భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఓ కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి దేశంలోని అన్ని సైనిక్ స్కూళ్ల( Sainik Schools )లో బాలికలకు ఎంట్రీ ఉంటుందని ఆయన చెప్పారు. చాలా మంద�
Modi and Anisha : పదేండ్ల చిన్నారికి ప్రధాని మోదీని కలవాలనిపించింది. మెయిల్ చేస్తే రమ్మని పిలుపు వచ్చింది. ఇంకేం ఎంతో ఉత్సాహంతో తల్లిదండ్రులను వెంటేసుకుని పార్లమెంట్కు చేరుకున్నది. ఎన్నో ప్రశ్నలు అడిగింది. అన్�
Priyanka Gandhi: ట్విట్టర్ ఇండియా రాహుల్గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల ట్విట్టర్ ఖాతాలను లాక్ చేయడంపై ఆ పార్టీ కీలక నేత ప్రియాంకాగాంధీ వాద్రా మండిపడ్డారు.
అవి భారీ షిప్పింగ్ కంటైనర్లు. ఇప్పుడవి సరుకుల రవాణా వదిలేసి ఢిల్లీలోని ఎర్రకోట ముందు పెద్ద పెద్ద గోడల్లాగా కనిపిస్తున్నాయి. వీటిని అక్కడ ఉంచింది పోలీసులే కావడం గమనార్హం. పంద్రాగస్ట్ వేడుక
క్రీడల్లో అత్యున్నత అవార్డు ఖేల్రత్న పేరును రాజీవ్ ఖేల్రత్న నుంచి మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డుగా మార్చిన విషయం తెలుసు కదా. ఈ విషయాన్ని శుక్రవారం ట్విటర్లో ప్రధాని మోదీ వెల్లడిం�
ఎన్నో ఏళ్ల శ్రమ తర్వాత ఒలింపిక్స్లో మెడల్కు దగ్గరగా వచ్చి అది దక్కకపోతే ఎంత బాధ ఉంటుందో ఇప్పుడు ఇండియన్ వుమెన్స్ హాకీ ( Hockey ) టీమ్ను చూస్తే తెలుస్తుంది. అసాధారణ పోరాటంతో బ్రాంజ్ మెడల్ మ్యా�
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రీడల్లో అత్యున్నత పురస్కారం అయిన రాజీవ్ ఖేల్రత్న పేరును మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న( Major Dhyan Chand Khel Ratna ) అవార్డుగా మార్చారు.
PM Modi: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్పపై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు. భారతీయ జనతాపార్టీ ఎదుగుదలకు, కర్ణాటక రాష్ట్ర అభివృద్ధికి యెడియూరప్ప
న్యూఢిల్లీ : దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ స్పైవేర్ను ప్రభుత్వం వాడుతోందన్న వార్తలు నిజమైతే గోప్యత హక్కుపై మోదీ ప్రభుత్వం నేరుగా
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు రెండు రోజుల ముందు ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భేటీపై వెల్లడైన ఊహాగానాలకు ఎన్సీపీ తెరదించింది. ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్ర�