తెలంగాణ ప్రజలది కల్మషం లేని మనసు. అక్కున చేర్చుకునే ఆప్యాయత కలిగిన గుణం. ఆత్మగౌరవాన్ని ప్రాణపదంగా భావిస్తారు. దానికి భంగం కలిగిస్తే ఎంతకైనా తెగించి పోరాడుతారు. అట్లాగే ఎవరైనా తెలంగాణ మీద ఆధిపత్యం చెలాయి
పాక్ నూతన ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. తాను పాక్ నూతన ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా మోదీ అభినందించారని, అందుకు ధన్యవాదాలు అని ఆయన పేర్కొన్నారు. భారత�
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ (Pushkar Singh Dhami) నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు మంత్రివర్గం మొత్తం నేడు ప్రమానం చేస్తారు. రాజధాని డ్రెహ్రాడూన్లో జరగనున్న
తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులను స్వాధీనానికి జారీచేసిన నోటిఫికేషన్ను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ జాతీయ సమితి డిమాండ్
‘దేశాన్ని గతంలో పాలించిన ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే.. భారతీయ విద్యార్థులు వైద్యవిద్య కోసం విదేశాలకు భారీ ఎత్తున తరలివెళ్లారు. నా హయాంలో ఈ సమస్యను పరిష్కరించటానికి ప్రయత్నిస్తున్నాం. వీలైనంత ఎక్కువ స�
దేశంలో వేతన జీవుల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డటయింది. అసలే కరోనాతో ఆదాయం దెబ్బతిన్న ఉద్యోగులు, కార్మికుల పొదుపు ఆశల్ని మోదీ సర్కారు ఆవిరి చేసింది. ప్రావిడెంట్ ఫండ్పై వడ్డీరేటును ఏకంగా నాలుగ
మోదీ తన ఏడేండ్ల పాలనలో సాధించిందేమీ లేదు. వాగ్దాన భంగాలు సరేసరి, నిష్క్రియాపరత్వమే విధానంగా మారిపోయింది. నాటి వృద్ధ ప్రధాని మన్మోహన్సింగ్ ప్రభుత్వానికి నేటి వృద్ధ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి �
ఉక్రెయిన్లోని ఖర్కీవ్పై రష్యా చేస్తున్న కాల్పుల్లో మృతి చెందిన నవీన్ కుటుంబీకులతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. వారి కుటుంబీకులకు సానుభూతి వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో దేశం మొత�
యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్రం అదే మొండి వైఖరిని అవలంబిస్తున్నది. యాసంగిలో ఉత్పత్తి అయ్యే బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) కొనుగోలు చేయబోమని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) మరోసారి స్పష్టం చేసినట్టు తెలిసిం�