న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రపంచంలోనే అతిపెద్దదైన వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నదని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. మన్ కీ బాత్ 75వ ఎపిసోడ్లో భాగంగా ఆదివారం ఆలిండియా రేడియోలో దేశ �
కోల్కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడుత పోలింగ్ జరుగుతుంటే ప్రధాని నరేంద్రమోదీ బంగ్లాదేశ్కు వెళ్లి బెంగాల్ గురించి మాట్లాడటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జి ఆగ్రహం �
ఢాకా: ప్రధాని నరేంద్రమోదీ బంగ్లాదేశ్ పర్యటన కొనసాగుతున్నది. రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం బంగ్లాదేశ్కు వెళ్లిన ప్రధాని తొలిరోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రెండో రోజైన శ�
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ నేషనల్ డే, ఆ దేశ తొలి అధ్యక్షుడు షేక్ ముజీబుర్ రెహమాన్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా బంగ్లాదేశ్లో ప్రముఖ పత్రిక అయిన ద డైలీ స్టార్లో ప్రత్యేకంగా ఆర్టికల్ రాశారు ప్రధ�
న్యూఢిల్లీ: సోషల్ మీడియా వేదికలపై తప్పుడు ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అతిపెద్ద బాధితుడు అని కేంద్ర న్యాయ, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. 20 ఏండ్ల�
న్యూఢిల్లీ: మానవాళిని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రారంభమైన తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు వెళుతున్నానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇన్విటేషన్ మేరకు ఆ దేశంల�
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు భారతదేశం ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాయడం పట్ల పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ సంతోషం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: పాకిస్థాన్ నేషనల్ డే సందర్భంగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు శుభాకాంక్షలు చెబుతూ లేఖ రాశారు ప్రధాని నరేంద్ర మోదీ. అదే సమయంలో ఓ పొరుగు దేశంగా పాక్తో మంచి సంబంధాలను తాము కోరుకుంటున�
కోల్కతా : ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఆర్థిక వ్యవస్ధను విచ్ఛిన్నం చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. నోట్ల రద్దు నుంచి బ్యాంకుల అమ్మకం వరకూ దేశాన్