హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీది మతతత్వ ఎజెండా అయితే, టీఆర్ఎస్ సర్కారుది అభివృద్ధి ఎజెండా అని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మోదీ అసమర్థ పాలన వల్లే దేశ ఆర్థిక పరిస్థితి రో�
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం గత ఎనిమిదేండ్లలో తెలంగాణకు ఏమిచ్చిందో ప్రధానమంత్రి మోదీ క్లారిటీ ఇస్తే బాగుండేదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అంబానీ, అదానీ�
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ప్రధాని పదవి అంటే గౌరవ ప్రదమైనదని, నరేంద్రమోదీ ఆ విషయం మర్చిపోయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడినట్టే మాట్లాడారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ �
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జపాన్ పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణకు చెందిన ప్రొఫెసర్ మురళీధర్ మిరియాల భాగస్వామి అయ్యారు. పలు అంశాలపై తన �
భారత్- నేపాల్ మధ్య సంబంధాలు చిగురిస్తున్నాయని, ఈ చిగురిస్తున్న సంబంధాలు మానవాళికి ఎంతో ఉపయోగకరంగా వుంటాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఈ స�
మీరు గుజరాత్కే కాదు.. దేశానికి కూడా ప్రధాని నరేంద్ర మోదీపై కేటీఆర్ ఫైర్ హైదరాబాద్, మే12 (నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. మీరు గుజరాత్
యూరప్ పర్యటన నుంచి తిరిగి రాగానే.. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో పెరుగుతున్న ఎండల తీవ్రత, అకాల వర్షాలపై మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహ�
జమ్మూ కశ్మీర్ లో ప్రజాస్వామ్యం మూల మూలల్లోకి చేరుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రజల సాధికారికత కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్ర�
ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనుపమ్ ఖేర్ ప్రధానికి ఓ బహుమతి ఇచ్చారు. తన తల్లి ఇచ్చిన రుద్రాక్ష మాలను ప్రధానికి అందజేశారు. ఈ సందర్భంగా �
కేంద్రం చేతిలో వేటకుక్కలుగా ఈడీ, సీబీఐ రాష్ట్రంలో ప్రజలు మావైపే.. ప్రత్యర్థులే పెరిగారు కుల, మత విద్వేషాలకు తెలంగాణలో తావులేదు ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టీకరణ హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తె
దళిత నేత జిగ్నేష్ మేవానీ అరెస్ట్పై మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. అసమ్మతిని మీరు అణిచివేసినా సత్యాన్ని ఏమార్చలేరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం ట్వీట�
దక్షిణాసియా దేశాలకు పరస్పర సమాచార వ్యవస్థను మెరుగుపర్చడానికి మొదట ఈ ఉపగ్రహానికి సార్క్ అని నామకరణం చేశారు. ఈ ప్రాజెక్టులో చేరేందుకు పాకిస్థాన్ నిరాకరించిడంతో సౌత్ ఏసియా శాటిలైట్...
న్యూఢిల్లీలో కొత్తగా ఏర్పాటు చేసిన భారత ప్రధాన మంత్రుల మ్యూజియాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ప్రధాని మోదీ మొదటి టిక్కెట్ కొని, ఈ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ మ్యూజియంలో 14 మం�