కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చరిత్రలో తనకు మింగుడు పడని అంశాలను ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల నుంచి తొలగిస్తున్నది. తాజాగా 1980వ దశకంలో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) రైతు ఉద్యమాలకు సంబంధించిన అంశాలను 12వ తర�
ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చ డం, ఆదర్శంగా తయారు చేయడంలో భాగం గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా స్కూల్స్ (పీఎం శ్రీ) పథకానికి రాష్ట్రం నుంచి 543 ప్రభుత్వ బడులు ఎంపికయ్యాయి.
PM Modi | మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని ప్రసారం చేయటం అంటే క్రమశిక్షణ తప్పినట్టేనని ఢిల్లీ యూనివర్సిటీ తెలిపింది. ఎంతో పేరు ప్రతిష్ఠలు కలిగిన తమ విద్యా సంస్థ గౌరవాన్ని దిగజార్చేలా వ్యవహరించినందునే తాము ఎన్�
Govt Chief Whip | ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీపై మాట్లాడకుండా రాష్ట్రంలోని పేపర్ లీకు వీరులు నిరుద్యోగ మార్చ్(Un employees) చేయడం హాస్యాస్పదంగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్(Chief Whip) దాస్యం వినయ్ భాస్కర్ వి
Minister Errabelli | ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపెడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) ఆరోపించారు.
ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ నేత సోనియా గాంధీ (Sonia Gandhi) తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య మూల స్తంభాలను కేంద్ర ప్రభుత్వం కూలదోస్తోందని మండిపడ్డారు.
మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లు- 2022 పార్లమెంట్ పరిశీలనలో ఉన్నది. ఈ బిల్లు సహకార వ్యవస్థను కూల్చివేయడానికి ఉద్దేశించబడింది. సహకార వ్యవస్థను ప్రైవేట్ పెట్టుబడిదారుల పరం చేయడానికి జరుగు
Narendra Modi | ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు(corrupt person ) ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula) ఆరోపించారు.
Minister Indrakaran Reddy | కేంద్రంలోని నరేంద్ర మోదీ( Narendra Modi) సర్కార్ పెంచుతున్న నిత్యవసర ధరల వల్ల సామాన్యులు సతమతమవుతున్నారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy) పేర్కొన్నారు.
Prakash Raj | ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్ ట్విట్టర్లో అడిగిన ఒక ప్రశ్న వైరల్ అవుతున్నది. పారిశ్రామిక వేత్తలు లలిత్ మోదీ, నీరవ్ మోదీ, ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలను షేర్ చేసిన ప్రకాశ్రాజ్.. ఇక్కడ కామన్ ఏమిటి? �
రాహుల్ గాంధీపై అనర్హత వేటు అంశం బీజేపీ నేత, నటి ఖుష్బూ సుందర్కు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. మోదీ పేరును ఉద్దేశించి ఆమె గతంలో చేసిన ఓ ట్వీట్ తాజా పరిణామాల నేపథ్యంలో వైరల్గా మారింది.
Narendra Modi | ‘ప్రధాని మోదీ ఆసక్తి కనబర్చే రంగంలోకి, అదానీ ముందే ప్రవేశిస్తారు’ అంటూ బ్లూమ్బర్గ్ మ్యాగజైన్ ఇటీవల ఓ కథనంలో పేర్కొన్నది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. 70కిపైగా భారీ ఒప్పందాలు, కొనుగో�