మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి కనీసం 100 రోజులు పని కల్పించాల్సి ఉన్నది. ఇందుకు విరుద్ధంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కేవలం 42 రోజులే పని కల్పించడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యా
Parliament attack | పార్లమెంట్ భవనంపై ఉగ్రవాదులు దాడి (Parliament attack) జరిపి నేటికి సరిగ్గా 22 ఏళ్లు పూర్తైంది. ఆ దాడిలో మరణించిన జవాన్లకు పలువురు నేతలు నివాళులర్పించారు.
PM Modi | ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగిన కాప్28 సదస్సు (వాతావరణ మార్పుల సదస్సు) కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువకాలం అధికారంలో ఉంటే అది సమాజానికి అంత హాని తలపెడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజస్ధాన్లోని (Rajasthan Polls) కోటాలో మంగళవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మా
Mini Brazil in India: ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉన్న ఫుట్బాల్కు మనదగ్గర క్రేజ్ లేదని చెప్పకతప్పదు. గతేడాది ఫిఫా వరల్డ్ కప్ నుంచే ఈ క్రీడపై యూత్లో అంతో ఇంతో క్రేజ్ పెరుగుతోంది. భారత్ కూడా ఫుట్బాల్
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు చాలా సమయం ఉన్నది. అయినా పార్టీల మధ్య రాజకీయ వేడి రగులుతున్నది. పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ హీటెక్కిస్తున్నారు. అధికార విపక్షాలైన బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) �
Parliament Sessions : ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ(Cabinet Meeting) ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సెషన్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ముఖ్య నే
Minister KTR : పార్లమెంట్ అమృతకాల సమావేశాల పేరుతో తెలంగాణపై విషం చిమ్మడం ఏ సంస్కారానికి గుర్తు? అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi)ని ఐటీ మంత్రి కే. తారక రామారావు(Minister KTR) ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు (Tealangana Formation)పైన పా�
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం తన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 20 ఏండ్లుగా కాంగ్రెస్, బీజేపీ ఈ బిల్లుపై కపట రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కవిత శుక్రవారం మీడియాతో మాట్ల�
Prime Minister of Bharat; ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా .. జీ20 ఆహ్వాన లేఖలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాసిన విషయం తెలిసిందే. ఇక ఇవాళ మరో వివాదాస్పద ఇన్విటేషన్ కార్డు రిలీజైంది. ఆ లేఖలో ప్రైమ్మినిస్టర్ ఆఫ్ భా�
కొంతమందికి ఎన్ని మంచిమాటలు చెప్పినా తమ తీరు మార్చుకోరు. తాము చెప్పిందే వేదం అనే నమ్మకంతో బతికేస్తుంటారు. సూక్ష్మంగా సులభంగా చెప్పాలంటే కుక్క తోక వంకరే అని, ఎన్ని ఎదురుదాడులు, విమర్శలు వచ్చినా, ఎంత మంది తన