రీజినల్ రింగ్ రోడ్డు అనుమతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమవుతామని రోడ్డు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను యుక్తవయస్సులో ఉన్నాను. ఇప్పుడు నరేంద్రమోదీ హయాంలో వయసు మీదపడి వృద్ధుడిగా మారుతున్నాను. వారిద్దరి పాలనను నేను చూశాను. ఈ నేపథ్యంలో నాకున్న వ్యక్తిగత అనుభవం, అధ�
Mann Ki Baat | భద్రాచలం జిల్లాకు చెందిన ఆదివాసీ మహిళలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. భద్రాచలం ఆదివాసి మహిళలు ‘భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్’ పేరిట బిస్కెట్లు తయారు చేస్తున్నారని, ఆ బిస్కెట్లు హై
PM Modi | భారత్ ట్రకోమా (Trachoma) రహిత దేశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించిన విషయాన్ని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) గుర్తుచేశారు. భారత్ ట్రకోమా రహిత దేశంగా మారడంలో కృషి చేసిన అందరికీ ఆయన అభినందనలు తెలిపారు.
Olympics 2036 : విశ్వశక్తిగా ఎదుగుతున్న భారత్.. ఒలింపిక్ క్రీడల నిర్వహణకు ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. 2036లో విశ్వ క్రీడల ఆతిథ్య హక్కులు దక్కించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది ఇండియా. అయితే.. మెగా టోర్�
Cabinet | ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అధ్యక్షతన ఇవాళ కేంద్ర క్యాబినెట్ (Union cabinet) సమావేశమైంది. ఉదయం 11 గంటలకు సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలై చర్చ జరుగుతున్నట్లు తెలిసింది.
PM Modi | ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ఆదివారం మధ్యాహ్నం ఇరాన్ అధ్యక్షుడి (Iran president) తో ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్-ఇరాన్ (Israel vs Iran) దేశాల మధ్య ఉద్రిక్తతలు, ఇరాన్లో ప్రస్తుత పరిస్థితిపై వారు చర్చించారు.
భారత్, పాక్ కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని ఆపింది తానేనని పునరుద్ఘాటించారు. ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని భారత ప్రధాని నరేంద్రమోదీ.. ట్ర
దేశవ్యాప్తంగా 16వ జనగణనతోపాటు కులగణన నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. చివరిగా 2011లో దేశంలో జనగణన జరగగా మళ్లీ 16 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనున్
గుజరాత్లోని అహ్మదాబాద్లో 265 మందిని బలిగొన్న విమానం కూలిపోయిన ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పరిశీలించి ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఇండియా టుడే టీవీకి గురువారం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 2027�
ఆపరేషన్ ‘కగార్' వల్ల ఏడాది కాలంలో దాదాపు 500 మంది ఆదివాసీలు, మావోయిస్టులు, పదుల సంఖ్యలో పోలీసులు మరణించారని, ఆ నరమేథానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా కారణమని శాంతి చర్చల కమిటీ నాయకు
నరేంద్ర మోదీ 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని రాజ్యాంగ సంస్థలు హైజాక్ అయ్యాయని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ఆదివారం కేంద్రంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీల�