వాతావరణ సవాళ్లను ఎదుర్కోవడంపై ప్రత్యేక దృష్టి జల సంరక్షణ, నదుల అనుసంధానంతో సాగు విస్తీర్ణం పెంపు తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ ఉత్పత్తులకు ప్రోత్సాహం హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): వ్యవసాయరంగం�
అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. నేర చరిత్ర గలవారందరికీ ఆ పార్టీ టిక్కెట్లిచ్చిందని ఆరోపించారు. పేదలు, రైతు వర్గాల సమస్యలపై సమాజ�
భారత్, పాక్ మధ్య స్నేహ సంబంధాలు విపరీతంగా దెబ్బ తిన్న విషయం విదితమే. ఇరు దేశాలు కూడా చర్చల విషయంలో గానీ, భేటీల విషయంలో గానీ చాలా స్తబ్దుగా వున్న విషయం తెలిసిందే. అయితే తెర వెనుక భారత్, పాక్ మ
హైదరాబాద్ ;హైదరాబాద్లో ఓ చిన్న ఫ్లైవోవర్ కడితే.. దాన్ని ఫొటో కొట్టి ఉత్తరప్రదేశ్లో కట్టినమని పెట్టుకుంటరు. తెలిసిన పిల్లలు కొందరు అలాంటివి బయటపెడుతున్నా సిగ్గులేదు. వేరే దేశంలో జరిగేది తీసుకువచ్చి �
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తైన తర్వాత లోక్ సభలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బడ్జెట్ తర్వాత సభ వాయిదా పడింది. దీని తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ
Mann Ki Baat: ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ 2022 ఏడాదికిగాను తన తొలి మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోదీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతినెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్
Modi : రాజకీయ నేత ఏది చేసినా రాజకీయమే. ప్రతి కదలికా ఓ రాజకీయ కోణమే. ఇప్పుడు దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు వచ్చాయి. ఈ సందర్భంగా
న్యూఢిల్లీ : ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపధ్యంలో నేతాజీ ముని మేనల్లుడు చంద్రకుమార్ బోస్ ఈ నిర్ణయంపై స్పంది
న్యూఢిల్లీ: కరోనా కేసులు పెరుగుతుండటంపై జాగ్రత్తగా ఉండాలని, అదే సమయంలో కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వందేండ్లకు ఓసారి వచ్చే ఇలాంటి మహమ్మారిపై పోరులో మూడో సంవత్సరంలోకి అడుగు పెట�
Modi | మునుపటి వేరియంట్ల కంటే ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ వేరియంట్ మరింత వ్యాప్తి చెందుతుందని కూడా ఆరోగ్య నిపుణులు