కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 7న ప్రధాని నరేంద్ర మోదీ కోల్కతాలో ర్యాలీ చేపడుతున్నారు. ఇందులో బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పాల్గొనబోతున్నట్లు వా�
జమ్ము: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ ప్రధాని నరేంద్రమోదీని ప్రశంసించారు. ఈ మధ్యాహ్నం జమ్ములో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. దేశంలోని చాలా మంది నాయకులకు సంబంధ�
న్యూఢిల్లీ: మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర భారత్ ఈ మూడు నినాదాలు వింటే చైనాకు ఒళ్లుమంట అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఈ నినాదాల వల్లనే ఇప్పుడు భారతీయులు చైనా వస్తువుల వాడకాన్ని �
నష్టదాయక పీఎస్యూలను వదిలించుకోవాల్సిందే వారసత్వంగా వస్తున్నాయని వాటిని నడపలేం వాటికి తోడ్పాటునివ్వడం సాధ్యం కాదు అలా చేయడం ఆర్థిక వ్యవస్థకు పెనుభారమే వ్యాపారం చేయడం ప్రభుత్వ బాధ్యత కాదు ప్రజా సంక్ష