కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువకాలం అధికారంలో ఉంటే అది సమాజానికి అంత హాని తలపెడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజస్ధాన్లోని (Rajasthan Polls) కోటాలో మంగళవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మా
Mini Brazil in India: ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉన్న ఫుట్బాల్కు మనదగ్గర క్రేజ్ లేదని చెప్పకతప్పదు. గతేడాది ఫిఫా వరల్డ్ కప్ నుంచే ఈ క్రీడపై యూత్లో అంతో ఇంతో క్రేజ్ పెరుగుతోంది. భారత్ కూడా ఫుట్బాల్
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు చాలా సమయం ఉన్నది. అయినా పార్టీల మధ్య రాజకీయ వేడి రగులుతున్నది. పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ హీటెక్కిస్తున్నారు. అధికార విపక్షాలైన బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) �
Parliament Sessions : ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ(Cabinet Meeting) ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సెషన్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ముఖ్య నే
Minister KTR : పార్లమెంట్ అమృతకాల సమావేశాల పేరుతో తెలంగాణపై విషం చిమ్మడం ఏ సంస్కారానికి గుర్తు? అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi)ని ఐటీ మంత్రి కే. తారక రామారావు(Minister KTR) ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు (Tealangana Formation)పైన పా�
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం తన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 20 ఏండ్లుగా కాంగ్రెస్, బీజేపీ ఈ బిల్లుపై కపట రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కవిత శుక్రవారం మీడియాతో మాట్ల�
Prime Minister of Bharat; ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా .. జీ20 ఆహ్వాన లేఖలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాసిన విషయం తెలిసిందే. ఇక ఇవాళ మరో వివాదాస్పద ఇన్విటేషన్ కార్డు రిలీజైంది. ఆ లేఖలో ప్రైమ్మినిస్టర్ ఆఫ్ భా�
కొంతమందికి ఎన్ని మంచిమాటలు చెప్పినా తమ తీరు మార్చుకోరు. తాము చెప్పిందే వేదం అనే నమ్మకంతో బతికేస్తుంటారు. సూక్ష్మంగా సులభంగా చెప్పాలంటే కుక్క తోక వంకరే అని, ఎన్ని ఎదురుదాడులు, విమర్శలు వచ్చినా, ఎంత మంది తన
తెలంగాణను తొలి నుంచీ ఆగర్భ శత్రువులా పరిగణిస్తున్న నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి అడుగడుగునా మోకాలడ్డుతున్నది. అవకాశం దొరికిన ప్రతిసారీ శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్న కేంద్రం..
Boinapalli Vinodkumar | చంద్రయాన్-3 విజయవంతం ఘనత తనది అని చెప్పుకోవడం ప్రధాని నరేంద్ర మోదీకి సిగ్గుచేటని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ (Boinapalli Vinodkumar) విమర్శించారు.
ఉత్తర, దక్షిణ భారతానికి ముఖ ద్వారంగా, రాష్ట్రంలోనే రెండో అతి పెద్దదైన కాజీపేట రైల్వే జంక్షన్ అమృత్ భారత్ పథకానికి ఎంపికైంది. దీంతో జంక్షన్ రూపు రేఖలు త్వరలోనే మారనున్నాయి. ఈ పథకంలో ఎంపికైన కాజీపేట రై�