న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మధ్య రహస్య స్నేహం ఉందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. 2019-20 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన �
మోదీ గడ్డంను చూసిన పుణె సమీపంలోని బారామతికి చెందిన చాయ్వాలా అనిల్ మోరేకు కోపం వచ్చిందో..? ఏమో..? గడ్డం తీసుకోవాలంటూ ఏకంగా మోదీకి రూ.100 మనియార్డర్ చేశాడు.
ముంబై : రాజకీయ అనుబంధాలు ఎలా ఉన్నా వ్యక్తిగత సంబంధాలకు తమ పార్టీ విలువ ఇస్తుందని శివసేన పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ముఖాముఖి భేటీపై స్పందిస్తూ శివ�
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ విధానంలో కేంద్రం కీలక మార్పులు చేసిన విషయం తెలుసు కదా. దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కేంద్రమే ఫ్రీగా వ్యాక్సిన్లు ఇస్తుందని సోమవారం ప్రధాని నరేంద్ర మో
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సిన్లను సమీకరించి రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కాషాయ పార్టీ నేతలు స్వాగ�
టీకాల తయారీలో పోటీ పడ్డాం: మోదీ|
వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలతో మనం పోటీ పడ్డాం అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. తక్కువ సమయంలో ....
చెన్నై : మధురై జిల్లాలో తలపెట్టిన ఎయిమ్స్ ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీకి శనివారం లేఖ రాశారు. ఎయిమ్స్ మధురై ప్ర�