భారత ప్రధాని మోదీతో టీవీ మాధ్యమంగా చర్చలు జరపాలనుకుంటున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ స్పందించారు. యుద్ధం కంటే.. చర్చలే ఉత్తమమని ట్విట�
Fire on PM Modi: సమాజ్వాది పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్ గురించి ప్రధాని నరేంద్రమోదీ ఎగతాళిగా చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. సైకిల్ను అవమానిస్తే యావద్భారత జాతిని అవ
తెలంగాణ పథకాలకు ఇతర రాష్ర్టాల బ్రహ్మరథం విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ, ఫిబ్రవరి 20: తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను తమ రాష్ర్టాల్లోనూ అమలు చేయాలని ఆయా ప్రాంతాల ప్రజలు డిమాండ్చేస్తు�
అరుణాచల్ ప్రదేశ్ కోసం తమ తమ జీవితాలను త్యాగం చేసిన వారిని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆంగ్లో అబోర్ యుద్ధంలో అయినా, సరిహద్దుల రక్�
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా పలువురు గవర్నర్లు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు, ఇతర ప్రముఖులు జన్మదిన �
నిరంకుశ పోకడ, సంకుచిత మనస్తత్వం గల మోదీ దేశ ప్రధాని పదవికి తగిన వ్యక్తి కాడు. సువిశాల భారత్ వివిధ మతాలు,జాతులు, సంస్కృతుల సమాహారం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా విరాజిల్లుతున్న దేశానికి ఇంద్�
దేశంలో ఇప్పటికీ నగదే రారాజు చలామణిలోని కరెన్సీ విలువ రూ.30 లక్షల కోట్లపైనే నోట్ల రద్దు తర్వాత దాదాపు మూడింతలైన కరెన్సీ ప్రవాహం అర్థం లేని మోదీ సర్కారు డీమానిటైజేషన్ ‘ఇంతన్నాడంతన్నాడే గంగరాజు.. ముంతమామి�
కేంద్ర ప్రభుత్వానిది తప్పుడు నిర్ణయం అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం పూర్వ అధ్యక్షుడు అమానుల్లాఖాన్ ధ్వజం హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): బీమారంగంలో కామధేనువు లాంటి లైఫ్ ఇన్సూరెన్స్ �
తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటుచేసిన తీరుపై పార్లమెంటులో ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. ఏపీని పునర్వ్యవస్థీకరించిన తీరు గురించి కాంగ్రెస్పై విరుచుకుప�
తెలంగాణ ఏర్పాటు సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ చరిత్ర పట్ల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాదిగ జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ పిడమర్తి రవి విమర్శించార�
కరోనా వ్యాప్తికి వలసకూలీలే కారణం అన్న మోదీ వ్యాఖ్యలు అవాస్తవం మాత్రమే కాదు అమానవీయం, గర్హనీయం కూడా. నిజానికి ముందస్తు హెచ్చరికలు లేకుండా విధించిన లాక్డౌన్ వల్ల ఒక్కసారిగా ఉపాధి కోల్పోయిన వలస కార్మిక�
ఏడేండ్ల తన పదవీ కాలంలో రాజకీయాలు చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే రాష్ట్ర విభజన అంశాలను బీజేపీ తెరపైకి తెచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.