న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం నలుగురు ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. ఆయా రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితులపై ఆరా తీశారు. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్
రాంచీ: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పలువురు ముఖ్యమంత్రులతో మాట్లాడారు. కరోనా మహమ్మారి పరిస్థితిపై చర్చించారు. ఈ చర్చలపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ రోజు గౌర
న్యూఢిల్లీ : భారత్ లో కరోనా వైరస్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాష్ట్రాలు, జిల్లాల వారీగా కొవిడ్-19 పరిస్థితిపై సమీక్షించారు. కొవిడ్-19 సెకండ్ వేవ్ విరు�
న్యూఢిల్లీ: బీజేపీ ఫైర్బ్రాండ్ సుబ్రమణ్యన్ స్వామి దేశంలో కరోనా కట్టడికి కీలక సూచన చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయంపై ఆధారపడటం దండుగ కానీ.. కరోనా నిర్వహణ బాధ్యతలు మంత్రి నితిన్ గడ్క�
న్యూఢిల్లీ: దేశంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నినాదం ఒక్కటే. అదే హిందుత్వ. ఢిల్లీ నుంచి గల్లీ ఎన్నికల వరకు ఏ ఇతర సమస్యలతో పని లేకుండా ఆ పార్టీ ఆ ఒక్క నినాదాంతోనే ఓ
ప్రశాంత్ కిషోర్.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న పేరు. ఆయన ఏ రాష్ట్రంలో కాలిడితే అక్కడ తన వ్యూహంతో తన సాయం కోరిన రాజకీయ పార్టీకి తిరుగులేని విజయాన్ని అందిస్తూ వస్తున్నారు
న్యూఢిల్లీ : కొవిడ్-19 సెకండ్ వేవ్ తో కరోనా వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతుండటంతో భారత సైన్యం సేవలను వినియోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తాత్కాలిక దవాఖ�
న్యూఢిల్లీ: సోషల్ మీడియా జెయింట్ ఫేస్బుక్ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. కొన్ని రోజులుగా నడుస్తున్న ఓ హ్యాష్ట్యాగ్ను ఆ సంస్థ తాత్కాలికంగా తొలగించడమే దీనికి కారణం. ఫేస్బుక్లో కొన్నాళ్లు�
Japan PM Suga Yoshihide: ప్రధాని నరేంద్రమోదీకి ఈ మధ్యాహ్నం జపాన్ ప్రధాని సుగా యొషిహిడే ఫోన్ చేసి మాట్లాడారు. భారత్లో కరోనా మహమ్మారి ఉధృతి గురించి ఈ సందర్భంగా ఇద్దరు నేతలు చర్చించారు.