Rahul Gandhi | రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం లోక్సభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పెదవి విరిచారు. ప్రధాని ప్రసంగం తనకు ఏమాత్రం సంతృప్తినివ్వల
అదానీ గ్రూప్ అవకతవకలపై నివేదిక వెల్లడించిన హిండెన్బర్గ్ రీసెర్చ్ భారత సంస్ధ అయితే కాషాయ పాలకులు దాని భరతం పట్టేవారని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు.
Adhir Ranjan Chowdhury | దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ అయిన అమూల్ డెయిరీ (గుజరాత్) లీటర్ పాల ధర రూ.3 చొప్పున పెంచడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. పాల ధరలు పెంచుతూ పోతే భారం పడేది దేశంలోని సామాన్య ప్ర
BBC documentary Row | బీబీసీ డాక్యుమెంటరీ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. బీబీసీ డాక్యుమెంటరీని సెన్సారింగ్ చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిలువరించాలంటూ ఇటీవల సుప్
మాతృమూర్తి మృతితో బాధలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కొంచెం రెస్ట్ తీసుకోవాలంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సూచించారు. షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ శుక్రవారం బెంగాల్లో పర్యటించా�
తెలంగాణ ప్రజలపై, సింగరేణి కార్మికులపై సీఎం కేసీఆర్కు మాత్రమే నిజమైన ప్రేమ ఉందని.. నరేంద్ర మోదీకి, రాహుల్ గాంధీకి ఉన్నది ఓట్ల యావ మాత్రమేనని వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఉద్ఘాటించా
Devegowda | దేశ ప్రధాని నరేంద్ర మోదీ కంటే మాజీ ప్రధాని దేవేగౌడనే పెద్ద నాయకుడు అని జనతా దళ్(సెక్యూలర్) రాష్ట్ర అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం పేర్కొన్నారు. త్వరలో కర్ణాటకలో జరగబోయే అసెంబ్లీ
తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా వివక్ష చూపుతున్నదని, కేంద్ర పన్నుల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా మేరకు నిధులను విడుదల చేయకుండా నరేంద్రమోదీ సర్కార్ ఇబ్బంది పెడుతున్నదని సోమవారం లోక్సభలో బీఆ�
కాలిఫోర్నియా వర్సిటీ ప్రొఫెసర్ ప్రణబ్ బర్ధన్ రాసిన ‘ఎ వరల్డ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ: డెమోక్రటిక్ డిసెన్ఛాన్మెంట్ ఇన్ రిచ్ అండ్ పూర్ కంట్రీస్' పుస్తకంలో వివిధ దేశాల్లో మితవాద రాజకీయ పక్షాలు అ