న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు తాకుతుండటం పట్ల నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం తీవ్ర విమర్శలు గుప్పించారు. దీపావళి పండుగకు ముందు ద�
న్యూఢిల్లీ : కరోనా టీకా డోసుల పంపిణీ వంద కోట్ల మైలురాయికి చేరడం తమ ప్రభుత్వ ఘనతగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ పేర్కొనడాన్ని కాంగ్రెస్ ఆక్షేపించింది. వైరస్
కోల్కతా : బంగ్లాదేశ్లో దుర్గా పూజ సందర్భంగా హిందువులపై ఇటీవల జరిగిన దాడులు ముందస్తు కుట్రలో భాగమని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆరోపించింది. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనం దాల్చారన
న్యూఢిల్లీ: పాకిస్థాన్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గట్టి వార్నింగ్ ఇచ్చారు. అతిక్రమణకు పాల్పడితే మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ తప్పవన్నారు. దాడులను ఏమాత్రం సహించబోమని సర్జికల్ స్ట్రై
తిరువనంతపురం : ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో భిన్న విశ్వాసాలకు చెందిన ప్రజల మధ్య సత్సంబంధాలను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కాషాయ పార్టీ నేత�
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీని ఢీకొనే సత్తా పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ ఒక్కరికే ఉందని గోవా మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలగిన సీనియర్
న్యూఢిల్లీ: నాలుగు రోజుల అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ బిజీబిజీగా గడిపారు. మొత్తం 65 గంటల్లో అమెరికా గడ్డపై 20 సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఇక విమానంలోనూ ఆయన నాలుగు మీటింగ్స్లో పాల్