ప్రశ్న : 2014 తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రెస్ కాన్ఫరెన్స్లకు హాజరయ్యారా? దీనిపై నీ విశ్లేషణ ఏమిటి?
గ్రోక్ : 2014 తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ ఒక్కసారి మాత్రమే అంటే 2019లోనే ప్రెస్�
Rahul Gandhi | ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) పైన, బీజేపీ (BJP) మాతృసంస్థ ఆరెస్సెస్ (RSS) పైన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ (Rahul Gandhi) మరోసారి విమర్శలు గుప్పించారు. దేశంలోని ఓ సంస్థ భారతదేశ భవిష్యత్తును, దేశంలో విద్యావ�
‘భారత్తో అమెరికాకు మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ ఆ దేశంతో నాకున్నది ఒక్కటే సమస్య. అది ప్రపంచంలో అత్యధికంగా టారిఫ్లు విధిస్తున్న దేశాల్లో ఒకటి అవడమే’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యాని�
మెజారిటీ అమెరికన్లకు మోదీ ఎవరో తెలియదట! భారత ప్రధాని ఎవరో తెలియదని 70 శాతం మంది అమెరికన్లు తెలిపారు. యూగవ్ తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మరో సర్వేలో మోదీపై అభిప్రాయాలను అడిగారు.
Priyanka Gandhi | లోక్సభ (Lok Sabha) లో ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ప్రసంగంపై కాంగ్రెస్ ముఖ్య నాయకురాలు ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన నాన్స్టాప్గా మహాకుంభమేళా (Maha Kumbh) పై ఆశావాద ప్రసంగం చేస్తూ �
Mallikarjun Kharge | కాంగ్రెస్ (Congress) పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ దాని ప్రయోజనాలను ప్రజలకు చేరవేయడం లేదని
PM Modi | ఉగ్రవాదాన్ని, వేర్పాటు వాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. 2019లో క్రైస్ట్చర్చ్ నగరంపై జరిగిన దాడి అయినా.. 2008లో ముంబైపై జరిగిన దాడి అయినా తమ వైఖరి ఒకటేనని �
ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో మరింత వాటాలను అమ్మేందుకు మోదీ సర్కారు సిద్ధమవుతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో మార్కెట్ పరిస్థితులనుబట్టి 2 నుంచి 3 శాతం వ�
భారత ప్రధాని మోదీకి మారిషస్ ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. ఈ పురస్కారం అందుకోనున్న భారతీయులలో మోదీ మొదటి వారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం మారిషస్కు చేరిన మోదీకి, ప్రధా
గుజరాత్ జామ్నగర్లో ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీకి చెందిన వన్యప్రాణుల రక్షణ, పునరావాసం, సంరక్షణ కేంద్రమైన ‘వనతార’ను ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు. అక్కడి పరిసరాలను సందర్శించారు.
PM Modi | ఇంతకాలం శ్రామికశక్తిగా పేరుగాంచిన భారతదేశం (INDIA) ప్రస్తుతం ప్రపంచశక్తిగా మారుతోందని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. భారత్ ఇటీవల మహాకుంభమేళా నిర్వహించి తన నిర్వహణ నైపుణ్యాన్ని చాటుకుందని �
ప్రధాని మోదీ చదివిన డిగ్రీకి సంబంధించిన రికార్డులను న్యాయస్థానానికి చూపిస్తామని ఢిల్లీ హైకోర్టుకు గురువారం ఢిల్లీ విశ్వవిద్యాలయం తెలిపింది. ఆ రికార్డులను ఇతరులకు చూపించబోమని చెప్పింది. దీంతో తీర్పున
ప్రధాని మోదీ డైరెక్షన్లోనే సీఎం రేవంత్రెడ్డి పనిచేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.