న్యూఢిల్లీ : పన్నెండు మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్పై కాంగ్రెస్ పార్టీ ఆందోళన కొనసాగిస్తోంది. మోదీ సర్కార్కు ప్రజాస్వామ్యంపై ట్యూషన్ అవసరమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం ట�
Bank deposit insurance | బ్యాంక్ డిపాజిట్లపై ఇన్సూరెన్స్ కవర్ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటన చేసింది. ఇప్పటివరకు రూ.1 లక్ష ఇన్సూరెన్స్ ఉన్న పరిధిని పెంచి రూ.5 లక్షలకు చేసింది.
లక్నో : ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బలరాంపూర్లో ప్రారంభించిన సరయూ ప్రాజెక్టు విషయంలో బీజేపీ, ఎస్పీల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. సమాజ్వాదీ ప్రభుత్వ హయాంలో 70 శాతం పైగా ప్రాజెక్టు ప�
న్యూఢిల్లీ : సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం మరోసారి నిప్పులు చెరిగారు. పరిహా�
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ల పనితీరు, పాలనపై పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కీలక వ్యాఖ్యలు చేశారు. వీరి పాలనలో పోలికలను ఎంచలేమని, ప్రధాని
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తే చేపట్టబోయే అభివృద్ధి పనులు వివరిస్తూ ఓట్లు అడుగుతామని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. మొరదాబాద్ జిల్లాలో జరిగిన ప్రతిజ్ఞా ర్యాలీలో
న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ శుక్రవారం స్పందించారు. సాగు చట్టాల రద్దు నిర్ణయం రైతుల విజయమని, ఇ�
పనాజీ : ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీని నాజీ నియంత హిట్లర్తో పోల్చారు. త్వరలో జరిగే పలు రాష్
న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాల రద్దుపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేసినా తమకు ఆయనపై విశ్వాసం లేదని బీకేయూ జాతీయ ప్రతినిధి, రైతు నేత రాకేష్ తికాయత్ తేల్చిచెప్పారు. పాల్ఘర్లో ఓ �
న్యూఢిల్లీ : యూపీ సహా కీలక రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రధాని నరేంద్ర మోదీ సాగు చట్టాల రద్ద నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. రైతు ప్�