న్యూఢిల్లీ: సోషల్ మీడియా వేదికలపై తప్పుడు ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అతిపెద్ద బాధితుడు అని కేంద్ర న్యాయ, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. 20 ఏండ్ల�
న్యూఢిల్లీ: మానవాళిని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రారంభమైన తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు వెళుతున్నానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇన్విటేషన్ మేరకు ఆ దేశంల�
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు భారతదేశం ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాయడం పట్ల పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ సంతోషం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: పాకిస్థాన్ నేషనల్ డే సందర్భంగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు శుభాకాంక్షలు చెబుతూ లేఖ రాశారు ప్రధాని నరేంద్ర మోదీ. అదే సమయంలో ఓ పొరుగు దేశంగా పాక్తో మంచి సంబంధాలను తాము కోరుకుంటున�
కోల్కతా : ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఆర్థిక వ్యవస్ధను విచ్ఛిన్నం చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. నోట్ల రద్దు నుంచి బ్యాంకుల అమ్మకం వరకూ దేశాన్
వచ్చే నెల 13న విచారణ న్యూఢిల్లీ, మార్చి 16: 2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసులో అప్పడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీకి క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ జకియా జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్పై వచ్చే �
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సేతో ఫోన్లో మాట్లాడారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై వారు ప్రధానంగా చర్చించారు. అంశాల వారీగా వివిధ పరిణామాలపై �
తిరువనంతపురం : కేరళ అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ పావులు కదుపుతున్నది. త్రిపురలో పఠించిన మంత్రాన్ని కేరళలో కూడా పాటించి క్రిస్టియన్ల మద్దతుతో అధికారంలోకి రావాలని కలలుగంటున్నది. ఇది సాధ్యమ
న్యూఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్ల మధ్య నిర్మించిన మైత్రి సేతు బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. భారత్తో ముఖ్యంగా ఈశాన్య భారతాన్ని కలుపుతూ ఇరు దేశాల మధ్�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీపై బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శల దాడి తీవ్రతరం చేశారు. ఏదో ఒక రోజు దేశానికి మోదీ పేరు పెట్టే ర