న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని అన్ని పార్టీల నేతలతో గురువారం ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారంటే దేశమంతా ఆసక్తిగా గమనించింది. రెండేళ్ల కిందట రాష్ట్ర హోదా కోల్పోయిన జమ్ముకశ్మీర్లో ఏం జరు�
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని అన్ని పార్టీల నేతలతో మూడు గంటలకుపైగా సాగిన ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం ముగిసింది. పునర్విభజన, రాష్ట్ర హోదా, ఎన్నికల అంశాలు చర్చకు వచ్చినట్లు నేతలు చెప
న్యూఢిల్లీ : అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల మాటున కేంద్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోరాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్ ను దుయ్యబట్టారు. ఇవాళ యోగా దినోత్సవం..యోగా దినం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త కరోనా వ్యాక్సిన్ పాలసీ సోమవారం (జూన్ 21) నుంచి అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా కరోనా వ్యాక్�
భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వనాయకుడిగా ఎంపికయ్యారు. గ్లోబల లీడర్స్ ర్యాంకింగ్ కోసం అమెరికాకు చెందిన ఓ సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో అమెరికా, బ్రిటన్తో పాటు 13 దేశాల నాయకుల�
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మధ్య రహస్య స్నేహం ఉందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. 2019-20 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన �
మోదీ గడ్డంను చూసిన పుణె సమీపంలోని బారామతికి చెందిన చాయ్వాలా అనిల్ మోరేకు కోపం వచ్చిందో..? ఏమో..? గడ్డం తీసుకోవాలంటూ ఏకంగా మోదీకి రూ.100 మనియార్డర్ చేశాడు.
ముంబై : రాజకీయ అనుబంధాలు ఎలా ఉన్నా వ్యక్తిగత సంబంధాలకు తమ పార్టీ విలువ ఇస్తుందని శివసేన పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ముఖాముఖి భేటీపై స్పందిస్తూ శివ�
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ విధానంలో కేంద్రం కీలక మార్పులు చేసిన విషయం తెలుసు కదా. దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కేంద్రమే ఫ్రీగా వ్యాక్సిన్లు ఇస్తుందని సోమవారం ప్రధాని నరేంద్ర మో
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సిన్లను సమీకరించి రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కాషాయ పార్టీ నేతలు స్వాగ�
టీకాల తయారీలో పోటీ పడ్డాం: మోదీ|
వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలతో మనం పోటీ పడ్డాం అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. తక్కువ సమయంలో ....