Prime Minister Modi : అయోధ్యలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. 15 కిలోమీటర్ల దూరం ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. ధరమ్పథ్ నుంచి అయోధ్య రైల్వే స్టేషన్ వరకు ఆయన ర్యాలీ చేశారు.
ప్రతిష్ఠాత్మక 109వ ఇండియ న్ సైన్స్ కాంగ్రెస్కు హైదరాబాద్ నగరం వేదిక కానున్నది. 2024లో నిర్వహించే ఈ సైన్స్ కాంగ్రెస్కు నగరంలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) అతిథ్యం ఇవ్వనున్�
Bhashini: భాషిణితో కొత్త ట్రెండ్ సెట్ చేశారు ప్రధాని మోదీ. ఆ యాప్తో ఆయన ప్రసంగాన్ని మరో భాషలో విన్నారు. వారణాసిలో జరిగిన కాశీ తమిళ సంఘం మీటింగ్లో ఆయన ఈ కొత్త ఏఐ టెక్నాలజీ గురించి వివరించారు. మోదీ హ�
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి కనీసం 100 రోజులు పని కల్పించాల్సి ఉన్నది. ఇందుకు విరుద్ధంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కేవలం 42 రోజులే పని కల్పించడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యా
Parliament attack | పార్లమెంట్ భవనంపై ఉగ్రవాదులు దాడి (Parliament attack) జరిపి నేటికి సరిగ్గా 22 ఏళ్లు పూర్తైంది. ఆ దాడిలో మరణించిన జవాన్లకు పలువురు నేతలు నివాళులర్పించారు.
PM Modi | ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగిన కాప్28 సదస్సు (వాతావరణ మార్పుల సదస్సు) కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువకాలం అధికారంలో ఉంటే అది సమాజానికి అంత హాని తలపెడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజస్ధాన్లోని (Rajasthan Polls) కోటాలో మంగళవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మా
Mini Brazil in India: ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉన్న ఫుట్బాల్కు మనదగ్గర క్రేజ్ లేదని చెప్పకతప్పదు. గతేడాది ఫిఫా వరల్డ్ కప్ నుంచే ఈ క్రీడపై యూత్లో అంతో ఇంతో క్రేజ్ పెరుగుతోంది. భారత్ కూడా ఫుట్బాల్
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు చాలా సమయం ఉన్నది. అయినా పార్టీల మధ్య రాజకీయ వేడి రగులుతున్నది. పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ హీటెక్కిస్తున్నారు. అధికార విపక్షాలైన బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) �