Narendr Modi | దేశంలో నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో
న్యూఢిల్లీ : పంజాబ్ పర్యటనలో ప్రధాని కాన్వాయ్ నడిరోడ్డుపై 20 నిమిషాలు నిలిచిన అనంతరం తిరుగుముఖం పడుతూ తాను ప్రాణాలతో బయటపడ్డానని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత �
Punjab polls : దేశ ప్రధాని కాన్వాయ్కు అడ్డంకులు తొలగించడంలో విఫలమైన పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ, రాష్ట్ర హోం మంత్రి తమ పదవులకు రాజీనామా చేయాలని పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ డిమా
Rahul Gandhi : లడఖ్లో నియంత్రణ రేఖ వెంబడి ప్యాంగాంగ్ సరస్సుపై చైనా వంతెన నిర్మిస్తోందని వస్తున్న వార్తల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ మౌనం దాల్చడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
మోదీ నాతో అన్న మాట ఇది.. ఆయన దురహంకారి మోదీకి మతిపోయిందని అమిత్ షా అన్నారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యలు రైతుల మరణాలను ప్రధాని అపహాస్యం చేశారు సాగు చట్టాల రద్దు కోరినందుకు దురుసు ప్రవర్తన �
న్యూఢిల్లీ : సరిహద్దుల్లో చైనా మరోసారి హద్దు మీరింది. గాల్వన్ లోయలో జనవరి 1న చైనా జాతీయ జెండాను ఎగురవేసిందని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ట్వీట్ చేసింది. భారత్ సరిహద్దులో గాల్వన్
ముంబై : బహిరంగ సమావేశాల్లో మాస్క్ లేకుండా హాజరవుతున్న ప్రధాని నరేంద్ర మోదీని తాను అనుసరిస్తున్నానని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. నాసిక్లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాస్క్ ధ�