అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే సుంకాల హెచ్చరికలు జారీచేసినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ దీటుగా తిప్పికొట్టలేకపోవడానికి కారణం అదానీపై ఉన్న అవినీతి ఆరోపణలేనని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గ�
ప్రధాని నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు ఈ నెలాఖరులో చైనాలో పర్యటించనున్నారు. గల్వాన్లో 2020లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన తర్వాత ఆయన చైనాను సందర్శించనుండటం ఇదే తొలిసారి. ఈ �
PM Modi | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో ఉమ్మడి కేంద్ర సచివాలయ (Combined Centrel Secretariat) ప్రాజెక్టు కింద మొత్తం 10 కార్యాలయ భవనాల నిర్మాణాన్ని 22 నెలల్లో పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వం (Union Govt) నిర్ణయించింది.
ఉక్రెయిన్తో యుద్ధం సాగిస్తున్న రష్యా నుంచి భారీ మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై సుంకాలు పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం హెచ్చరించారు. రష్యా నుంచి భారీ మొత్తం�
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంట వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కావడంతో జమ్ము కశ్మీరుకు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించే విషయమై వీరు సమావేశం అయి ఉంటారంటూ సోషల్ మీడియాల�
Omar Abdullah : జమ్ముకశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదా రానుందనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి. ఆర్టికల్ 370ను రద్దు చేసి ఆరేళ్లు పూర్తి అవుతున్నందున కేంద్రం కీలక ప్రకటన చేయనుందనే వార్తలు వైరలవుతున్నాయి. ఈ �
అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తు న్న మోదీ సర్కారు.. ఒకవేళ విఫలమైతే టారిఫ్ల మోత మోగనున్నది. ఇదే జరిగితే అన్ని రంగాల ఇండస్ట్రీలు కుదేలేనన్న అభిప్రాయాలు వినిపిస్తుం�
అబద్ధాలు చెప్పడంలో ప్రధాని నరేంద్రమోదీ దిట్ట అని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. అబద్ధాలు చెప్పేవారిలో గోబెల్స్ను మనం చూడకపోయినా మోదీని చూస్తున్నామని ఎద్దేవా చేశారు. బుధవారం ఢిల్లీలో న
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నంత పని చేశారు. రష్యాతో వాణిజ్యం చేస్తున్న దేశాలపై ఆంక్షలు, జరిమానా భారం తప్పదని హెచ్చరించిన ట్రంప్.. భారత్పై 25శాతం టారిఫ్ ప్రకటించారు.
భారత్, బ్రిటన్ దేశాల మధ్య ఇరుదేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, కీర్ స్టార్మర్ సమక్షంలో సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పదం (సెటా)పై గత గురువారం సంతకాలు జరిగాయి. దీనినే ‘ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్' అని కూడా అంటున్నా�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టుకతో ఓబీసీ కాదని, ఆయన చట్టబద్ధంగా కన్వర్ట్ అయిన ఓబీసీ అని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. కాబట్టి ఆయన ఓబీసీల కోసం చిత్తశుద్ధిగా ఏదీ చేయబోరని అన్నారు.
భారత్-బ్రిటన్ మధ్య గురువారం చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కుదిరింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల బ్రిటన్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్తో లండన్లో జరిపిన �
వ్యాపార, వాణిజ్య రంగాల్లో కేంద్ర ప్రభుత్వం తీరు.. కంపెనీల పాలిట శాపంలా పరిణమిస్తున్నది. పార్లమెంట్ సాక్షిగా మంత్రులు ప్రకటిస్తున్న గణాంకాలే ఇందుకు నిలువెత్తు సాక్ష్యం. ఏటా ఇన్ని వేల కంపెనీలు మూతబడ్డాయ�
ఉద్యోగాల విషయంలో మోదీ ప్రభుత్వం దేశ యువతకు ధోకా ఇచ్చింది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ.. ఇచ్చిన హామీని పక్కనబెట్టారు. కేంద్ర ప్రభుత్వశాఖల్లో 10 లక్షలకు పైగా ఖాళీల�
K.Muralidharan : కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ శశి థూరూర్ (Shashi Tharoor)కు మధ్య దూరం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే పలువురు నేతులు బాహాటంగానే ఆయనను విమర్శిస్తుండగా.. తాజగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కే.మురళీధరన్ (K.Muralidharan) �