మోదీ భారతం అంటే తనకు ఇష్టం లేదని, ఎందుకంటే ఇది చాలా సంకుచితంగా, చాలా పరిమితంగా ఉన్నదని ప్రముఖ చరిత్రకారిణి రోమిలా థాపర్ అన్నారు. 75వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఆమె ‘ది వైర్' వెబ్సైట్కు ఇంటర్వ్యూ ఇచ్చ�
వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ జ్యోతినగర్, జూలై 30: దేశంలోనే తొలిసారిగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ రిజర్వాయర్పై నిర్మించిన 100 మెగావాట్ల ఫ్ల్లోటింగ్ సోలార్ ప్లాంట్ను శనివార�
నరేంద్రమోదీ సర్కార్పై విపక్షాల ధ్వజం జోక్యం చేసుకోవాలంటూ రాష్ట్రపతికి లేఖ న్యూఢిల్లీ, జూలై 26: రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు కేంద్ర ప్రభుత్వం విచ్చలవిడిగా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున�
ప్రధాని మోదీకి ఒక విషయం బాగా అర్థమైంది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నా, నిరుద్యోగం ఎంత పెరిగినా, యువతను మోసగించేందుకు అగ్నిపథ్ వంటి పథకాలు తెచ్చినా, బ్యాంకులను దోచి లక్షల కోట్లు తనవారికి అప్పజెప్పినా, ఎన్ని�
రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం నేడే ఉదయం 10.15 గంటలకు ముహూర్తం పార్లమెంటు సెంట్రల్ హాల్లో కార్యక్రమం ప్రమాణం చేయించనున్న సీజేఐ ఎన్వీరమణ ముందు 21 తుపాకులతో గౌరవం వందనం న్యూఢిల్లీ, జూలై 24: ఒడిశాలోని మార
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక కోసం ఇవాళ దేశవ్యాప్తంగా ఓటింగ్ జరుగుతోంది. పార్లమెంట్తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. 16వ రాష్ట్రపతి ఎన్నిక కోసం ఇవాళ ఓటింగ్ జరుగు�
అహ్మాదాబాద్: దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో ఆ నాటి సీఎం నరేంద్ర మోదీని ఇరికించేందుకు అహ్మద్ పటేల్ ప్రయత్నించినట్లు సిట్ తన రిపోర్ట�
అగ్నిపథ్.. బుర్రపెట్టి తీసుకున్నది కాదు శాశ్వత నియామకాల స్వస్తికి కుట్ర ఈ నిర్ణయంతో మా కలలు కల్లలయ్యాయి మోదీ సర్కారుపై ఆర్మీ ఉద్యోగార్థుల ధ్వజం పాట్నా, జూన్ 19: బీజేపీ అనాలోచిత నిర్ణయాల్లో ఒకటైన అగ్నిపథ
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అంశం వచ్చినప్పుడల్లా పార్లమెంటు లోపల, బయట ప్రధాని మోదీ విషం చిమ్ముతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. సమకాలీన పరిస్థితులపై కేసీఆర్కు ఉన్న అవగాహన, లోతై�
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీది మతతత్వ ఎజెండా అయితే, టీఆర్ఎస్ సర్కారుది అభివృద్ధి ఎజెండా అని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మోదీ అసమర్థ పాలన వల్లే దేశ ఆర్థిక పరిస్థితి రో�
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం గత ఎనిమిదేండ్లలో తెలంగాణకు ఏమిచ్చిందో ప్రధానమంత్రి మోదీ క్లారిటీ ఇస్తే బాగుండేదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అంబానీ, అదానీ�
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ప్రధాని పదవి అంటే గౌరవ ప్రదమైనదని, నరేంద్రమోదీ ఆ విషయం మర్చిపోయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడినట్టే మాట్లాడారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ �
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జపాన్ పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణకు చెందిన ప్రొఫెసర్ మురళీధర్ మిరియాల భాగస్వామి అయ్యారు. పలు అంశాలపై తన �