చెన్నై : మధురై జిల్లాలో తలపెట్టిన ఎయిమ్స్ ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీకి శనివారం లేఖ రాశారు. ఎయిమ్స్ మధురై ప్ర�
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రీకాల్ ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీఎం మమతా బెనర్జీ కోరారు. ఈ వ్యవహారాన్ని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకునేందుకు తా�
న్యూఢిల్లీ : కరోనా ఇండియన్ వేరియంట్ అంటూ మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా తాజాగా ఆయన మరో వివాదానికి కేంద్ర బిందువయ్యారు. కేంద్ర ప్రభుత్వం
గత ఏడు సంవత్సరాలలో మోదీ ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకున్నది. కొన్ని నిర్ణయాలు ప్రతీ భారతీయుడిపై ప్రభావం చూపగా.. మరికొన్ని పరోక్షంగా ప్రభావవంతం చేస్తున్నాయి.