PM Modi | వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్ (West Bengal) లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఓటరు జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)’ జరుగుతోంది. దాంతో ఎస్ఐఆర్ నిర్వహణపై బెంగాల్కు చెందిన బీజేపీ ఎంపీల (BJ
Operation Sagar Bandhu : ఇటీవల సంభవించిన దిత్వా తుఫాన్ (Ditwaj Cyclone) కారణంగా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం చవిచూసిన శ్రీలంకకు భారత ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తోంది. సోమవారం లంక అధ్యక్షుడు అరుణు కుమర్ దిస్సనాయకే (Anura Kumara Dissanayake)తో ప్రధా
PM Modi | పరిశోధన రంగంలో భారత్ దూసుకుపోతున్నదని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ప్రపంచంలో ఏదైనా సాధించే సత్తా భారత్కు ఉందని చెప్పారు.
జీడీపీతోపాటు జీవీఏ, ద్రవ్యోల్బణం వంటి కీలక గణాంకాలతో కూడిన భారత నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తమ వార్షిక సమీక్షలో ‘సీ’ గ్రేడ్ ఇచ్చింది. ఐఎంఎఫ్ గ్రేడ్లలో ఇది రెండ
2014లో మోదీ నేతృత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత సరిగ్గా నాలుగు నెలలకు ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో నిర్వహించిన నిఖిల్ చక్రవర్తి స్మారక కార్యక్రమంలో చరిత్రకారిణి రోమి�
బీహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో 10వ సారి నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గురువారం గాంధీమైదాన్లో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రిబ్యునళ్ల సంస్కరణల చట్టం, 2021ని బుధవారం సుప్రీంకోర్టు రద్దు చేస్తూ ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.
PM Modi | భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు పుట్టపర్తికి రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. శ్రీ సత్యసాయి బాబాతో ఉన్న సంబంధాలను నెమరేసుకున్నా
Indian Economy | కేంద్రంలో వరుసగా మూడోసారి గద్దెనెక్కిన మోదీ సర్కారు.. 2029కల్లా భారత్ను ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెడతామని చెప్తున్నది. ఈ క్రమంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తరచూ తన మూడో టర్మ్ మ
Bihar : బిహార్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి (NDA Alliance) ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దమవుతోంది. నవంబర్ 20వ తేదీన పట్నాలోని గాంధీ మైదానంలో ముఖ్యమంత్రిగా నితీశ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. కానీ, క్యాబినెట్�
ఏ దేశం అభివృద్ధి స్థాయినైనా అంచనా వేయడానికి అంతర్జాతీయ సూచీలు ఒక ముఖ్యమైన ప్రమాణం. ఆర్థిక వ్యవస్థ, మానవ హక్కులు, మీడియా స్వేచ్ఛ, అవినీతి స్థాయి, ప్రజాస్వామ్య నాణ్యత, జీవన ప్రమాణం వంటి పలు అంశాలను ఆధారంగా చ�
బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉగ్రదాడులు తగ్గాయని, ముష్కర మూకలకు మోదీ ప్రభుత్వం ముకుతాడు వేసిందంటూ ప్రచారం జరుగుతున్నది. తమ హయాంలో ఉగ్రవాదాన్ని అంతమొందించామంటూ అధికార పార్టీ నేతలు ప్రగల్భాలు పలికారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మరోమారు నిరాశే ఎదురైంది. తన బర్త్డే వేళ అధిష్ఠానం నుంచి విషెస్ వస్తాయని పొద్దంతా ఎదురుచూసిన రేవంత్రెడ్డికి నిరాశే ఎదురైంది. వరుసగా రెండో ఏడాది కూడా అధిష్టానం ఆశీస్సులు అ