత్, చైనా వంటి దేశాలపై త్వరలో ప్రతీకార సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. అమెరికా వస్తువులపై ఆ దేశాలు ఎంత సుంకాన్ని విధిస్తాయో తాము కూడా అంతే సుంకాన్ని విధిస�
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి సంబంధించి అన్ని విధాలుగా సహకరిస్తామని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. సీఎం రేవంత్రెడ్డికి ఫోన్ చేసిన ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. ఘటన జరిగిన తీరు, సహాయక చర్యలపై ఆరా తీశారు
Delhi CM | ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) రేఖా గుప్తా (Rekha Gupta) శనివారం ఉదయం ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ని కలిశారు. కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఆమె మర్యాదపూర్వకంగా ప్రధానిని కలిశారని బీజేపీ వర్గాలు తెలిపా�
Bhutan PM | భారత ప్రధాని మోదీ తనకు అన్నయ్య, గురువు లాంటి వారని భూటాన్ ప్రధాని (Bhutan PM) షెరింగ్ టోబ్గే (Tshering Tobgay) అన్నారు. న్యూఢిల్లీ (New Delhi) లో జరిగిన స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ కాంక్లేవ్ (School of Ultimate Leadership (SOUL) conclave) లో ఆయ�
ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వర్ పదవికాలాన్ని రెండేండ్లు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో మార్చి 2027 వరకు ఆయన సీఈఏ పదవిలో కొనసాగనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అపా
Union budget | జూలూరుపాడు మండల కేంద్రంలో కార్పొరేట్ శక్తుల కోసం బీజేపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్లే కార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశంలో 200 మంది శతకోటేశ్వరులపై నా�
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని ఎవరు అధిష్ఠిస్తారన్న సస్పెన్స్కు బుధవారంతో తెరపడనుంది. బీజేపీ శాసన సభాపక్షం బుధవారం తమ నేతను ఎంపిక చేసుకోనుంది. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న విషయం వెల్లడి కానుంది.
ప్రధాని మోదీ అమెరికా పర్యటనపై తమిళ మ్యాగజైన్ ‘వికటన్' ప్రచురించిన కార్టూన్ సంచలనం రేపింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. ‘వికటన్' మ్యాగజైన్ వెబ్సైట్ను నిలిపివేస్తూ కేంద్ర సమా
Rahul Gandhi | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Arificial Intelligence) సాంకేతికత (Technology) ని భారత్ సరిగా అందిపుచ్చుకోవడం లేదని, వట్టి మాటలతో ప్రయోజనం ఉండదని, చేతలు కావాలని కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆప్త మిత్రుడంటూ ప్రతిపక్షాలు విమర్శించే ప్రపంచ కుబేరుడు గౌతమ్ అదానీ కంపెనీ కోసం సరిహద్దు నిబంధనలను కేంద్రప్రభుత్వం సవరించిందా? అదానీ డ్రీమ్ ప్రాజెక్టు కోసమని, ఆయనకు లబ్ధ�
దేశవ్యాప్తంగా జనాభా గణన ఎందుకు చేపట్టడం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతి పదేండ్లకు ఒకసారి చేయాల్సి ఉండగా, 15 ఏండ్లయినా ఎందుకు చొరవ తీసుక�
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. మహా కుంభమేళాను సందర్శించడం తన సుకృతమని, భక్తిభావంతో తన హృదయం నిండిపోయిందని ప్రధాని ఈ సందర్భంగా అన్నారు. పవిత్ర స్నానం సందర్భంగా ప్ర
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. వారిని అమెరికా నుంచి స్వదేశాలకు సాగనంపుతున్నారు. ఇందులో భా�
ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం లోక్సభలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు వ్యక్తులు బహిరంగంగా అర్బన్ నక్సల్స్ భాష మాట్లాడుతున్నారంటూ రాహుల్ పేరును నేరుగా ప్ర