న్యూఢిల్లీ: జలియన్ వాలాబాగ్ మారణకాండలో అమరులైన వారికి ప్రధాని నరేంద్రమోదీ నివాళులు అర్పించారు. వారి త్యాగాలు ప్రతి భారతీయుడిలోనూ శక్తిని నింపుతాయని పేర్కొన్నారు. జలియన్వాలా బాగ్ నరమేధం జరిగి నే�
న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని మన స
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు దశల పోలింగ్ ముగిసిన తర్వాత సీఎం, తృణమూల్కాంగ్రస్ అధినేత్రి మమతా బెనర్జీలో అలజడి నెలకొందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీదీలో ఓటమి భయం కనిపిస్తో
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ లక్ష్యంగా మరోసారి విమర్శలు గుప్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. దీదీ ఓ దీదీ అంటూ మరోసారి ఆమెను హేళన చేసిన మోదీ.
కోల్కతా : దీదీ ముఖంలో ఓటమి ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఓటమి భయంతో బెంగాల్లో హింసను ప్రేరేపిస్తూ రిగ్గింగ్కు పాల్పడుతున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్ర�
కోల్కతా: ఈ మధ్య పశ్చిమ బెంగాల్ ఎన్నికల సందర్భంగా ఓ ఫొటో విపరీతంగా వైరల్ అయింది. ఓ ముస్లిం వ్యక్తి మోదీ చెవిలో ఏదో చెబుతున్న ఫొటో అది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అసలు అతడు మోదీకి ఏం చెప్ప�
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీని ఎన్నికల గెలుపు యంత్రం (పోల్ విన్నింగ్ మిషన్) అంటూ ప్రతిపక్షాలు విమర్శించడంపై ప్రధాని నరేంద్రమోదీ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ సాధించిన ప్రతిసారి పోలింగ్ విన్న
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల పెరుగుదల కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 8న రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమవుతారు. సీఎ
న్యూఢిల్లీ : ఏప్రిల్ 6న బీజేపీ 41వ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసగించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం వీడియో కాన్ఫరెన్స�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంపై ప్రధాని నరేంద్రమోదీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ సమావేశానికి క్యాబినె
కోల్కతా: 2024లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై దీదీ మమతా బెనర్జీ పోటీ చేయబోతున్నారా? ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆ�