దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా చేనేత, టెక్స్టైల్ రంగానికి తీరని ద్రోహం చేస్తున్న భారతీయ జనతాపార్టీకి మునుగోడు ఉప ఎన్నికలో నేతన్నలు బుద్ధి చెప్పాలని టీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమ�
ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాల న్యాయ సమీక్ష విషయంలో ఉండే లక్ష్మణరేఖ గురించి తమకు తెలుసునని, అయినప్పటికీ నోట్లరద్దు వ్యవహారంపై పరిశీలన జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
KTR | నల్లగొండ జిల్లాకు రూ. 18 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తే పోటీ నుంచి తప్పుకుంటామని.. అందుకు బీజేపీ సిద్ధమా అని మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనం కాదు... నల్లగొండ ప్రజల ప్రయోజనం ముఖ�
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నది. కానీ, నేటికీ దేశంలోని 50 శాతం మందికి శానిటరీ ప్యాడ్లు అందుబాటులో లేవు. ఇది ముమ్మాటికీ దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు సిగ్గుతో తలదించుక�
మొన్న బర్రె అడ్డమొస్తే రైలు ముందటి భాగం ఊడింది. నిన్న ఆవు అడ్డమొస్తే అదే ముందటి భాగం డొక్కు పోయింది. ఇప్పుడిక రైలు చక్రాల వంతు వచ్చింది. ఇదీ! ప్రధాని మోదీ ప్రారంభించిన వందే భారత్ రైలు ఘన చరిత్ర.
ఉచితాలపై గత 4 మాసాలుగా దేశవ్యాప్తంగా చోటు చేసుకొన్న పరిణామాలివి. ఈ క్రమాన్ని గమనిస్తే దీని వెనుక నడిపిస్తున్న సూత్రధారులు ఎవరన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. తాము అధికారంలోకి రావడానికి ఇబ్బడిమ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ.. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భేటీ అయి ఏకాంతంగా చర్చలు జరిపారు. గొడ్డా పవర్�
నరేంద్ర మోదీ హయాంలోనే 100 లక్షల కోట్లకు దేశ అప్పు డబుల్ ఇంపాక్ట్ పాలన కావాలి పనికిరాని డబుల్ ఇంజిన్లు కాదు బీజేపీ రాష్ర్టాలు బాగా పనిచేస్తే ఇప్పటికే భారత్ 4.6 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అయ్యేది మం
రూ.34,149 కోట్ల బకాయిల మాటేంటి? ఆర్థిక సంఘాల ఆదేశాలను అమలు చేయరా? నీతి ఆయోగ్ సూచనలు ఏమైనట్టు? ఉత్తుత్తి పర్యటనలతో ఉపయోగమేంటి? నిర్మలమ్మను ప్రశ్నిస్తున్న తెలంగాణ సమాజం హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగా�
న్యూఢిల్లీ, ఆగస్టు 20: సాధారణంగా ప్రభుత్వాలు అమలుచేసే పథకాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు పత్రికాప్రకటనలు ఇస్తుంటాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా తమ ఘనతను చాటి చెప్పుకొనేందుకు ఇటీవల కొన్ని పత్ర
న్యూఢిల్లీ: భారత క్రీడా రంగంలో స్వర్ణ యుగం ఆరంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. శనివారం ఆయన కామన్వెల్త్ క్రీడల బృందాన్ని తన నివాసంలో సన్మానించారు. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భారత క్�