ఎన్నో ఏళ్ల శ్రమ తర్వాత ఒలింపిక్స్లో మెడల్కు దగ్గరగా వచ్చి అది దక్కకపోతే ఎంత బాధ ఉంటుందో ఇప్పుడు ఇండియన్ వుమెన్స్ హాకీ ( Hockey ) టీమ్ను చూస్తే తెలుస్తుంది. అసాధారణ పోరాటంతో బ్రాంజ్ మెడల్ మ్యా�
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రీడల్లో అత్యున్నత పురస్కారం అయిన రాజీవ్ ఖేల్రత్న పేరును మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న( Major Dhyan Chand Khel Ratna ) అవార్డుగా మార్చారు.
PM Modi: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్పపై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు. భారతీయ జనతాపార్టీ ఎదుగుదలకు, కర్ణాటక రాష్ట్ర అభివృద్ధికి యెడియూరప్ప
న్యూఢిల్లీ : దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ స్పైవేర్ను ప్రభుత్వం వాడుతోందన్న వార్తలు నిజమైతే గోప్యత హక్కుపై మోదీ ప్రభుత్వం నేరుగా
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు రెండు రోజుల ముందు ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భేటీపై వెల్లడైన ఊహాగానాలకు ఎన్సీపీ తెరదించింది. ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్ర�
PM Modi video conference: కరోనా పరిస్థితిపై ఇవాళ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన ప్రధాని నరేంద్రమోదీ.. ఈ నెల 16న మరో ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో
‘విద్య, వైద్యం, విమానయానంతో పాటు అన్ని పబ్లిక్ సెక్టార్లను కేంద్రం ప్రైవేటుపరం చేస్తూ అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ శక్తుల్ని ప్రోత్సహిస్తోంది. రాజ్యంగ హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస�
న్యూఢిల్లీ: లఢాక్లోని డెమ్చుక్ ప్రాంతంలోకి కొందరు చైనా సైనికులు, పౌరులు చొరబడ్డారు. సింధు నది అవతలి వైపు ఉన్న ఈ ప్రాంతంలో చైనా జాతీయ పతాకం, పలు బ్యానర్లు పట్టుకొని కనిపించారు. అక్కడి భారత�
న్యూఢిల్లీ: క్షేత్రస్థాయిలో అసాధారణ పనులు చేస్తున్న వ్యక్తులను పద్మ అవార్డుల కోసం మీరే నామినేట్ చేయండి అంటూ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇండియాలో ఇలా క్షేత్రస్థాయిలో అద�