న్యూఢిల్లీ : వాడుకలో లేని ప్రభుత్వ ఆస్తుల ద్రవ్యీకరణ విధానం పట్ల మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం తీవ్ర విమర్శలు గుప్పించా�
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్లో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించడానికి ఓ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇందులో విదేశాంగ మంత్రి జైశంకర్తోపాటు జాతీయ భద్రతా స�
PM Narendra Modi: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ప్రధాని నరేంద్రమోదీ ఫోన్ చేశారు. దాదాపు 45 నిమిషాలపాటు వారి మధ్య ఫోన్ సంభాషణ కొనసాగింది.
Is BJP will Benifit in UP with Afghan | పొరుగు దేశం ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు ఆక్రమించుకోవడం కేంద్రంలోని అధికార బీజేపీకి కలిసి వస్తుందా.. స్వల్ప.....
భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఓ కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి దేశంలోని అన్ని సైనిక్ స్కూళ్ల( Sainik Schools )లో బాలికలకు ఎంట్రీ ఉంటుందని ఆయన చెప్పారు. చాలా మంద�
Modi and Anisha : పదేండ్ల చిన్నారికి ప్రధాని మోదీని కలవాలనిపించింది. మెయిల్ చేస్తే రమ్మని పిలుపు వచ్చింది. ఇంకేం ఎంతో ఉత్సాహంతో తల్లిదండ్రులను వెంటేసుకుని పార్లమెంట్కు చేరుకున్నది. ఎన్నో ప్రశ్నలు అడిగింది. అన్�
Priyanka Gandhi: ట్విట్టర్ ఇండియా రాహుల్గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల ట్విట్టర్ ఖాతాలను లాక్ చేయడంపై ఆ పార్టీ కీలక నేత ప్రియాంకాగాంధీ వాద్రా మండిపడ్డారు.
అవి భారీ షిప్పింగ్ కంటైనర్లు. ఇప్పుడవి సరుకుల రవాణా వదిలేసి ఢిల్లీలోని ఎర్రకోట ముందు పెద్ద పెద్ద గోడల్లాగా కనిపిస్తున్నాయి. వీటిని అక్కడ ఉంచింది పోలీసులే కావడం గమనార్హం. పంద్రాగస్ట్ వేడుక
క్రీడల్లో అత్యున్నత అవార్డు ఖేల్రత్న పేరును రాజీవ్ ఖేల్రత్న నుంచి మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డుగా మార్చిన విషయం తెలుసు కదా. ఈ విషయాన్ని శుక్రవారం ట్విటర్లో ప్రధాని మోదీ వెల్లడిం�