న్యూఢిల్లీ : సరిహద్దుల్లో చైనా మరోసారి హద్దు మీరింది. గాల్వన్ లోయలో జనవరి 1న చైనా జాతీయ జెండాను ఎగురవేసిందని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ట్వీట్ చేసింది. భారత్ సరిహద్దులో గాల్వన్
ముంబై : బహిరంగ సమావేశాల్లో మాస్క్ లేకుండా హాజరవుతున్న ప్రధాని నరేంద్ర మోదీని తాను అనుసరిస్తున్నానని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. నాసిక్లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాస్క్ ధ�
జనవరి 3, 2022 నుంచి 15 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న వాళ్లకు డీఎన్ఏ వ్యాక్సిన్ను ఇవ్వడం ప్రారంభిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 141 కోట్ల డోస్లను
: నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం కంటే మహారాజా హరి సింగ్ నిరంకుశ పాలనే నయమనిపిస్తోందని వ్యాఖ్యన�