Mann Ki Baat: ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ 2022 ఏడాదికిగాను తన తొలి మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోదీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతినెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్
Modi : రాజకీయ నేత ఏది చేసినా రాజకీయమే. ప్రతి కదలికా ఓ రాజకీయ కోణమే. ఇప్పుడు దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు వచ్చాయి. ఈ సందర్భంగా
న్యూఢిల్లీ : ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపధ్యంలో నేతాజీ ముని మేనల్లుడు చంద్రకుమార్ బోస్ ఈ నిర్ణయంపై స్పంది
న్యూఢిల్లీ: కరోనా కేసులు పెరుగుతుండటంపై జాగ్రత్తగా ఉండాలని, అదే సమయంలో కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వందేండ్లకు ఓసారి వచ్చే ఇలాంటి మహమ్మారిపై పోరులో మూడో సంవత్సరంలోకి అడుగు పెట�
Modi | మునుపటి వేరియంట్ల కంటే ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ వేరియంట్ మరింత వ్యాప్తి చెందుతుందని కూడా ఆరోగ్య నిపుణులు
రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఏర్పాటుచేస్తామన్న సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: ప్రధాని ఇటీవలి పంజాబ్ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతాలోపాలపై దర్యాప్తునకు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటుచేస
న్యూఢిల్లీ, జనవరి 10: కాశీ విశ్వనాథ్ ధామ్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వంద జనపనార చెప్పుల జోళ్లను పంపించారు. ఆలయ పరిసరాల్లో రబ్బరు, తోలు చెప్పులు ధరించడాన్ని నిషేధించిన సంగతి తె�
జలకు జారీ చేసిన కోవిడ్ -19 టీకా ధృవీకరణ పత్రాల నుండి ప్రధాన మంత్రి ఫొటోను తొలగించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోవిన్ ప్లాట్ఫారమ్పై అవసరమైన ఫిల్టర్లను
Narendr Modi | దేశంలో నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో
న్యూఢిల్లీ : పంజాబ్ పర్యటనలో ప్రధాని కాన్వాయ్ నడిరోడ్డుపై 20 నిమిషాలు నిలిచిన అనంతరం తిరుగుముఖం పడుతూ తాను ప్రాణాలతో బయటపడ్డానని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత �
Punjab polls : దేశ ప్రధాని కాన్వాయ్కు అడ్డంకులు తొలగించడంలో విఫలమైన పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ, రాష్ట్ర హోం మంత్రి తమ పదవులకు రాజీనామా చేయాలని పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ డిమా
Rahul Gandhi : లడఖ్లో నియంత్రణ రేఖ వెంబడి ప్యాంగాంగ్ సరస్సుపై చైనా వంతెన నిర్మిస్తోందని వస్తున్న వార్తల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ మౌనం దాల్చడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు.