Chada Venkata Reddy | ప్రధాని నరేంద్ర మోదీ నూతన పార్లమెంట్(Parliament) భవన్లో రాజదండం ప్రతిష్ఠించి రాజరిక వ్యవస్థను తీసుకురావడానికి కుట్ర రాజకీయాలకు తెరతీశారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించార�
Speaker Pocharam | ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ లో మంచినీటి వసతి లేక ప్రజలు అల్లాడుతున్నారని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి(Speaker Pocharam) ఆరోపించారు.
BJP | దేశంలో బీజేపీ పాలకులు అవలంభిస్తున్న ఉన్మాద రాజకీయం, ఫాసిస్ట్ భావజాలానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటాలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు(CPI Secretary Sambasiva Rao) పేర్కొన్నారు.
అదానీ, అంబానీ చేతిలో నరేంద్ర మోదీ కీలుబొమ్మగా మారారని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య అరోపించారు. సీపీఐ ఇంటింటికీ కార్యక్రమంలో భాగంగా శనివారం చేవెళ్లలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేంద్ర ప్ర
ఓట్ల కోసం కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు కన్నడనాట విపక్షాలకు అస్ర్తాలుగా మారాయి. మోదీ చల్లని చూపులు రాష్ట్రంపై పడేందుకు బీజేపీ అభ్యర్థులకే ఓటేయాలని నడ్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చరిత్రలో తనకు మింగుడు పడని అంశాలను ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల నుంచి తొలగిస్తున్నది. తాజాగా 1980వ దశకంలో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) రైతు ఉద్యమాలకు సంబంధించిన అంశాలను 12వ తర�
ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చ డం, ఆదర్శంగా తయారు చేయడంలో భాగం గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా స్కూల్స్ (పీఎం శ్రీ) పథకానికి రాష్ట్రం నుంచి 543 ప్రభుత్వ బడులు ఎంపికయ్యాయి.
PM Modi | మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని ప్రసారం చేయటం అంటే క్రమశిక్షణ తప్పినట్టేనని ఢిల్లీ యూనివర్సిటీ తెలిపింది. ఎంతో పేరు ప్రతిష్ఠలు కలిగిన తమ విద్యా సంస్థ గౌరవాన్ని దిగజార్చేలా వ్యవహరించినందునే తాము ఎన్�
Govt Chief Whip | ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీపై మాట్లాడకుండా రాష్ట్రంలోని పేపర్ లీకు వీరులు నిరుద్యోగ మార్చ్(Un employees) చేయడం హాస్యాస్పదంగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్(Chief Whip) దాస్యం వినయ్ భాస్కర్ వి
Minister Errabelli | ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపెడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) ఆరోపించారు.
ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ నేత సోనియా గాంధీ (Sonia Gandhi) తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య మూల స్తంభాలను కేంద్ర ప్రభుత్వం కూలదోస్తోందని మండిపడ్డారు.
మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లు- 2022 పార్లమెంట్ పరిశీలనలో ఉన్నది. ఈ బిల్లు సహకార వ్యవస్థను కూల్చివేయడానికి ఉద్దేశించబడింది. సహకార వ్యవస్థను ప్రైవేట్ పెట్టుబడిదారుల పరం చేయడానికి జరుగు