పనాజీ : ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీని నాజీ నియంత హిట్లర్తో పోల్చారు. త్వరలో జరిగే పలు రాష్
న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాల రద్దుపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేసినా తమకు ఆయనపై విశ్వాసం లేదని బీకేయూ జాతీయ ప్రతినిధి, రైతు నేత రాకేష్ తికాయత్ తేల్చిచెప్పారు. పాల్ఘర్లో ఓ �
న్యూఢిల్లీ : యూపీ సహా కీలక రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రధాని నరేంద్ర మోదీ సాగు చట్టాల రద్ద నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. రైతు ప్�
లక్నో : ఇటీవల ముగిసిన ఉప ఎన్నికల్లో ఓటమితో పాటు యూపీ సహా ఐదు రాష్ట్రాల్లో జరగనున్నఅసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే నరేంద్ర మోదీ సర్కార్ కంటితుడుపు చర్యగా పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ �
కేదార్నాథ్: రానున్న 10 ఏండ్లలో ఉత్తరాఖండ్ ఎంతో అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ తెలిపారు. ఉద్యోగం కోసం వలస వెళ్లడం తప్పుతుందని చెప్పారు. కేదర్నాథ్లో పునర్నిర్మించిన ఆది శంకరాచార్య సమాధిని శుక్ర�
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ గురువారం స్పందించారు. కేంద్రం ప్రజల ఇబ్బందులకు చలించి మనస్ఫూర్తిగా ఈ
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు తాకుతుండటం పట్ల నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం తీవ్ర విమర్శలు గుప్పించారు. దీపావళి పండుగకు ముందు ద�
న్యూఢిల్లీ : కరోనా టీకా డోసుల పంపిణీ వంద కోట్ల మైలురాయికి చేరడం తమ ప్రభుత్వ ఘనతగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ పేర్కొనడాన్ని కాంగ్రెస్ ఆక్షేపించింది. వైరస్
కోల్కతా : బంగ్లాదేశ్లో దుర్గా పూజ సందర్భంగా హిందువులపై ఇటీవల జరిగిన దాడులు ముందస్తు కుట్రలో భాగమని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆరోపించింది. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనం దాల్చారన