నరేంద్ర మోదీ హయాంలోనే 100 లక్షల కోట్లకు దేశ అప్పు డబుల్ ఇంపాక్ట్ పాలన కావాలి పనికిరాని డబుల్ ఇంజిన్లు కాదు బీజేపీ రాష్ర్టాలు బాగా పనిచేస్తే ఇప్పటికే భారత్ 4.6 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అయ్యేది మం
రూ.34,149 కోట్ల బకాయిల మాటేంటి? ఆర్థిక సంఘాల ఆదేశాలను అమలు చేయరా? నీతి ఆయోగ్ సూచనలు ఏమైనట్టు? ఉత్తుత్తి పర్యటనలతో ఉపయోగమేంటి? నిర్మలమ్మను ప్రశ్నిస్తున్న తెలంగాణ సమాజం హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగా�
న్యూఢిల్లీ, ఆగస్టు 20: సాధారణంగా ప్రభుత్వాలు అమలుచేసే పథకాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు పత్రికాప్రకటనలు ఇస్తుంటాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా తమ ఘనతను చాటి చెప్పుకొనేందుకు ఇటీవల కొన్ని పత్ర
న్యూఢిల్లీ: భారత క్రీడా రంగంలో స్వర్ణ యుగం ఆరంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. శనివారం ఆయన కామన్వెల్త్ క్రీడల బృందాన్ని తన నివాసంలో సన్మానించారు. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భారత క్�
మోదీ భారతం అంటే తనకు ఇష్టం లేదని, ఎందుకంటే ఇది చాలా సంకుచితంగా, చాలా పరిమితంగా ఉన్నదని ప్రముఖ చరిత్రకారిణి రోమిలా థాపర్ అన్నారు. 75వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఆమె ‘ది వైర్' వెబ్సైట్కు ఇంటర్వ్యూ ఇచ్చ�
వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ జ్యోతినగర్, జూలై 30: దేశంలోనే తొలిసారిగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ రిజర్వాయర్పై నిర్మించిన 100 మెగావాట్ల ఫ్ల్లోటింగ్ సోలార్ ప్లాంట్ను శనివార�
నరేంద్రమోదీ సర్కార్పై విపక్షాల ధ్వజం జోక్యం చేసుకోవాలంటూ రాష్ట్రపతికి లేఖ న్యూఢిల్లీ, జూలై 26: రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు కేంద్ర ప్రభుత్వం విచ్చలవిడిగా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున�
ప్రధాని మోదీకి ఒక విషయం బాగా అర్థమైంది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నా, నిరుద్యోగం ఎంత పెరిగినా, యువతను మోసగించేందుకు అగ్నిపథ్ వంటి పథకాలు తెచ్చినా, బ్యాంకులను దోచి లక్షల కోట్లు తనవారికి అప్పజెప్పినా, ఎన్ని�
రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం నేడే ఉదయం 10.15 గంటలకు ముహూర్తం పార్లమెంటు సెంట్రల్ హాల్లో కార్యక్రమం ప్రమాణం చేయించనున్న సీజేఐ ఎన్వీరమణ ముందు 21 తుపాకులతో గౌరవం వందనం న్యూఢిల్లీ, జూలై 24: ఒడిశాలోని మార
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక కోసం ఇవాళ దేశవ్యాప్తంగా ఓటింగ్ జరుగుతోంది. పార్లమెంట్తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. 16వ రాష్ట్రపతి ఎన్నిక కోసం ఇవాళ ఓటింగ్ జరుగు�
అహ్మాదాబాద్: దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో ఆ నాటి సీఎం నరేంద్ర మోదీని ఇరికించేందుకు అహ్మద్ పటేల్ ప్రయత్నించినట్లు సిట్ తన రిపోర్ట�
అగ్నిపథ్.. బుర్రపెట్టి తీసుకున్నది కాదు శాశ్వత నియామకాల స్వస్తికి కుట్ర ఈ నిర్ణయంతో మా కలలు కల్లలయ్యాయి మోదీ సర్కారుపై ఆర్మీ ఉద్యోగార్థుల ధ్వజం పాట్నా, జూన్ 19: బీజేపీ అనాలోచిత నిర్ణయాల్లో ఒకటైన అగ్నిపథ
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అంశం వచ్చినప్పుడల్లా పార్లమెంటు లోపల, బయట ప్రధాని మోదీ విషం చిమ్ముతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. సమకాలీన పరిస్థితులపై కేసీఆర్కు ఉన్న అవగాహన, లోతై�