ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) పూర్తిగా లౌకిక పార్టీ అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం వాషింగ్టన్లోని నేషనల్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేరళలో ఐయూఎంఎల�
Gujarat | బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అగ్రవర్ణాల దాష్టీకానికి అమాయక దళితులు బలవుతూనే ఉన్నారు. మంచి దుస్తులు ధరించినా, అందంగా తయారైనా, ఆర్థికంగా ఎదుగుతున్నా అగ్రవర్ణాల వారు కళ్లుకుట్టుకుంటున్నారు. తెగబడి దాడుల
Chada Venkata Reddy | ప్రధాని నరేంద్ర మోదీ నూతన పార్లమెంట్(Parliament) భవన్లో రాజదండం ప్రతిష్ఠించి రాజరిక వ్యవస్థను తీసుకురావడానికి కుట్ర రాజకీయాలకు తెరతీశారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించార�
Speaker Pocharam | ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ లో మంచినీటి వసతి లేక ప్రజలు అల్లాడుతున్నారని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి(Speaker Pocharam) ఆరోపించారు.
BJP | దేశంలో బీజేపీ పాలకులు అవలంభిస్తున్న ఉన్మాద రాజకీయం, ఫాసిస్ట్ భావజాలానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటాలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు(CPI Secretary Sambasiva Rao) పేర్కొన్నారు.
అదానీ, అంబానీ చేతిలో నరేంద్ర మోదీ కీలుబొమ్మగా మారారని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య అరోపించారు. సీపీఐ ఇంటింటికీ కార్యక్రమంలో భాగంగా శనివారం చేవెళ్లలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేంద్ర ప్ర
ఓట్ల కోసం కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు కన్నడనాట విపక్షాలకు అస్ర్తాలుగా మారాయి. మోదీ చల్లని చూపులు రాష్ట్రంపై పడేందుకు బీజేపీ అభ్యర్థులకే ఓటేయాలని నడ్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చరిత్రలో తనకు మింగుడు పడని అంశాలను ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల నుంచి తొలగిస్తున్నది. తాజాగా 1980వ దశకంలో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) రైతు ఉద్యమాలకు సంబంధించిన అంశాలను 12వ తర�
ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చ డం, ఆదర్శంగా తయారు చేయడంలో భాగం గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా స్కూల్స్ (పీఎం శ్రీ) పథకానికి రాష్ట్రం నుంచి 543 ప్రభుత్వ బడులు ఎంపికయ్యాయి.
PM Modi | మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని ప్రసారం చేయటం అంటే క్రమశిక్షణ తప్పినట్టేనని ఢిల్లీ యూనివర్సిటీ తెలిపింది. ఎంతో పేరు ప్రతిష్ఠలు కలిగిన తమ విద్యా సంస్థ గౌరవాన్ని దిగజార్చేలా వ్యవహరించినందునే తాము ఎన్�