PM Modi | ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్లారు. మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకున్న ప్రధాని.. అక్కడి నుంచి ప్రముఖ క్షేత్రం లేపాక్షి వెళ్లారు.
Narendra Modi | ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) మంగళవారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో వివిధ ప్రారంభోత్సవాలకు మోదీ హాజరు కానున్నారు.
PM Modi | మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ దేశ రాజధాని ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో గోవులకు పశుగ్రాసం తినిపించారు. పుంగనూరు జాతికి చెందిన కురచ ఆవులకు తన స్వహస్తాలతో పచ్చగడ్�
Deve Gowda | భారత మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవేగౌడ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నరేంద్రమోదీ మరోసారి ప్రధాని అవుతారని జోస్య�
PM Modi | మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ జసింటో నుయిషీతో ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. గుజరాత్లోని గాంధీనగర్లో ఈ భేటీ జరిగింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు తదితర అంశాలపై వారు చర్చించారు. �
PM Modi | జపాన్ ఇటీవల సంభవించిన భూకంప విషాదాన్ని మిగిల్చింది. ఈ భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయిన 64 మంది కుటుంబాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాక
Prime Minister Modi : అయోధ్యలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. 15 కిలోమీటర్ల దూరం ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. ధరమ్పథ్ నుంచి అయోధ్య రైల్వే స్టేషన్ వరకు ఆయన ర్యాలీ చేశారు.
ప్రతిష్ఠాత్మక 109వ ఇండియ న్ సైన్స్ కాంగ్రెస్కు హైదరాబాద్ నగరం వేదిక కానున్నది. 2024లో నిర్వహించే ఈ సైన్స్ కాంగ్రెస్కు నగరంలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) అతిథ్యం ఇవ్వనున్�
Bhashini: భాషిణితో కొత్త ట్రెండ్ సెట్ చేశారు ప్రధాని మోదీ. ఆ యాప్తో ఆయన ప్రసంగాన్ని మరో భాషలో విన్నారు. వారణాసిలో జరిగిన కాశీ తమిళ సంఘం మీటింగ్లో ఆయన ఈ కొత్త ఏఐ టెక్నాలజీ గురించి వివరించారు. మోదీ హ�
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి కనీసం 100 రోజులు పని కల్పించాల్సి ఉన్నది. ఇందుకు విరుద్ధంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కేవలం 42 రోజులే పని కల్పించడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యా
Parliament attack | పార్లమెంట్ భవనంపై ఉగ్రవాదులు దాడి (Parliament attack) జరిపి నేటికి సరిగ్గా 22 ఏళ్లు పూర్తైంది. ఆ దాడిలో మరణించిన జవాన్లకు పలువురు నేతలు నివాళులర్పించారు.
PM Modi | ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగిన కాప్28 సదస్సు (వాతావరణ మార్పుల సదస్సు) కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగ�