Farooq met Modi, Ghulam Nabi Azad claims | జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తన కుమారుడు ఒమర్ అబ్దుల్లాతో కలిసి రాత్రి వేళ రహస్యంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతోపాటు ఇతర బ�
నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యుత్సాహంతో అమలు చేస్తున్న ఎన్నికల బాండ్ల పథకంపై సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది. ఆ పథకం రాజ్యాంగ విరుద్ధమని చరిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ఈ నెల 20వ తేదీ నుంచి బస్సుయాత్రలు ప్రారంభించనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. ‘విజయ సంకల్ప యాత్ర’ పేరుతో మార్చి 1 వరకు యాత్ర కొనస�
AP CM Jagan | కేంద్రంలోని బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి రెండు ప్రధాన పార్టీలకు చెందిన అధ్యక్షులు కలుసుకోవడం రాజకీయవర్గాల్లో చర్చాంశానీయంగా మారింది.
Bharat Ratna | లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కార్ అవార్డుల పంట పండించింది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఏకంగా ఐదుగురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం (Indias highest civilian award) భారత రత్న (Bharat Ratna ) ప్రకటించింది.
PM Modi : మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో రోడ్లు, రైల్వేలు, ఎయిర్పోర్టులను వేగంగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.
తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలో, అంతకుముందు నుంచి అదానీని తీవ్రంగా విమర్శించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు దావోస్లో అదే అదానీతో ఎలా వ్యాపార ఒప్పందాలు చేసుకుంటున్నారు
Supreme Court | సుప్రీంకోర్టు ఏర్పాటై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు జరుపుకుంటున్నారు. ఇవాళ (ఆదివారం) ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ ఈ వజ్రోత్సవాలను ప్రారంభించారు. అదేవిధంగా సుప్రీంకోర్టు కొత్త వెబ్సైట్ను
PM Modi | ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ (శనివారం) తమిళనాడులో పర్యటిస్తున్నారు. పర్యటనలో ముందుగా ఆయన తిరుచిరాపల్లిలోని శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశ
PM Modi | ప్రధాని నరేంద్రమోదీపై జనం పూల వర్షం కురిపించారు. ఇవాళ (బుధవారం) తమిళనాడు రాజధాని చెన్నైలో ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2023’ని ప్రారంభించేందుకు ప్రధాని మోదీ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన రోడ్ షో నిర్వహించారు
PM Modi | ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్లారు. మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకున్న ప్రధాని.. అక్కడి నుంచి ప్రముఖ క్షేత్రం లేపాక్షి వెళ్లారు.
Narendra Modi | ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) మంగళవారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో వివిధ ప్రారంభోత్సవాలకు మోదీ హాజరు కానున్నారు.
PM Modi | మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ దేశ రాజధాని ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో గోవులకు పశుగ్రాసం తినిపించారు. పుంగనూరు జాతికి చెందిన కురచ ఆవులకు తన స్వహస్తాలతో పచ్చగడ్�
Deve Gowda | భారత మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవేగౌడ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నరేంద్రమోదీ మరోసారి ప్రధాని అవుతారని జోస్య�