లక్నో : ఇటీవల ముగిసిన ఉప ఎన్నికల్లో ఓటమితో పాటు యూపీ సహా ఐదు రాష్ట్రాల్లో జరగనున్నఅసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే నరేంద్ర మోదీ సర్కార్ కంటితుడుపు చర్యగా పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ �
కేదార్నాథ్: రానున్న 10 ఏండ్లలో ఉత్తరాఖండ్ ఎంతో అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ తెలిపారు. ఉద్యోగం కోసం వలస వెళ్లడం తప్పుతుందని చెప్పారు. కేదర్నాథ్లో పునర్నిర్మించిన ఆది శంకరాచార్య సమాధిని శుక్ర�
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ గురువారం స్పందించారు. కేంద్రం ప్రజల ఇబ్బందులకు చలించి మనస్ఫూర్తిగా ఈ
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు తాకుతుండటం పట్ల నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం తీవ్ర విమర్శలు గుప్పించారు. దీపావళి పండుగకు ముందు ద�
న్యూఢిల్లీ : కరోనా టీకా డోసుల పంపిణీ వంద కోట్ల మైలురాయికి చేరడం తమ ప్రభుత్వ ఘనతగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ పేర్కొనడాన్ని కాంగ్రెస్ ఆక్షేపించింది. వైరస్
కోల్కతా : బంగ్లాదేశ్లో దుర్గా పూజ సందర్భంగా హిందువులపై ఇటీవల జరిగిన దాడులు ముందస్తు కుట్రలో భాగమని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆరోపించింది. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనం దాల్చారన
న్యూఢిల్లీ: పాకిస్థాన్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గట్టి వార్నింగ్ ఇచ్చారు. అతిక్రమణకు పాల్పడితే మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ తప్పవన్నారు. దాడులను ఏమాత్రం సహించబోమని సర్జికల్ స్ట్రై